NEWS

NEWS

విశాఖ వేదికగా గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ ‌సమ్మిట్‌

‌ప్రపంచ పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం లోగోను ఆవిష్కరించిన సిఎం జగన్‌ ‌విశాఖ ఎయర్‌పోర్టు శంకుస్థాపనకు ప్రధాని మోడీకి వినతి వచ్చే ఏడాది నిర్వహిస్తామన్న మంత్రి అమర్‌నాథ్‌ అమరావతి, నవంబర్‌ 8 : ‌వచ్చే ఏడాది విశాఖపట్నం వేదికగా ప్రతిష్ఠాత్మక గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ ‌సమ్మిట్‌ను నిర్వహిస్తున్నట్లు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ‌తెలిపారు. మార్చి 3,4…

బరువెక్కిన బాల్యం

అమ్మ ఒడిలో నిద్రించే బాల్యం బడిలో బంధీగా మిగులుతుంది నాన్న వేలుపట్టి నడిచే ప్రాయం కాన్వెంట్‌ ‌కభేలాకు తరలుతుంది ఆట,పాటతో అలరారే శైశవం పుస్తకాలతో కుస్తీ పడుతుంది చిట్టి మాటల పల్లవించే స్వరం అర్థమవని పాఠాలు వల్లిస్తుంది స్వేచ్ఛగా విహరించే పసితనం బ్యాగు భారంతో కుంగుతుంది మార్కుల సాధనా పరుగులు ఊపిరి సలపని ఒత్తిళ్ల మధ్య…

చౌకగా లభించే జెనరిక్‌ ‌మందులు వాడాలి

నా చిన్నతనంలో ఏదైనా రోగం వచ్చినప్పుడు అనగా దగ్గు, దగ్గుపడిశం జ్వరము కాలిన గాయాలకు, శరీరానికి పుండ్లు అయినప్పుడు ఇతర రోగాలకు ఇంటిలోనే ప్రకృతి వైద్యం అందించేవారు. ముఖ్యంగా సొంటి, మిరియాలు, ఎల్లిపాయలూ, ఎల్లిపాయకారం నేల గంధం మొదలగు వాటితో చికిత్స చేసేవారు. ఎల్లిపాయ కారాన్ని రోటి మిఠాయి అని కూడా అనే వారు ఇది…

జాతి ఐక్యత కోసమే రాహుల్‌ ‌జోడో యాత్ర

‘‘‌లౌకిక విలువలను కాపాడాల్సిన ప్రభుత్వం మత రాజ్య స్థాపనకు అడుగులు వేస్తున్నది. అందుకోసం హిందూ, ముస్లిం మతాల ప్రాతిపదికన వోట్లను సమీకరించే దృష్టితో అధికారంలోకి రాకముందు నుండే దేశంలో అనేకమైన మత ఘర్షణలకు పాల్పడింది. ముఖ్యంగా యువతను లక్ష్యం చేసుకొని విద్యా సంస్థల్లో దాడులకు పాల్పడి భవిష్యత్‌ ‌తరాలను అసాంఘిక శక్తులుగా మార్చ చూస్తుంది. విద్య,…

మును‘గోడు’ పరిష్కార దిశగా..

మునుగోడు లో నెల రోజులకు పైగా జరిగిన యుద్ధం ముగిసింది. అనుకున్నంతగా కాకపోయినా అధికార పార్టీ ఈ పోరాటంలో ఎట్టకేలకు విజయం సాధించింది. ఈ ఎన్నిక ప్రచార కార్యక్రమంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు తమ శక్తికి మించి అనేక వాగ్ధానాలు చేశాయి. వారిలో ముఖ్యంగా రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు…

బిజెపి మేనిఫెస్టోలో ఆచరణ సాధ్యం కాని హాలు

విమర్శలు గుప్పించిన కాంగ్రెస్‌ ‌పార్టీ సిమ్లా:  ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో అడ్మిషన్లలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ ‌కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. నిజానికి బిజెపి ఈ హ గతంలోనే ఇచ్చినా వాటిని నెరవేర్చలేదు. తాజాగా మరోమారు హా ఇవ్వడం ద్వారా ప్రజలను బురిడీ కొట్టించాలని చూస్తోంది.…

మోదీ కార్పొరేట్‌ ఎత్తులు మునుగోడులో చిత్తు

డబ్బుతో గెలవాలనుకున్నా ఆటలు సాగలేదు టీఆర్‌ఎస్‌ ‌న్యాయం కోసం యుద్ధం చేసింది ప్రజలు ఆదరించి గెలిపించారు : టిఆర్‌ఎస్‌ ‌ప్రజా ప్రతినిధులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: ‌మోదీ కార్పొరేట్‌ ఎత్తులు మునుగోడులో చిత్తయ్యాయని టీఆర్‌ఎస్‌ ఎం‌పీలు పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ను అడ్డుకునేందుకు మోదీ, అమిత్‌ ‌షా మునుగోడు ఉప ఎన్నిక తెచ్చారని, బీజేపీ ఓ డ్రామా కంపెనీలా తయారైందని…

రాజధానిపై 14న విచారణ

మార్గర్శి చిట్‌ఫండ్‌ ‌కేసు ఎప్పటికి తెగేనో, రాజమండ్రి మాజీ ఎంపి ఉండవల్లి రాజమండ్రి, నవంబర్‌ 7 : ఏపీ విభజన చాలెంజ్‌ ‌చేస్తూ వేసిన ఫిటిషన్‌తో పాటు అమరావతి రాజధాని పిటీషన్‌లపై సుప్రీంకోర్టులో ఈనెల 14న విచారణ జరుగుతుందని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌ ‌కుమార్‌ అన్నారు. సుప్రీంకోర్టు విచారణకు హాజరవుతానని ఉండవల్లి అన్నారు. ఏపీ…

టిఆర్‌ఎస్‌ ‌పేరు మార్పుపై పార్టీ ప్రకటన

పబ్లిక్‌ ‌నోటీస్‌ ఇచ్చిన కెసిఆర్‌ ఇసి నిబంధనల మేరకు అభ్యంతరాలకు జారీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర : ‌పేరు మార్పునకు సంబంధించి టీఆర్‌ఎస్‌ ‌పార్టీ పబ్లిక్‌ ‌నోటీస్‌ ఇచ్చింది. టీఆర్‌ఎస్‌ ‌పేరును బీఆర్‌ఎస్‌గా మార్చడంపై అభ్యంతరాలు తెలియజేయాల్సిందిగా కోరింది. అభ్యంతరాలు ఉంటే నెల రోజుల్లోగా ఎలక్షన్‌ ‌కమిషన్‌ ఆఫ్‌ ఇం‌డియాకు తెలపాలని ఈ పబ్లిక్‌ ‌నోటీస్‌ ‌లో…

అత్యాచారం కేసులో ముగ్గురి మరణ శిక్ష రద్దు సుప్రీమ్‌ ‌కోర్టు కీలక తీర్పు

పదేళ్ల క్రితం దిల్లీలో 19 ఏళ్ల యువతిపై హత్యాచారం కేసులో మరణ శిక్ష పడిన ముగ్గురిని సుప్రీమ్‌ ‌కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. వివరాల్లోకి వెళితే.. 2012 ఫిబ్రవరిలో హర్యానాలోని రేవారీ జిల్లా రోధాయి గ్రామ శివారులోని ఓ పొలంలో తీవ్ర గాయాలతో కూడిన బాధిత యువతి మృతదేహాన్ని గుర్తించారు. దీనిపై ఢిల్లీలోని చావాలా పోలీసు స్టేషన్లో…