NEWS

NEWS

ఆకాశంలో సంబరం

ఆకాశమంతా ఉల్కాపాతం మిలమిలా మెరిసిపోతూ గగనం నుండి  వెండితళుకుల హిమపాతం ధారగా కురిసిపోతూ! రోదశి యుద్ధంలో ఓడిన గ్రహాశకలాలన్నీ రాలిపోతూ చీకటి రాత్రిలో నింగినుండి భూగోళంపై క్షిపణుల్లా జారిపోతూ! శకునం చెప్పే తోకచుక్క కధనాలు, మబ్బులయుద్ధపు మెరుపు విశేషాలు, సిగపట్లకు రేగే ఉరుము ద్వానాలు అలసి సొలసి రాలిపోయే నక్షత్రాలు! కదిలి తరలిపోతున్న పాలపుంతలు, నీడభూతాలకు…

ప్రభాతాల ఉషోదయం

ప్రభాతాల ఉషోదయం పలుకుతుంది స్వాగతం వేకువ తెర తొలగిన మేర పరుచుకున్న అరుణోదయ కాంతి ధార! ।।ప్రభాతాల।। స్వాగతించే పక్షుల కిలకిల రావాలకు కర్తవ్య పారాయణ జన-మునులకు కాలచక్రగతుల వికసించే పరిమళాలకు. మేలుకొలుపు మంగళ సుప్రభాతాలకు ।।ప్రభాతాల।। చీకట్ల ను తొలగించే పసిడి వర్ణ తొలి కిరణం బ్రతుకులు వెలిగించే కాలచక్ర భ్రమణం! ।।ప్రభాతాల।। నీడలను…

రష్యా, ఉక్రెయిన్‌ ‌యుద్ధం పేద దేశాల ఆహార భద్రతకు పెను ముప్పుగా మారనుందా?

ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లుంది రష్యా,ఉక్రెయిన్‌ ‌యుద్ధ పరిణామాలు.సరిహద్దు దేశాలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విద్యా,ఉద్యోగ,వైద్య,ఆర్థిక,సాంకేతిక,వ్యవసాయ మరియు ఆహార రంగాల్లో యుద్ధ ప్రభావము ప్రత్యక్షంగానో,పరోక్షంగానో చూపుతూనే ఉంది. పేద దేశాలపై పెను ప్రభావం. ఉక్రెయిన్‌ ‌ప్రపంచంలోని అతిపెద్ద ధాన్యం ఎగుమతి దారుల్లో ఒకటి.ప్రతి సంవత్సరం ప్రపంచ మార్కెట్‌ ‌కు 45 మిలియన్‌ ‌టన్నుల ఆహార ధాన్యాన్ని ముఖ్యంగా…

గవర్నర్‌ ‌సందేహాలు నివృత్తి చేస్తాం

మంత్రి సబితా ఇంద్రా రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: ‌తెలంగాణలోని యూనివర్సిటీల ఉమ్మడి నియామక బోర్డుపై గవర్నర్‌ ‌తమిళిసై సౌందర్‌ ‌రాజన్‌ ‌సందేహాలను నివృత్తి చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. వి•డియాతో చిట్‌ ‌చాట్‌ ‌సందర్భంగా సబిత ఈ వ్యాఖ్యలు చేశారు. వర్సిటీల ఉమ్మడి నియామక బోర్డుపై న్యాయపరమైన అన్ని అంశాలను…

కర్నాటక కాంగ్రెస్‌ ‌నేత సతీష్‌ ‌వివాదాస్పద వ్యాఖ్యలు

హిందూ పదం పర్షిన్‌ ‌మురికికి అర్థం అంటూ వాచాలత్వం భుగ్గమన్న హిందూసంస్థలు… దిష్టిబొమ్మ దగ్ధం బెంగళూరు, నవంబర్‌ 9 : ‌కర్ణాటక ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌సతీశ్‌ ‌జార్కిహోలి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై హిందూ సంస్థలు భగ్గుమన్నాయి. కర్ణాటక బెళగావిలో బీజేపీ ఆధ్వర్యంలో హిందూ సంస్థల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. హిందూ అనే…

గ్రానైట్‌ అ‌క్రమాలపై ఇడి దాడులు

కరీంనగర్‌, ‌హైదరాబాద్‌లో 30 చోట్ల తనిఖీలు ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లా వ్యాప్తంగా మంత్రి గంగుల కమలాకర్‌ ‌సహా గ్రానైట్‌ ‌వ్యాపారుల ఇళ్ళపై ఈడి దాడులు తాళం వేసి ఉన్నా పగులగొట్టి మంత్రి ఇంట్లో సోదాలు హైదరాబాద్‌/‌కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర: ‌బుధవారం కరీంనగర్‌ ‌మైనింగ్‌ అ‌క్రమాలపై ఇడి, ఐటి జాయింట్‌ ఆపరేషన్‌ ‌చేసింది. కరీంనగర్‌, ‌హైదరాబాదులో సోదాలు కొనసాగాయి.…

ఎన్నికల సంస్కర్త .. నేడు టి. ఎన్‌.‌శేషన్‌ ‌వర్ధంతి

భారతదేశ ఎన్నికల వ్యవస్థనే సమూలంగా ప్రక్షాళన చేసి, రాజకీయ నాయకులకు, స్వార్థ అధికారులకు సింహ స్వప్నంగా నిలిచారు దివంగత భారత ఎన్నికల చీఫ్‌ ‌కమిషనర్‌ ‌శేషన్‌.‌భారత ఎన్నికల వ్యవస్థలో భారీ సంస్కరణలు తీసుకొచ్చిన కొన్ని అసాధారణ నిర్ణయాలు భారత ఎన్నికల వ్యవస్థనే మార్చేసి ఎన్నికల కమిషన్‌ ‌కు ఉన్న అధికారాలు ఏమిటో సామాన్య ప్రజలకు సైతం…

కుంటుబడుతున్న వ్యవసాయ రంగం

‘‘‌భారత దేశంలో ఇంకా వ్యవసాయంలో ప్రాచీన పద్దతులు మానలేదు. మన దేశంలో ప్రతీ ముగ్గురిలో ఒకరు వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నారు.చైనాలో సేద్యపు భూమి తక్కువ. దిగుబడులు మాత్రం అధికం.భారత దేశంలో వ్యవసాయం భూగర్భ జలాలు,వర్షం ప్రకృతి మీద ఆధారపడి ఉంది.విచ్చలవిడిగా రసాయనాల వాడకం వలన,అశాస్త్రీయమైన పద్దతుల వలన మన దేశంలో వ్యవసాయ భూములు నిస్సారమై,సేద్యానికి…

నిన్నటివరకు మునుగోడు – నేడు ప్రోటోకాల్‌ ‌వివాదం

మునుగోడు వివాదం ఇంకా చల్లారనేలేదు. ఇప్పుడు బిజెపి, టిఆర్‌ఎస్‌ల మద్య మరో వివాదం చోటుచేసుకుంది. అది పార్టీల మధ్య నే కాకుండా ఇప్పుడు ప్రభుత్వాల మధ్య వ్యవహారంగా మారింది. ఈ నెల 12న ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. అదే ఇప్పుడు వివాదగ్రస్తమవుతున్నది. మోదీ రాక సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించే విషయంలో కావాలనే…

పడిపోతున్న దిల్లీ గాలి నాణ్యత

పడిపోతున్న దిల్లీ గాలి నాణ్యత పొగమంచులా కమ్మేస్తున్న వాయు కాలుష్యం భారత్‌లో మొత్తం 163 కాలుష్య నగరాల గుర్తింపు న్యూ దిల్లీ, నవంబర్‌ 8 : ‌దేశ రాజధాని దిల్లీలో గాలి నాణ్యత పడిపోయింది. ఎయిర్‌ ‌క్వాలిటీ ఇండెక్స్ 321 ‌చేరినట్లు అధికారులు తెలిపారు. పొగ మంచులా వాయు కాలుష్యం కమ్మేసిందన్నారు. నోయిడా 354, గురుగ్రామ్‌…