NEWS

NEWS

28 ‌నుంచి బండి సంజయ్‌ ఐదో విడత పాదయాత్ర

ఉమ్మడి ఆదిలాబాద్‌ ‌జిల్లాలో ప్రారంభించాలని నిర్ణయం బాసర సరస్వతి అమ్మవారి పూజతో షురూ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర : ‌బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సిద్ధమయ్యారు. నవంబర్‌ 28‌న ఉమ్మడి ఆదిలాబాద్‌ ‌జిల్లాలో పాదయాత్ర ప్రారంభించనున్నారు. 28న బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో పూజలు చేసిన అనంతరం యాత్ర…

ఉత్తరాఖండ్‌లో ప్రమాదకరంగా 36 బ్రిడ్జిలు సేఫ్టీ ఆడిట్‌ ‌నిర్వహణలో వెల్లడి

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో దాదాపు 36 బ్రిడ్జిలు రాకపోకలకు అనర్హమైనవిగా తేలింది. రాష్ట్రంలోని ఐదు జోన్లలో ఉన్న మొత్తం 3262 బ్రిడ్జిలుండగా అందులో 2618 బ్రిడ్జిలపై అధికారులు సేప్టీ ఆడిట్‌ ‌నిర్వహించారు. అందులో 36 వంతెనలు మాత్రం సురక్షితంగా లేవని గుర్తించారు. సకాలంలో కొత్త వంతెనలు నిర్మించేందుకు వీలుగా బ్రిడ్జి బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నుంచి…

మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

గుజరాత్‌ ఎన్నికల్లో పాల్గొనేలా సరిహద్దుల్లో సెలవు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ‌రోజున మహారాష్ట్ర సరిహద్దుల్లోని కొన్ని జిల్లాల్లో పనిచేసే గుజరాతీ ఓటర్లకు సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్‌, ‌మహారాష్ట్ర సరిహద్దుల్లోని పాల్ఘర్‌, ‌నాసిక్‌, ‌నందూర్బర్‌, ‌ధులే జిల్లాల్లో పనిచేసే గుజరాతీలు…

భారత్‌ ‌జోడోలో పెయిడ్‌ ఆర్టిస్టులన్న… బిజెపి విమర్శలను తిప్పికొట్టి కాంగ్రెస్‌

‌రాహుల్‌ ‌యాత్రతో ఆ పార్టీ వణుకుతుందన్న మహారాష్ట్ర కాంగ్రెస్‌ ‌నేత సచిన్‌ ‌సావంత్‌ భారత్‌ ‌జోడో యాత్రలో కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీతో పాటు నడవడం కోసం నటీనటులకు సొమ్ము చెల్లిస్తున్నారని బీజేపీ ఆరోపించింది. పెయిడ్‌ ఆర్టిస్టులు వెంట ఉంటున్నారని ఆరోపించింది. మధ్యప్రదేశ్‌లో జరిగే యాత్రలో పాల్గొనాలని పిలుపునిస్తున్నట్లు తెలిపే ఓ వాట్సాప్‌ ‌సందేశాన్ని ఈ…

ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసులో సిట్‌ ‌దర్యాప్తు వేగవంతం

రెండోరోజు సిట్‌ ‌విచారణకు హాజరైన ఆడ్వొకేట్‌ శ్రీ‌నివాస్‌ ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసులో సిట్‌ ‌దర్యాప్తు వేగవంతం చేసింది. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేయడంపై ఆరాతీస్తున్న అధికారులు ఆరోపణలు కేసుతో సంబంధం ఉన్న వారిని ప్రశ్నిస్తుంది. తాజాగా ఆడ్వొకేట్‌ శ్రీ‌నివాస్‌, ‌బీఎల్‌ ‌సంతోష్‌, ‌తుషార్‌, ‌జగ్గు స్వామిలను సోమవారం విచారణకు పిలవగా శ్రీనివాస్‌ ‌మినహా మిగిలిన ముగ్గురు గైర్హాజరయ్యారు.…

గొత్తికోయల చేతిలో ఫారెస్ట్ ‌రేంజ్‌ అధికారి దారుణ హత్య

ప్లాంటేషన్‌లో పశువులు మేపొద్దన్నందుకు వేట కొడవళ్లతో దాడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఫారెస్ట్ ‌రేంజ్‌ అధికారి శ్రీనివాస్‌రావు మృతి సిఎం కెసిఆర్‌ ‌దిగ్బ్రాంతి…50లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటన పోడు భూములు ప్లాంటేషన్‌ ‌చేసి మంచి గుర్తింపు పొందిన ఫారెస్ట్ ‌రేంజ్‌ అధికారి శ్రీనివాస్‌రావు గొత్తికోయలు ప్లాంటేషన్‌లో పశువులు మేపుతున్నారని తెలుసుకుని ఆ…

ఇం‌డోనేషియాలో కొనసాగుతున్న సహాయక చర్యలు

భూకంపంలో 162 మంది మృత్యువాత పడ్డట్లు గుర్తింపు ముమ్మరంగా శిథిలాల తొలగింపు చర్యలు జకర్తా: ఇం‌డోనేషియాపై భూకంపంలో ఇప్పటి వరకు 162మంది మృత్యువాత పడ్డారని సమాచారం. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. భూకంపంలో ఆస్పత్రి భవనాలూ దెబ్బతినడంతో ఎమర్జెన్సీ బృందాలు క్షతగాత్రులకు రోడ్లపైనే చికిత్సలు నిర్వహించాయి. బాధితులు హాహాకారాలు చేస్తుండగా, వైద్యులు ఫ్రాక్చర్‌ అయిన వారి…

అసైన్డ్ ‌భూములకు అర్హులకు పట్టాలు ఇవ్వాలి

రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి సిఎస్‌ ‌సోమేశ్‌కుమార్‌ను కలిసిన పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డి వీఆర్‌ఏల డిమాండ్లను పరిష్కరించండి : సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్‌ ‌నేత పొన్నం బహిరంగ లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 21 : ‌రాష్ట్రంలో రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతూ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.…

సరేనా?

ఓయ్‌! ‌నిన్నే మానవత్వం కనుమరుగైపోతోంది అన్నదెవరు? నాకు కనపడుతోందే ఆకాశంలో తారలవోలె మిణుకు మిణుకుమంటూ! బంధాలకు అర్థంలేకుండా పోతోంది అన్నదెవరు? కట్టుకున్నదానికి నచ్చలేదనేగా కన్నవారిని అనాధలుగా మారుస్తోంది. అడిగింది తేలేదనేగా నమ్మివచ్చినదానికి ‘‘వేదన’’ కానుకగా ఇస్తోంది. ఎదిగి ఇబ్బంది పడకూడదనేగా ఊహల రెక్కలైనా మొలవని పసిమొగ్గని చిదిమేస్తోన్నది. గుండె డబ్బూ డబ్బూ అని కొట్టుకుంటుంటేనేగా మనీమాయలో…

బడుగులను విస్మరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

‘‘‌పాఠశాలల విలీనం పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారు, ఫలితంగా రాష్ట్రంలో 4 లక్షల మంది గ్రామీణ పేద విద్యార్ధులు చదువుకు దూరమయ్యారు. ప్రభుత్వ పాఠశాలలో అట్టడుగు వర్గాల పిల్లలే చదువుతారన్నారు. మరోవైపు పిల్లలలో అభ్యాసన సామర్థ్యాలు, అధ్యాపకులలో బోధనా సామర్థ్యాలు కుంటుపడ్డాయి. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో, డిగ్రీ, ఇంజినీరింగ్‌, ఇం‌టర్మీడియెట్‌ ‌కళాశాలల్లో అధ్యాపకులు లేక మూతపడుతున్నాయి.’’ కేంద్ర,…