28 నుంచి బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభించాలని నిర్ణయం బాసర సరస్వతి అమ్మవారి పూజతో షురూ హైదరాబాద్, ప్రజాతంత్ర : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సిద్ధమయ్యారు. నవంబర్ 28న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర ప్రారంభించనున్నారు. 28న బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో పూజలు చేసిన అనంతరం యాత్ర…
