NEWS

NEWS

షాపూర్‌ ‌వద్ద రద్దయిన రాహుల్‌ ‌కార్నర్‌ ‌సభ

పాలమాకుల వద్ద రాహుల్ గాంధీకి స్వాగతం పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలు భద్రతా కారణాల వల్ల రద్దయినట్లు సమాచారం ప్రతి రోజు పాద యాత్ర అనంతరం సమీపంలోని ఏదో ఒక సెంటర్‌లో రాహుల్‌ ‌గాంధీ కార్నర్‌ ‌మీటింగ్‌ ‌నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సోమవారం పెద్ద షాపూర్‌ ‌గేటు వద్ద రాహుల్‌ ‌గాంధీ సభను…

నదీ ప్రవాహంలా భారత్‌ ‌జోడో యాత్ర ..!

రాజకీయ నాయకుడు జనం మాట వినాలి తెలంగాణా గిరిజనుల భూములను తిరిగి ఇప్పిస్తాం: రాహుల్‌ ‌గాంధీ షాద్‌ ‌నగర్‌ ,‌ప్రజాతంత్ర ,అక్టోబర్‌ 30: ‌భారత్‌ ‌జోడో యాత్రలో ఎక్కడా విద్వేషం కనిపించదు,,అన్నివర్గాలతో కలిసి నడుస్తున్న ఈ యాత్ర నదీ ప్రవాహంలా సాగుతోంది..రాజకీయ నాయకుడంటే జనం మాట వినాలి, కానీ బీజేపీ, టీఆరెస్‌ ‌ప్రజల గొంతును నొక్కేస్తున్నారు.…

తెలంగాణా ఆత్మ గౌరవాన్ని కొనలేరు ..!

దిల్లీ బ్రోకర్లు కొందామని చూశారు వారికి మన ఎంఎల్‌ఏలు తగిన బుద్ధి చెప్పారు అవసరం లేని ఉప ఎన్నిక వొచ్చింది వొడ్లు కొనని మోదీకి ఎంఎల్‌ఏలను కొనడం చేతవుతుంది కార్పొరేట్ల జేబులు నింపడానికే మోదీ ప్రభుత్వం పని చేస్తుంది వ్యవసాయ రంగాన్నీ కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నం ఆలోచించి వోటేస్తే మునుగోడు, రాష్ట్రం, దేశం బాగు పడుతుంది…

ఇక రాష్ట్రంలో సిబిఐకి నో ఎంట్రీ

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం…జిఓ జారీ దర్యాప్తు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30 : ‌రాష్ట్రంలో సిబిఐ నేరుగా దర్యాప్తు చేసుకోవడానికి ఇదివరకు ఉన్న అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంటూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం జీఓ 51ని జారీ చేశారు. గతంలో సిబిఐకి ఇచ్చిన…

ఎనిమిదేళ్లలో మునుగోడుకు ఏం చేశారు

రాజగోపాల్‌ ‌రెడ్డి సవాల్‌ను కెసిఆర్‌ ‌స్వీకరించాలి మీడియా సమావేశంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ నల్గొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30 : ఎనిమిదేళ్లలో మునుగోడుకు ఏం చేశారని సిఎం కెసిఆర్‌ను రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ప్రశించారు. ఈ విషయంలో తమ అభ్యర్థి రాజగోపాల్‌ ‌రెడ్డి సవాల్‌ను కెసిఆర్‌ ‌స్వీకరించాలని ఆయన ఆదివారం…

మునుగోడు బిజెపి అభ్యర్థి.. రాజగోపాల్‌ ‌రెడ్డి సంస్థ నుండి భారీగా నగదు బదిలీ

కేంద్ర ఎన్నికల సంఘానికి టిఆర్‌ఎస్‌ ‌‌ఫిర్యాదు మునుగోడు ఎప ఎన్నికలో పోటీలో ఉన్న బిజెపి అభ్యర్థి రాజగోపాల్‌ ‌రెడ్డికి చెందిన సంస్థ నుండి పలువురు వ్యక్తులు, స్థానిక వ్యాపారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసారని కేంద్ర ఎన్నికల సంఘానికి టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఫిర్యాదు చేసింది. రాజగోపాల్‌ ‌రెడ్డి సంస్థ నుండి రూ. 5.22 కోట్లు స్థానిక…

టిఆర్‌ఎస్‌ ‌వైఖరిపై విసుగెత్తిన ప్రజలు

ఎమ్మెల్యేల కొనుగోలు ప్రహసనంతో అభాసుపాలు : బిజెపి ఎంపి లక్ష్మణ్‌ ‌తప్పు చేయకుంటే కెసిఆర్‌కు సిబిఐ అంటే భయమెందుకు : బిజెపి నేత డికె అరుణ హైదరాబాద్‌, అక్టోబర్‌, అక్టోబర్‌ 30 : ‌మునుగోడు ఎన్నిక సందర్భంగా టిఆర్‌ఎస్‌ అనుసరిస్తున్న వైఖరితో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని బిజెపి ఎంపి డా।। లక్ష్మణ్‌ అన్నారు.ఎమ్మెల్యేల కొనుగోలు ప్రహసనంతో…

పాత సవాళ్లను విడిచిపెట్టండి

ఇది కొత్త అవకాశాల నుండి ప్రయోజనం పొందే సమయం జమ్ము కాశ్మీర్‌ ‌ప్రతి భారతీయుడికి గర్వకారణం ‘రోజ్‌గార్‌ ‌మేలా’లో జమ్ము కాశ్మీర్‌ ‌యువతకు ప్రధాని మోదీ సూచన న్యూ దిల్లీ, అక్టోబర్‌ 30 : ‌జమ్మూ కాశ్మీర్‌ ‌ప్రతి భారతీయుడికి గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఇది పాత సవాళ్లను విడిచిపెట్టి, కొత్త అవకాశాలను…

తెలంగాణలో ఉత్సాహంగా రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర

పాల్గొన్న విద్యార్థి సంఘం నాయకులు, వేలాదిగా ప్రజలు ఆదివాసీలతో కలసి గుస్సాడి నృత్యం చేసిన రాహుల్‌ ‌యాత్రలో పాల్గొన్న సిఎల్పీ నేత భట్టి మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29 : ‌రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడోయాత్ర తెలంగాణలో నాలుగో రోజు ఉత్సాహంగా కొనసాగింది. మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలో భారీ జనసందోహం నడుమ..రాహుల్‌ ‌శనివారం ఉదయం ధర్మాపూర్‌…

రాహల్‌ ‌జోడో యాత్రతో కాంగ్రెస్‌లో జోష్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29 : ‌రాష్ట్రంలో రాహుల్‌ ‌జోడోయాత్ర సాగుతున్న తరుణంలో అటు కాంగ్రెస్‌  ‌నేతల్లోనూ, ఇటు పార్టీ శ్రేణుల్లోనూ స్పష్టంగా జోష్‌ ‌కనిపిస్తుంది. రాహుల్‌ ఈ ‌సందర్భంగా తాము మళ్లీ అధికారంలోకి వొస్తామన్న భరోసా వారికి కల్పిస్తున్నారు. దీనికితోడు ప్రధాన సమస్యల పరిష్కారం చేస్తామని హావి•లు ఇస్తూ రాహుల్‌ ‌గాంధీ ముందుకు సాగుతుండడంతో…