NEWS

NEWS

సరిహద్దుల్లో పాకిస్తాన్‌ ‌కవ్వింపు చర్యలు – పాక్‌ ‌డ్రోన్‌ను కూల్చిన జవాన్లు

సరిహద్దుల్లో పాకిస్తాన్‌ ‌కవ్వింపు చర్యలు ఏమాత్రం తగ్గడం లేదు. అదను చూసి మళ్లీ మళ్లీ కవ్వింపులకు పాల్పడుతోంది. నిన్న శుక్రవారం రాత్రి అమృత్‌ ‌సర్‌ ‌పరిధిలోని అంతర్జాతీయ సరిహద్దుల్లో పాక్‌ ‌కవ్వింపు చర్యలను జవాన్లు గుర్తించారు. రాత్రి సరిగ్గా 7.45 గంటల సమయంలో పాక్‌ ‌వైపు నుంచి మన దేశంలోకి వస్తున్న డ్రోన్‌ ‌ను భద్రతా…

ప్రతి పౌరునికి సమ న్యాయం జరగాలి

‘‘‌రాజ్యాంగం అంటే దేశానికి, ప్రజలకు, ప్రభుత్వానికి కరదీపిక లాంటిది. ఆ దీపస్తంభపు వెలు గుల్లో సర్వసత్తాక సౌర్వభౌమా ధికార దేశంగా ప్రగతి వైపు అడుగులు వేయాలి. అందుకనే రాజ్యాంగానికి ఆధునిక ప్రజా స్వామ్య చరిత్రలో అంతటి విశిష్టమైన స్థానముంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మన దేశం కంటే ముందు అనేకదేశాలు రాజ్యాంగాలను రచించాయి. ’’ నేడు…

భద్రాద్రి జిల్లాలో ఫారెస్ట్ ‌రేంజ్‌ అధికారి హత్య అమానుషం

విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నత అధికారుల మెప్పు పొందిన నికార్సయిన అధికారి భద్రాద్రి జిల్లా చండ్రు గొండ ఫారెస్ట్ అధికారి చలమల శ్రీనివాస్‌ ‌రావు ను పథకం ప్రకారం గుత్తి కోయలు కత్తితో మెడ కోసి దారుణంగా అత్యంత పాశవికంగా హత్య చేయడం అమానుషం.పొడు వివాదాలతో జరిగిన హత్య గా చెప్పవచ్చు. భద్రాద్రి…

అటవీ అధికారి హత్యకు బాధ్యత ప్రభుత్వానిదే

అటవీ అధికారి హత్యకు బాధ్యత ప్రభుత్వానిదే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష్యుడు బండి సంజయ్‌ ‌దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో కెసిఆర్‌ ‌కుటుంబం పాత్రపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నట్లు వ్యాఖ్య ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు హత్యకు కేసీఆర్‌ ‌ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్ష్యుడు బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా…

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ తిరుచానూరులో వైభవంగా బ్రహ్మోత్సవాలు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. బుధవారం 74,354 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 23,931 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.68 కోట్లు వచ్చిందని తెలిపారు.శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా…

గ్రూపు పరీక్షలో మరికొన్ని పోస్టులు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

‌ప్రభుత్వం నిరుద్యోగులకు తీపికబురును అందించింది. ఇటీవల గ్రూప్‌-1 ‌ప్రిలిమ్స్ ‌పరీక్షలు పూర్తి కాగా.. త్వరలో గ్రూప్‌-2 3, 4 ‌పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌ ‌జారీ చేయనున్నది. వాటిలో ఉన్న పోస్టులకు తోడు మరికొన్ని పోస్టులు చేరుస్తోంది. గ్రూప్‌-2‌లో కొత్తగా ఆరు రకాల పోస్టులు చేర్చగా, గ్రూప్‌-3 ‌రెండు రకాల పోస్టులు, గ్రూప్‌-4‌లో నాలుగు రకాల…

ఆం‌ధ్రప్రదేశ్‌ ‌హైకోర్టు కీలక నిర్ణయం

నెల్లూరు కోర్టు ఫైళ్ల మాయంపై సిబిఐ దర్యాప్తు హైకోర్టు ఆదేశాలను స్వాగతించిన మంత్రి కాకాణి కాకాణిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ ‌చేయాలన్న సోమిరెడ్డి ఆం‌ధ్రప్రదేశ్‌ ‌హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నెల్లూరు కోర్టులో ఫైళ్ల చోరీ కేసును సీబీఐకి అప్పగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.. త్వరలోనే సీబీఐ ఈ…

రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కేంద్రం అడ్డుపుల్లలు

ఆదాయంలో రూ.40 వేల కోట్లకు గండి అసెంబ్లీ వేదికగా నిలదీయాలని సిఎం కెసిఆర్‌ ‌నిర్ణయం డిసెంబర్‌లో వారం పాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లకు మంత్రులు హరీష్‌ ‌రావు, ప్రశాంత్‌ ‌రెడ్డిలకు ఆదేశం డిసెంబర్‌ ‌నెలలో వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ‌నిర్ణయించారు. ఇందులో ప్రధానంగా కేంద్రం అనుసరిస్తున్న తీరుతో…

మూడరోజు కొనసాగిన ఐటి దాడులు

పంచానామ అందించిన ఐటి అధికారులు 28న హాజరు కావాలని మంత్రి మల్లారెడ్డికి నోటీసులు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డికి చెందిన సంస్థలు, బంధువుల ఇళ్లల్లోనూ మూడో రోజు ఐటీశాఖ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డికి చెందిన సంస్థలు, బంధువుల ఇళ్లల్లో ఐటీశాఖ అధికారుల సోదాలు ముగిశాయి. కుత్బుల్లాపూర్‌ ‌లోని మల్లారెడ్డి బంధువుల ఇంట్లో సోదాలు…

ఇసిగా అరుణ్‌ ‌గోయల్‌ ‌నియామకంలో అత్యుత్సాహం

ఒక్కరోజులోనే పక్రియ మొత్తం ఎలా పూర్తి చేస్తారు? విఆర్‌ఎస్‌ ‌తీసుకున్న వ్యక్తికి పదవి కట్టబెట్టడంలో ఆంతర్యం ఇసి నియామక పక్రియలో కేంద్రం తీరుపై సుప్రీమ్‌ ‌కోర్టు ఆగ్రహం ఎన్నికల కమిషనర్ల నియామకంలో కేంద్రం చూపిన వేగాన్ని సుప్రీమ్‌ ‌కోర్టు ప్రశ్నించింది. ఒక్క రోజులోనే మొత్తం పక్రియ ఎలా పూర్తి చేశారని సుప్రీమ్‌ ‌కోర్టు నిలదీసింది. నియామకాలపై…