విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్
ప్రపంచ పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం లోగోను ఆవిష్కరించిన సిఎం జగన్ విశాఖ ఎయర్పోర్టు శంకుస్థాపనకు ప్రధాని మోడీకి వినతి వచ్చే ఏడాది నిర్వహిస్తామన్న మంత్రి అమర్నాథ్ అమరావతి, నవంబర్ 8 : వచ్చే ఏడాది విశాఖపట్నం వేదికగా ప్రతిష్ఠాత్మక గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ను నిర్వహిస్తున్నట్లు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. మార్చి 3,4…
