NEWS

NEWS

ఉప ఎన్నికల్లో వివాదాలు చేయడం వారికి అలవాటే

దుబ్బాక, హుజూరాబాద్‌లో ఇలాగే జరిగింది ఇప్పుడు సమస్యలు పట్టించుకుంటామంటే బిజెపిని నమ్మాలా? టిఆర్‌ఎస్‌, ‌బిజెపిలపై మండిపడ్డ రేవంత్‌ నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29 : ‌రాష్ట్రంలో ఉప ఎన్నికలు వొచ్చినప్పుడల్లా టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ వివాదాస్పద అంశాలను లేవనెత్తుతూ లబ్ది పొందుతున్నాయని  పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి మండిపడ్డారు. రెండు పార్టీలు కూడా వ్యూహాత్మకంగా ఇలాంటి అంశాలను…

విండోస్‌ 7‌లో ఇక క్రోమ్‌ ‌పనిచేయదు

కొత్త వెర్షన్‌కు అప్‌డేట్‌ ‌కావాలన్న గూగుల్‌ వచ్చే ఏడాది నుంచి పాత వెర్షన్‌ ‌విండోస్‌ ఆపరేటింగ్‌ ‌సిస్టమ్‌ అం‌టే విండోస్‌7, ‌విండోస్‌ 8.1 ‌వాడుతున్న కంప్యూటర్స్‌లో గూగుల్‌ ‌క్రోమ్‌ ఇక పని చేయదు. సెక్యూరిటీ ఫీచర్లు, డేటా ప్రైవసీ, కొత్త ఫీచర్లు, బెటర్‌ ‌యూజర్‌ ఎక్స్ ‌పీరియన్స్ ‌కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు గూగుల్‌ ‌ప్రకటించింది…

సమైక్య భారత పతాక సర్దార్‌ ‌వల్లభాయ్‌ ‌పటేల్‌

‌నేడు అక్టోబర్‌ ‌సర్దార్‌ ‌వల్లబాయ్‌ ‌పటేల్‌ ‌జన్మదినం సువిశాల భారతానికి పునాదులు వేసిన స్వాతంత్య్ర సమరయోధుడు, నికార్సైన రాజకీయ నాయకుడు, న్యాయవాది, బర్దోలీ పోరాట యోధుడు, స్వతంత్ర భారత తొలి ఉప ప్రధాని, హోంశాఖామంత్రి సర్దార్‌ ‌వల్లభాయ్‌ ‌జవేరీభాయ్‌ ‌పటేల్‌ 31 అక్టోబర్‌ 1875‌న నాడియాడ్‌ ‌గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో లడ్బా పటేల్‌, ‌జవేర్‌భాయ్‌…

బ్లూస్టార్‌ ఆపరేషన్‌ ‌కు బలైన ఇందిరా ప్రియదర్శిని

నేడు ఇందిరా గాంధీ వర్ధంతి భారతదేశానికి మూడవ ప్రధాని, దేశపు మొట్టమొదటి, ఏకైక మహిళా ప్రధానమంత్రి, 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు, 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసిన శ్రీమతి ఇందిరాగాంధీ అక్టోబరు 31, 1984 న్యూఢిల్లీ లోని సఫ్దార్‌జంగ్‌ ‌రోడ్డు లోని తన నివాసంలో 09:20 కు ఆమె తమ…

అ‌ప్రజాస్వామిక చట్టాలను మారుస్తారా ..?

రాహుల్‌ ‌గాంధీగారికి రెండు రాష్ట్రాల తరపున మానవ హక్కుల వేదిక బహిరంగ లేఖ ‘‘మానవ హక్కుల వేదిక’’ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర కమిటీలు ‘భారత్‌ ‌జోడో యాత్ర’ కార్యక్రమంలో ఉన్న రాహుల్‌ ‌గాంధీకి ఒక బహిరంగ లేఖ ఆదివారం మీడియా కు విడుదల చేసారు. దేశ ప్రజలకు ఐక్యతే కాదు, ప్రజాస్వామ్యమూ అవసరం అని చెప్తూ,…

నిన్నటి వరకు చూసింది ట్రైలరే…

నిన్నటివరకు దేశం మొత్తం చూసింది ట్రైలరే.. ఇంకా చూడాల్సింది చాలా ఉందంటూ కెసిఆర్‌ ‌చెప్పిన దాన్నిబట్టి ఎంఎల్‌ఏల ఎర ఎపిసోడ్‌ అం‌తా వాస్తవమేనన్నది స్పష్టమవుతున్నది. గత మూడు రోజులుగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక చర్చోపచర్చలు జరుగుతున్న విషయం తెలియందికాదు. ఇందులో వాస్తవంలేదని, అంతా కల్పనేనంటూ బిజెపితో పాటు టిఆర్‌ఎస్‌ను వ్యతిరేకిస్తున్న వర్గాలు…

ఐదో రోజు భారత్ జోడో పాదయాత్ర..

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో ఐదో రోజు కొనసాగుతోంది. జడ్చర్లలోని శ్రీ సద్గురు మహర్షి మహాలయ స్వామి లలితాంబిక తపోవనం, గొల్లపల్లి నుండి ఆదివారం ఉదయం రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభమైంది. ఉదయం పది గంటలకు బాలానగర్ చేరుకుంది.రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అక్కడి షాద్…

ఎమ్మెల్యేల కొనుగోళ్లలో అడ్డంగా దొరికిన బిజెపి

దిల్లీ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు కూడా యత్నించారు మీడియా సమావేశంలో మండిపడ్డ దిల్లీ డిప్యూటీ సిఎం మనీష్‌ ‌సిసోడియా న్యూ దిల్లీ, అక్టోబర్‌ 29 : ‌తెలంగాణ ఎమ్మెల్యేలను కొంటూ బిజెపి అడ్డంగా దొరికిపోయిందని దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ ‌సిసోడియా అన్నారు. పదవులు, డబ్బులతో ఎమ్మెల్యేలను బిజెపి ప్రలోభాలకు గురిచేస్తుందన్నారు. రు మా పార్టీలో చేరితే…

వోటుతో కేసీఆర్‌ అహంకారాన్ని అణచివేయాలి

దళితులను వంచించిన ఘనుడు కెసిఆర్‌ ‌బిజెపి దళిత ఆత్మగౌరవ సభలో తరుణ్‌ ‌చుగ్‌ ‌నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29 : ‌మునుగోడు ప్రజలు తమ ఓటుతో కేసీఆర్‌ అహంకారాన్ని అణచివేయాలని బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ ‌తరుణ్‌ ‌చుగ్‌ అన్నారు. కేసీఆర్‌కు అహంకారం తలకెక్కిందని మండిపడ్డారు. మునుగోడు ప్రజలు బీజేపీకి ఓటేసి కేసీఆర్‌ అహంకారాన్ని దించాలని కోరారు.…

టిఆర్‌ఎస్‌, ‌బిజెపిలు…రాజకీయ పార్టీలుకాదు..వ్యాపార పార్టీలు

రాజకీయ పార్టీలుకాదు..వ్యాపార పార్టీలు కేంద్రంలో రైతులపై నల్ల చట్టాలతో నడ్డి విరుస్తున్నారు రాష్ట్రంలో గిరిజన దళితు రైతుల భూములను లాక్కుంటున్నారు రాష్ట్రంలో విద్యావ్యవస్థ ప్రైవేటు చేతుల్లోకి ఫీజు రియంబర్స్‌మెంట్‌ ‌లేక విద్యార్థుల కలలు చెదిరిపోతున్నాయి నవ భారతావని కోసం ప్రజలు నాంది పలకాలి జడ్చర్ల సభలో రాహుల్‌ ‌గాంధీ టిఆర్‌ఎస్‌, ‌బిజెపి పార్టీలు రాజకీయ పార్టీలు…