NEWS

NEWS

నానీల్లో మాండలిక పద పరిమళం…

తెలంగాణ భాషను, యాసను పుక్కిట పట్టి మాండలిక పదాలు, జాతీయాలపై ఎంతో  పట్టుతో కవిత్వం రాసిన కవి అన్నవరం దేవేందర్‌. ‌సులభంగా తెలంగాణ భాషా ప్రయోగాలను కవిత్వంలో కూర్చగలిగిన నిపుణత ఆయన రాసిన పలు రచనల్లో  కన్పిస్తుంది. బుడ్డపర్కలు పేరిట నానీల సంకలనాన్ని దేవేందర్‌ ‌వెలువరించారు. లోకంలోకి విసిరేసిన నిఖార్సైన వాస్తవాల అగ్నిగోళాల్లా బుడ్డపర్కలు కన్పిస్తాయి.…

కా.జార్జి రెడ్డి వారసత్వం కావాలిప్పుడు..

‘‘ఐదేళ్ళ పాటు ప్రభుత్వం మీద వీధి పోరాటాలు నిర్వహిస్తూ ఎన్నికల వేళ గెలిచే బూర్జూవ పార్టీల సంక చేరే పార్లమెంటరీ కమ్యూనిస్టు పార్టీల అనుబంధం విద్యార్థి సంఘాలు తమ విద్యార్థులకు ఏ చైతన్యపు మార్గదర్శకాన్ని ఇస్తున్నాయో కొత్తగా చర్చించాల్సిన అవసరం లేదు.విప్లవ విద్యార్థి సంఘాలు ఏ మేరకు తమ పోరాటాలను విద్యార్థులలోకి తీసుకెళ్ళాయో సమీక్షించుకోవాలి. పాఠశాల…

రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో పాదయాత్రలో యాత్ర లో అపశ్రుతి

మహారాష్ట్ర మాజీ ఇంధన శాఖ మంత్రి డాక్టర్‌ ‌నితిన్‌ ‌రౌత్‌ కంటికి గాయం భారత్‌ ‌జోడో పాదయాత్రలో రాహుల్‌ ‌గాంధీ వెంట నడుస్తున్న మహారాష్ట్ర మాజీ ఇంధన శాఖ మంత్రి డాక్టర్‌ ‌నితిన్‌ ‌రౌత్‌ ‌పడి పోగా కుడి కనుబొమ్మకు గాయమైంది.ఆయనను హైదరాబాద్‌లోని వాసవి హాస్పిటల్‌ ‌లో చేర్పించారు. తెలంగాణ పోలీసు ఏసీపీ అతడిని బలంగా…

అఫ్ఘాన్‌లో తాలిబన్ల ఘాతుకం… విద్యార్థినులపై కొరడాతో దాడి

కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళలపై అణచివేత కొనసాగుతోంది. విద్యార్థినులపై ఓ తాలిబన్‌ అధికారి కొరడాతో విరుచుకుపడ్డారు. ఈశాన్య ఆఫ్ఘనిస్థాన్‌లో బాదక్షన్‌యూనివర్శిటీ వెలుపల ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. తమను యూనివర్శిటీలోకి అనుమతించాలంటూ బురఖాలు ధరించిన కొంతమంది విద్యార్థినులు యూనివర్శిటీ గేటు వెలుపల నిరసన…

మునుగోడులో ఉపన్యాసాలు తప్ప నిధుల మాటేది ?

ఎలాంటి హామీ ఇవ్వకుండా కెసిఆర్‌ను తిట్టే పని పెట్టారు పోలీస్‌ ‌వ్యవస్థను దుర్వినియోగం చేసిన చరిత్ర టిఆర్‌ఎస్‌కు లేదు ప్రచారంలో బిజెపి నేతల తీరు దారుణమన్న మంత్రి జగదీశ్‌ ‌రెడ్డి మునుగోడు ఉప ఎన్నికల్లో వందల ఉపన్యాసాలు ఇచ్చిన బీజేపీ నేతలు నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క హామీ అయినా ఇవ్వలేక పోయారని మంత్రి జగదీశ్‌ ‌రెడ్డి…

రాజస్థాన్‌ ‌కాంగ్రెస్‌లో మళ్లీ ముసలం

పార్టీని ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకోవాలి గెహ్లాట్‌ ‌తీరుపై మండిపడ్డ సచిన్‌ ‌పైలట్‌ రాజస్థాన్‌ ‌కాంగ్రెస్‌లో మళ్లీ ముసలం పుట్టింది. సీఎం అశోక్‌ ‌గెహ్లాట్‌ ‌తీరుపై సీనియర్‌ ‌నేత సచిన్‌ ‌పైలట్‌ ‌తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు . గులాంనబీఆజాద్‌ ‌లాగే పార్టీకి నమ్మకద్రోహం చేసేందుకు గెహ్లాట్‌ ‌కుట్ర చేస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్‌లో ఆజాద్‌ను పొగిడిన తరువాత ఏం…

అ‌క్రమమైనింగ్‌ ‌కేసులో దర్యాప్తు ముమ్మరం

జార్ఖండ్‌ ‌సిఎం హేమంత్‌ ‌సోరెన్‌కు ఈడీ సమన్లు నేడు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జార్ఖండ్‌ ‌ముఖ్యమంత్రి హేమంత్‌ ‌సోరెన్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ సమన్లు పంపింది. అక్రమ మైనింగ్‌కు సంబంధించి పీఎంఎల్‌ఏ ‌కేసులో ఈ సమన్‌ ‌పంపబడింది. గురువారం హేమంత్‌ ‌సోరెన్‌ను విచారణకు పిలిచారు. ఈ కేసులో సోరెన్‌ ‌సహాయకుడు పంకజ్‌ ‌మిశ్రాను…

శోభాయమానంగా రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర

ప్రజల నుంచి అనూహ్య స్పందన..భారీ ఎత్తున పాల్గొన్న జనం భద్రతా ఏర్పాట్లలో పోలీసుల వైఫల్యం మియాపూర్‌ ‌మెట్రో స్టేషన్‌ ‌వద్ద పాద యాత్రలోకి ఒక్కసారిగా చొచ్చుకొచ్చిన జనం పలువురికి గాయాలు…ఉద్రిక్త పరిస్థితి…యాత్ర కొంత మేర రద్దు రంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 2 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్రనేత రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర…

దేశాన్ని మోడీ, రాష్ట్రాన్ని కేసీఆర్‌ ‌దోచుకుంటున్నారు

జీఎస్టీ పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్నారు ధరణి పోర్టల్‌లో మొదటి పేరు కేసీఆర్‌ ‌దే ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారు మోడీ తన మిత్రులకు, కేసీఆర్‌ ‌తన బంధువులకు దోచుపెడుతున్నారు కేంద్రానికి పూర్తిగా సహకరిస్తున్న కేసీఆర్‌ ‌యాత్రకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు భారత్‌ ‌జోడో యాత్రలో భాగంగా ముత్తంగి కార్నర్‌ ‌మీటింగ్‌లో రాహుల్‌ ‌గాంధీ…

రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో పాదయాత్రలో భద్రతా ఏర్పాట్లలో పోలీసుల వైఫల్యం

రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో పాదయాత్రలో భద్రతా ఏర్పాట్లలో పోలీసుల వైఫల్యం బుధవారం జరిగిన రాహుల్‌ ‌గాంధీ యాత్రకు భద్రత ఏర్పాట్లు చేయడంలో పోలీసులు వైఫల్యం చెందారు. మూడంచెల భద్రతా వలయాలు ఏర్పాటు చేసినప్పటికీ, ఆయనకు ప్రత్యేకంగా ఎన్‌ఎస్‌జి దళం ఉన్నప్పటికీ, ప్రజలను నిలువరించడంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. మియాపూర్‌ ‌మెట్రో స్టేషన్‌ ‌కింద డివైడర్‌పై…