NEWS

NEWS

మహిళా సంఘాల తో రాహూల్ సమావేశం

  భారత్ జోడో పాదయాత్ర లో భాగంగా మంగళ వారం లెగసీ ప్యాలెస్ లో మహిళా సాధికారత పై వివిధ సంఘాలతో రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. సమావేశంలో  ట్రాన్స్ జెండర్స్, డొమెస్టిక్ వర్కర్స్, ఒంటరి మహిళలు, బస్తి  మహిళల సమస్యలు ,ముస్లిమ్ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై వివిధ సంఘాల మహిళ నేతలు రాహుల్ గాంధీకి…

నగారా భేరి మోగించిన రాహుల్ గాంధి

  *ప్రాచీన కళారూపం గురించి వివరించిన సీఎల్పీ నేత భట్టి భారత్ జోడో యాత్ర కల్చరల్ కమిటీ చైర్మన్, సీఎల్పీ నేత, భట్టి విక్రమార్క ఏర్పాటు చేయించిన అతీ ప్రాచీనమైన నగా రాభేరి కళారూపాన్ని మంగళవారం శంషాబాద్ వద్ద భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ జీ ఎదుట ప్రదర్శించారు. కొమ్ము బూరలు…

ఇక యాదాద్రిలోనూ బ్రేక్‌ ‌దర్శనాలు

తొలిరోజు 117 మందికి దర్శనం యాదాద్రి : ‌రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో బ్రేక్‌ ‌దర్శన సదుపాయం సోమవారం నుంచి అమలులోకి వొచ్చింది. తొలి రోజు 117 మంది భక్తులు బ్రేక్‌ ‌దర్శనంలో లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారి ఆలయంలోకి ప్రవేశించి స్వయంభూను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా…

మునుగోడు ఎన్నిక ఏర్పాట్లు పూర్తి

298 పోలింగ్‌ ‌కేంద్రాలు…అన్ని కేంద్రాల్లో వెబ్‌ ‌కాస్టింగ్‌ ‌రాష్ట్ర ఎన్నికల ధ్రానాధికారి వికాస్‌ ‌రాజ్‌ ‌మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ ‌రాజ్‌ ‌తెలిపారు. నవంబర్‌ 3‌న జరిగే ఎన్నకల రోజు ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల పోలింగ్‌ ‌జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో 2.41 లక్షల మంది వోటర్లు…

రాహుల్‌ ‌జోడో యాత్రలో పాల్గొనండి

రేపటి భవిష్యత్‌ ‌కోసం కదలిరండి రాష్ట్ర ప్రజలకు రేవంత్‌ ‌రెడ్డి పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31 : ‌రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన ‘భారత్‌ ‌జోడో యాత్ర’కు రాష్ట్ర ప్రజలందరూ మద్దతు తెలుపుతూ యాత్రలో పాల్గొనాలని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు. గత జ్ఞాపకాలను స్మరించుకుంటూ రేపటి భవిష్యత్‌ ‌కోసం రాహుల్‌కు మద్దతుగా నిలవాలని…

షాద్‌నగర్‌లో రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్రకు విశేష స్పందన

నియోజక వర్గంలో కాంగ్రెస్‌ ‌కార్యకర్తల్లో జోష్‌ అడుగడుగునా రాహుల్‌ ‌గాంధీకి నీరాజనాలు నేడు హైదరాబాద్‌కు ఖర్గే..పాదయాత్రలో పాల్గొననున్న పార్టీ అధ్యక్షుడు షాద్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, ఆక్టోబర్‌ 31 : ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర 54వ రోజు, రాష్ట్రంలో 6వ రోజు షాద్‌నగర్‌ ‌నియోజక వర్గంలో పెద్ద ఎత్తున…

మినరల్‌ ‌వాటర్‌ ‌వ్యాపారంలో వ్యాపారుల ఇష్టారాజ్యం

‘‘ఈరోజు ఎదగాల్సిన చిన్న పిల్లలలో కాల్షియం స్థాయి తగ్గిపోయి ఎముకలు బలహీన పడుతున్నాయి. సాధారణ నీటిలో పిహెచ్‌ ‌స్థాయి సుమారు 65 నుంచి 85 వరకు సాధారణ స్థాయిలో ఉండాలి. సాధారణ మిషన్‌ ‌భగీరథ లాంటి నీటిలో డిడిఎన్‌ 150 ‌మినరల్స్ ఉం‌డే ఆర్వో ప్లాంట్‌ ‌నీటిలో కనీసం 60కి మించి ఉండవు. లవణాలు తొలగించిన…

ప్రలోభాల వలలో చిక్కొద్దు

‘‘ఈనాడు పరిస్థితి చూస్తుంటే ఆరు నెలలకు ఓసారి ఒక ఎమ్మెల్యేను లేదా ఒక ఎంపీని రాజీనామా చేయిస్తూ ప్రజలదృష్టిని మల్లించే నాటకం మొదలు పెడుతున్నాయి. ఈ ప్రభుత్వాలు సమస్యలెన్నో కోకోలలుగా ఉన్న వాటన్నిటిని మరిపించేందుకు అర్థాంతరంగా ఉపఎన్నికలు అంటూ ప్రజల విలువైన కాలాన్ని శ్రమను దోచుకుంటూ, ప్రజా ధనాన్ని వృధచేస్తున్నాయి.’’ ఈనాడు ప్రభుత్వాల పనితీరు చూస్తుంటే…

వోటరుకో మాట

వోటు అంటే… సిరా చుక్క కాదు కాగిత ముక్క కాదు సంతలో సరుకు కాదు రెండక్షరాల పదం కాదు అది దేశ పౌరుల ఆయుధం రాజ్యాంగం కల్పించిన హక్కు వోటు అనే దివ్యశక్తి దేశ చరిత్ర మార్చేస్తుంది ప్రగతి పథం నిర్దేశిస్తుంది వోటు ఆయుధంతో పీఠాలు నిలబెట్టవచ్చు అదేతీరుగా కూల్చవచ్చు రాజకీయ నాయకులను పార్లమెంటుకు పంపవచ్చు…

పాఠం నేర్పుతున్న మును ‘గోడు’

గత నెల రోజులుగా మునుగోడు లో జరుగుతున్న ప్రచార పర్వం మరికొద్ది గంటల్లో ముగియనుంది. మంగళవారం సాయంత్రం అయిదు గంటల్లోగా ఎంత వీలైతే అంత మంది వోటర్లను స్వయంగ కలుసుకునేందుకు రాజకీయ పార్టీలన్నీ పరుగులు పెడుతున్నాయి. ఏ పార్టీ ఎంత మందిని ప్రభావితం చేయగలిగింది, దానివల్ల ఎవరు లాభపడేది, ఏ పార్టీ ఏ మేరకు నష్టపోయేదన్న…