వచ్చే ఏడాది అంబేడ్కర్ విగ్రహావిష్కరణ
సంఘ సంస్కరణల చరిత్రలో రాజ్యాంగం గొప్పది రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో సిఎం జగన్ వచ్చే ఏడాది ఏప్రిల్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించ బోతున్నామని సిఎం జగన్ తెలిపారు. సంఘ సంస్కరణల చరిత్రలో రాజ్యాంగం అత్యంత గొప్పదని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిఅన్నారు. శనివారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర…
