NEWS

NEWS

బహుముఖ ప్రజ్ఞాశాలి జగదీష్‌ ‌చంద్రబోస్‌

‌నేడు భౌతిక, జీవ, వృక్ష, పురాతత్వ శాస్త్ర వేత్త జగదీష్‌ ‌చంద్రబోస్‌ ‌వర్ధంతి మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది మొక్కలకు కూడా జంతువుల మాదిరి ప్రాణం ఉంటుందని వేడికీ,చలికి, కాంతికి, శబ్దానికి, గాయానికి ఈ మొక్కలు స్పందిస్తాయని ఈలోకానికి శాస్త్రపరంగా తొలిసారిగా వెల్లడి చేసినవాడు సర్‌ ‌జగదీశ్‌ ‌చంద్ర బోస్‌ . ‌బాల్యం జీవిత కాలాన్నంతా…

కాలుష్య కోరల్లో చిక్కిన దేశ రాజధాని

ప్రస్తుతం దిల్లీ నగరంతో పాటు పరిసర ప్రాం తాలు గాలి కాలుష్య మేఘాలతో మరోసారి కమ్ముకున్నాయని, ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందని, ఇండ్లలో కూడా మాస్కులు ధరించాల్సిన అగత్యం ఏర్పడిందని, కేంద్రప్రభుత్వం సత్వరమే తగు కట్టడి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రిఫైనరీలు, పవర్‌ ‌ప్లాంట్లతో పాటు ముఖ్యంగా పంజాబ్‌, ‌హర్యానా రైతులు వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం, శిలాజ…

అధికారం కోసమే పాదయాత్రలు

గుజరాత్‌ ఉప్పు తింటూ గుజరాత్‌నే తిడుతున్నారు రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్రపై ప్రధాని మోదీ విమర్శలు కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్రపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. అధికారం నుంచి వైదొలగిన నేతలు ఇప్పుడు మళ్ళీ అధికారం కోసం పాదయాత్రలు చేస్తున్నారని అన్నారు. గుజారాత్‌లో అసెంబ్లీ…

ఏనుగు దాడిలో మహిళ మృతి

ఓ ఎమ్మెల్యేను చితక్కొట్టిన గ్రామస్థులు చిక్కమగళూరు: ‌కర్ణాటకలో ఓ ఎమ్మెల్యేను గ్రామస్థులు చితకొట్టారు. తరిమి తరిమి అతనిపై దాడి చేశారు. ఈ ఘటన చిక్కమగళూరులో ఆదివారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ ‌మీడియాలో వైరల్‌గా మారాయి.. అసలేం జరిగిందంటే.. చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా హల్లేమనె కుందూరులో ఏనుగు దాడిలో ఓ మహిళ మృతి…

రూ.332 కోట్ల వ్యయంతో ఫిషరీష్‌ ‌యూనివర్శిటీ

ఏపీలో దేశంలో 3వ ఫిషరీష్‌ ‌వర్శిటీ నరసాపురంలో పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్‌ ‌శంకుస్థాపన అమరావతి: ‌టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీగా మార్చేశారని సీఎం జగన్‌ ‌విమర్శించారు. ఇక దత్తపుత్రుడి పార్టీని రౌడీ సేనగా మార్చేశారని జగన్‌ ‌మండిపడ్డారు. గతంలో పాలనను చూసిన ప్రజలు ఇదేం ఖర్మరా బాబు అనుకోబట్టే 2019 ఎన్నికల్లో…

ఫామ్‌ ‌హౌజ్‌ ఎంఎల్‌ఏల కేసులో రామచంద్ర భారతికి చుక్కెదురు

హైదరాబాద్‌: ‌సుప్రీమ్‌ ‌కోర్టులో ఫామ్‌ ‌హౌస్‌ ‌డీల్‌ ‌కేసు విచారణలో పెద్ద ట్విస్ట్ ‌చోటుచేసుకుంది. కేసు విచారణలో నిందితుడు రామచంద్ర భారతికి చుక్కెదురైంది. రామచంద్ర భారతి పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో జోక్యం చేసుకునేందుకు సుప్రీమ్‌ ‌కోర్టు విముఖత చూపింది. ట్రయల్‌ ‌కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా బెయిల్‌ ‌మంజూరు చేయాలని…

మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు

14రోజుల జ్యుడిషియల్‌ ‌కస్టడీకి నిందితులు హైదరాబాద్‌: ‌మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి మనీలాండరింగ్‌ ‌వ్యవహారంలో శరత్‌ ‌చంద్రారెడ్డి, బినోయ్‌ ‌బాబుకు దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు 14రోజుల జ్యుడిషియల్‌ ‌కస్టడీ విధించింది. మనీలాండరింగ్‌ ‌కేసు దర్యాప్తు పెండింగ్‌లో ఉండటంతో ఈడీ అభ్యర్థన మేరకు రౌస్‌ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్‌ ‌కస్టడీ విధించింది. నిందితులిద్దరికీ ఇంటి భోజనాన్ని…

చార్మినార్‌కు బాంబు బెదిరింపు అప్రమత్తమైన పోలీసులు.. తనిఖీలు

‌హైదరాబాద్‌ ‌పాతబస్తీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి.. చార్మినార్‌ ‌దగ్గర బాంబు పెట్టామంటూ ఆగంతకులు బెదిరించారు.. వెంటనే అప్రమత్తమైన పోలీసులు..చార్మినార్‌ ‌దగ్గరకు చేరుకున్నారు.. బాంబ్‌ ‌స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహిస్తున్నారు.. దాదాపు గంటకు పైగా తనిఖీలు నిర్వహించారు.. మరోవైపు.. బాంబు బెదిరింపు నేపథ్యంలో.. చార్మినార్‌ ‌పరిసర ప్రాంతాల్లోని పుట్‌పాత్‌లపై వ్యాపారులను ఖాళీచేయించారు పోలీసులు.. కాగా, నిత్యం చార్మినార్‌,…

మమతల పందిరి

కాలంతో పరుగెత్తడం అలవాటు చేసుకున్నాం మార్పు కోరుకోరడంపై నిషేధం విధించుకున్నాం విలువలకు శిలువేసి వీధుల్లో ఊరేగిస్తున్నాం శిలావిగ్రహాల పూజించి మనిషిని ద్వేషిస్తున్నాం మానవత కన్నా మతం గొప్పదని వాదిస్తున్నాం ప్రేమ ఆప్యాతల కాదని విద్వేషాన్ని శ్వాసిస్తున్నాం అనుబంధ వేళ్ళు పెరికి ఆర్థిక బీజాలు వేస్తున్నాం మనిషిగా కాక యంత్రమై చుట్టూ పరిభ్రమిస్తున్నాం యాంత్రిక జీవన తంత్రుల…

గ్రీన్‌ ఎనర్జీ విప్లవమే సుస్థిరాభివృద్ధికి మార్గం

‘‘‌దేశవ్యాప్తంగా 1.36 లక్షల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి నిలిచి పోయింది. బొగ్గు ధర పెరిగితే విద్యుత్‌ ఉత్పత్తి ధరలు, చమురు ధరలు, కరెంటు చార్జీలతో పాటు అన్ని నిత్యవసరాల ధరలకు రెక్కలు వస్తాయి. ఈ కరెంటు కష్టాలు మరో 6 నెలలు వెంటాడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనితో ద్రవ్యోల్బనంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. బొగ్గు,…