NEWS

NEWS

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ తిరుచానూరులో వైభవంగా బ్రహ్మోత్సవాలు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. బుధవారం 74,354 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 23,931 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.68 కోట్లు వచ్చిందని తెలిపారు.శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా…

గ్రూపు పరీక్షలో మరికొన్ని పోస్టులు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

‌ప్రభుత్వం నిరుద్యోగులకు తీపికబురును అందించింది. ఇటీవల గ్రూప్‌-1 ‌ప్రిలిమ్స్ ‌పరీక్షలు పూర్తి కాగా.. త్వరలో గ్రూప్‌-2 3, 4 ‌పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌ ‌జారీ చేయనున్నది. వాటిలో ఉన్న పోస్టులకు తోడు మరికొన్ని పోస్టులు చేరుస్తోంది. గ్రూప్‌-2‌లో కొత్తగా ఆరు రకాల పోస్టులు చేర్చగా, గ్రూప్‌-3 ‌రెండు రకాల పోస్టులు, గ్రూప్‌-4‌లో నాలుగు రకాల…

ఆం‌ధ్రప్రదేశ్‌ ‌హైకోర్టు కీలక నిర్ణయం

నెల్లూరు కోర్టు ఫైళ్ల మాయంపై సిబిఐ దర్యాప్తు హైకోర్టు ఆదేశాలను స్వాగతించిన మంత్రి కాకాణి కాకాణిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ ‌చేయాలన్న సోమిరెడ్డి ఆం‌ధ్రప్రదేశ్‌ ‌హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నెల్లూరు కోర్టులో ఫైళ్ల చోరీ కేసును సీబీఐకి అప్పగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.. త్వరలోనే సీబీఐ ఈ…

రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కేంద్రం అడ్డుపుల్లలు

ఆదాయంలో రూ.40 వేల కోట్లకు గండి అసెంబ్లీ వేదికగా నిలదీయాలని సిఎం కెసిఆర్‌ ‌నిర్ణయం డిసెంబర్‌లో వారం పాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లకు మంత్రులు హరీష్‌ ‌రావు, ప్రశాంత్‌ ‌రెడ్డిలకు ఆదేశం డిసెంబర్‌ ‌నెలలో వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ‌నిర్ణయించారు. ఇందులో ప్రధానంగా కేంద్రం అనుసరిస్తున్న తీరుతో…

మూడరోజు కొనసాగిన ఐటి దాడులు

పంచానామ అందించిన ఐటి అధికారులు 28న హాజరు కావాలని మంత్రి మల్లారెడ్డికి నోటీసులు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డికి చెందిన సంస్థలు, బంధువుల ఇళ్లల్లోనూ మూడో రోజు ఐటీశాఖ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డికి చెందిన సంస్థలు, బంధువుల ఇళ్లల్లో ఐటీశాఖ అధికారుల సోదాలు ముగిశాయి. కుత్బుల్లాపూర్‌ ‌లోని మల్లారెడ్డి బంధువుల ఇంట్లో సోదాలు…

ఇసిగా అరుణ్‌ ‌గోయల్‌ ‌నియామకంలో అత్యుత్సాహం

ఒక్కరోజులోనే పక్రియ మొత్తం ఎలా పూర్తి చేస్తారు? విఆర్‌ఎస్‌ ‌తీసుకున్న వ్యక్తికి పదవి కట్టబెట్టడంలో ఆంతర్యం ఇసి నియామక పక్రియలో కేంద్రం తీరుపై సుప్రీమ్‌ ‌కోర్టు ఆగ్రహం ఎన్నికల కమిషనర్ల నియామకంలో కేంద్రం చూపిన వేగాన్ని సుప్రీమ్‌ ‌కోర్టు ప్రశ్నించింది. ఒక్క రోజులోనే మొత్తం పక్రియ ఎలా పూర్తి చేశారని సుప్రీమ్‌ ‌కోర్టు నిలదీసింది. నియామకాలపై…

చైనాలో మళ్లీ విజృంభిస్తున్న కొరోనా

చైనాలో మళ్లీ విజృంభిస్తున్న కొరోనా ఒక్క రోజే 31,454 పాజిటివ్‌ ‌కేసులు నమోదు కొరోనా పుట్టినిల్లుగా చెప్పుకునే చైనాలో కొవిడ్‌ ‌మరోసారి విజృంభిస్తుంది. మరోసారి రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం అందర్నీ కలవరానికి గురి చేస్తోంది. గురువారం ఒక్కరోజే 31,454 కరోనా కేసులు నమోదయ్యాయని నేషనల్‌ ‌హెల్త్ ‌బ్యూరో వెల్లడించింది. సామూహిక కరోనా…

అగ్ని కడిగిన అక్షరం…

ముళ్ళడొంకలాంటి బతుకు మీద అక్షరమై పూచి కన్నీటి తెరమీద తడి తపనల్ని అద్ది వెళ్లిపోయిన కవి అలిశెట్టి ప్రభాకర్‌. ‌హృదయం నిర్మలాకాశం కావడానికి కొంత వ్యవధికావాలి… భారమవుతున్న ఉచ్చ్వాస నిశ్వాసాల మధ్యే మృత్యువును పరిహసించేందుకు ఒకింత సహనం కావాలి అన్న సాహసి. గుండె నిండా బాధ, కళ్ళనిండా నీళ్లున్నప్పుడు కూడా జనమైదానంలోకి అక్షర రవ్వల్ని కురిపించి…

శిశిరంలోంచి…

బాధల శిశిరం చుట్టుముట్టి పెంచుకున్న ఆశల పత్రాలన్నీ ఆశయాల పుష్పాలన్నీ జీవితం చెట్టు చుట్టూ రాలిపోతూ భయపెడితేనేం!? అది కొత్త ఆశల్ని చిగురింపజేసే ఆమని రాకకు సంకేతమే కదా!… నేస్తం… ఆత్మవిశ్వాసపు తొలకరి మేఘాలు వర్షించినప్పుడు మొగ్గతొడిగన హృదయ రేకులు విచ్చుకొని ఆశల సుగంధాలతో పరిమళిస్తాయి… సంకల్పం తూర్పు నుంచి సరికొత్త కాంతులు వుద్భవించినప్పుడు ఆశయాలు…

దిగులు కవిత

మనం మనకు తెలిసేసరికి మనలోంచి మనం లేచేసరికి మననుంచి మనం దూరం పోయి చూస్తూ వుంటాం ఆ దారం ఒక కొసనుంచి ఇంకో కొసకు పాకుటకు మధ్యలో తెగిన ముళ్ళ కుచ్చులు గొంతులో తట్టినట్టు కడుపులో పిసికినట్టు వదిలేసే వదులులను బిగపట్టే బిగువులను తెలిసి తెలిసి పోగొట్టుకున్న వాటి కషాయాల మొఖం ముడుపులను బిచ్చగత్తె చూపులు…