NEWS

NEWS

మేడ్చల్ జిల్లా లో ప్రవేశించిన భారత్ జోడో

  – రాహుల్ రాకతో జనసంద్రమైన రోడ్లు.. – స్థానిక నాయకుల ఘనస్వాగతం… మేడ్చల్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబరు 02: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపడుతున్న జోడో యాత్ర జోరందుకున్నది. స్థానిక నాయకులతో కలిసి బుధవారంకూకట్ పల్లి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈసందర్భంగా బాలానగర్ శోభన వద్ద కాంగ్రెస్ శ్రేణులు, విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున…

మునుగోడు ఉప ఎన్నిక కు రంగం సిద్ధం

   స్వేచ్చయుత వాతావరణము లో వోటు హక్కు వినియోగించుకోవాలి నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక ఈ నెల మూడు న జరుగనుంది. ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అధికార పార్టీ,మరియు భా.జా.పా పార్టీలు ఒక్కొ వోటుకు ఆరు వేల నుండి పది వేల రూపాయల ఇవ్వడం జరుగుతుందని…

మునుగోడులో తుఫాన్‌ ‌ముందుండే నిశ్శబ్దం

మునుగోడులో ఒక్కసారే తుఫాన్‌ ‌ముందుండే నిశ్శబ్దం ఆవరించింది. గత నెలరోజులుగా హోరెత్తిన మైకులు, మోగిన కారు హారన్‌లు, ర్యాలీలు, నినాదాలు, చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ మంగళవారం మౌనం దాల్చడంతో ఈ నియోజకవర్గం ఇప్పుడు ప్రశాంతంగా మారింది. నియోజకవర్గంలోని ఏడు మండలాల ప్రజలకు గత నెల రోజులుగా పలు రాజకీయ పార్టీలు కంటి మీద కునుకు లేకుండా…

కానరాని మీడియా స్వేచ్ఛ… కనుమరుగైన జర్నలిస్టుల రక్షణ

‘‘ఆచరణలో స్వేచ్చను హరించే వారిని, అడ్డగోలుగా వ్యవహరించే మీడియా సంస్ధలనూ సరైన దారిలో పెట్టటంలో ప్రెస్‌ ‌కౌన్సిల్‌ ‌చేష్టలు ఉడిగి ఉంది. ఘటనలపై విచారణలు జరపటం, సిఫార్సులు చేయటం, సుభాషితాలు చెప్పటం తప్ప దానికి ఎలాంటి అధికారాలు లేవు. దేశంలో ప్రెస్‌ ‌కౌన్సిల్‌ ‌నేడు ఏమీ చేయలేని స్థితిలో ఉంది. అటు తప్పు చేసిన యాజ…

నేటి..మనుషుల తీరు

దూరపు కొండలు నునుపు అన్న చందం.. దూరం దూరంగా ఉంటేనే మనుషుల మధ్య ప్రేమలు, అనురాగ ఆత్మీయతలు.. దగ్గరగా ఉండ వలసి వస్తే మాత్రం ఈర్షా ద్వేషాలు..! దూరం దూరం ఉంటేనే కొండంత ప్రేమలు దగ్గరికొస్తే మాత్రం అసూయ అసహనాలు.! దూరం లో ఉంటే తొండల్లా తలూపుతారు.. దగ్గర లో చేరువయితే ఊసరవెల్లిలా మారుతారు! మబ్బుల్లో…

నేటితో ముగియనున్న మునుగోడు ప్రచారం

పరస్పర విమర్శలతో వేడెక్కిన వాతావరణం మునుగోడు, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31 : ‌మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగియనుంది. దీంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేసాయి. అన్ని పార్టీల నేతలు ఊరూరా వోటర్లను అభ్యర్థించే పనిలో పడ్డాయి. కాంగ్రెస్‌, ‌బిజెపిలతో పాటు అధికార టిఆర్‌ఎస్‌ ‌కూడా జోరుగా ప్రచారం చేపట్టింది. పరస్పర…

బ్రిడ్జి కూలిన ఘటన కలచివేసింది

గుండెలో విషాదం నిండి ఉన్నా విధుల్లో పాల్గొనక తప్పడ లేదు కేవాడియా ఏక్తా దివస్‌లో ప్రధాని మోదీ సర్దార్‌ ‌పటేల్‌ 147‌వ జయంతి సందర్భంగా జరిగిన రెండు వేర్వేరు కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ , హోంమంత్రి అమిత్‌ ‌షా హాజరయ్యారు . ఒకవైపు, ప్రధాని మోడీ 31 అక్టోబర్‌ 2022 ‌సోమవారం నాడు గుజరాత్‌లోని…

పాతబస్తీలో రాహుల్ గాంధీకి జేజేలు

పాతబస్తీలో రాహుల్ గాంధీకి జేజేలు మహేశ్వరం, అమనగల్లు ప్రజాతంత్ర నవంబర్ 1: భారత్ జూడో యాత్రలో బాగంగా.. మంగళవారం రాహుల్ గాంధీ పాదయాత్ర పాతబస్తీలో ప్రజల నీరాజనాలు మధ్య కొనసాగింది. ప్రజలు జాతీయ జెండాలు, ప్లే కార్డులు ప్రదర్శిస్తూ.. రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు. పాదయాత్రలో తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలు ఊటీపడేలా ఏర్పాటు చేసిన…

చార్మినార్ నుంచి బయలుదేరిన యాత్ర

 శంషాబాద్ లో నుంచి నేటి ఉదయం ప్రారంభమైన భారత జూడో యాత్ర ఆరాంఘర్, పురాణాపూల్ మీదుగా సాయంత్రం చార్మినార్ చేరుకుంది. బాధ్రతా కారణాల దృష్ట్యా ఇరుకుగా ఉన్న ప్రాంతాల్లో నుంచి వాహనం ద్వారా రాహుల్ గాంధీ చార్మినార్ వద్దకు చేరుకున్నారు. వద్దకు చేరుకున్న జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి…

రాహుల్ యాత్రకు జననీరాజనం

రంగారెడ్డి జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 1 : కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర 55వ రోజు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లి నుండి మంగళవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ యాత్రలో పాల్గొన్నారు. తొండుపల్లె నుండి ప్రారంభమైన జోడోయాత్ర శంషాబాద్ ఆరంఘర్ మీదుగా…