NEWS

NEWS

వచ్చే ఏడాది అంబేడ్కర్‌ ‌విగ్రహావిష్కరణ

సంఘ సంస్కరణల చరిత్రలో రాజ్యాంగం గొప్పది రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో సిఎం జగన్‌ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో అంబేద్కర్‌ ‌విగ్రహాన్ని ఆవిష్కరించ బోతున్నామని సిఎం జగన్‌ ‌తెలిపారు. సంఘ సంస్కరణల చరిత్రలో రాజ్యాంగం అత్యంత గొప్పదని ముఖ్యమంత్రి జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డిఅన్నారు. శనివారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర…

హక్కుల సాధనకు అంగన్‌వాడీలు పోరాడాలి

సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్‌ ‌పిలుపు అం‌గన్వాడీలు తమ హక్కు సాధనకు ఒకే మాట ఒకే బాటగా ముందుకు సాగాలని, పోరాడాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్‌ ‌పిలుపునిచ్చారు. ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అం‌డ్‌ ‌హెల్పర్స్ ‌యూనియన్‌ ‌రాష్ట్ర 10 వ మహాసభలు శుక్ర, శనివారాల్లో గుంటూరు నగరంలో జరుగుతున్నాయి. రాష్ట్ర…

ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ ఆవిర్భావం..

*రాష్ట్ర సుపరిపాలన కు రాజ్యాంగం ఆదర్శం.. *డా. బి ఆర్ అంబేద్కర్ సదా స్మర‌ణీయుడు  *రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా దేశ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు భారత రాజ్యాంగం ఆమోదం పొందిన నవంబర్ 26 న జరుపుకునే, ” రాజ్యాంగ దినోత్సవం” సందర్భంగా.. తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలందరికీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు…

డిజ్‌ఇన్వెస్ట్‌మెంట్‌ ‌నిరుద్యోగాన్ని తగ్గిస్తుందా ?

ఒక పక్క రోజురోజుకు దేశంలో నిరుద్యోగ సమస్య ఎక్కువవుతుంటే, ఉపాధి అవకాశాలను కలిగించే అక్షయ పాత్రలాంటి ప్రభుత్వరంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా ప్రైవేటు రంగానికి అప్పగిస్తున్నది. దీని వల్ల యువత ఉపాధి అవకాశాలు కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గత ఏప్రిల్‌లో ఓ ప్రైవేటు సంస్థ సర్వే ప్రకారం దేశంలో నిరుద్యోగ శాతం7.83 ఉన్నట్లు తెలుస్తున్నది.…

నిరుద్యోగ భారతం

‘‘‌ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారిలో చాలామంది పోస్ట్ ‌గ్రాడ్యుయేట్స్, ఇం‌జనీర్లు, ఎంబీఏ చదివారు. ఉన్నత చదువులు చదివిన వీరంతా, వారి స్థాయి కన్నా చాలా తక్కువ స్థాయి ఉద్యోగాల కోసం పోటీపడుతున్నారు. పోటీ పరీక్షల కోసం అవసరమైన పుస్తకాలు కొనుక్కోడానికి కూడా పైసలు ఉండవని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్థిక…

ఆధ్యాత్మికత – ప్రేమానంద

కనికట్టు, గారడీ, అవతలి వ్యక్తులను సమ్మోహపరచడం ద్వారా తమకు ఆధ్యాత్మిక శక్తులున్నాయని నమ్మించడం ఈ దొంగ బాబాలకు అలవాటైపోయింది. ప్రేమానందకు కూడా చాతనయి­నదదే. ఇటువంటి ఇంద్రజాల విద్యలో స్వాములందరూ సిద్ధహస్తులే. ప్రేమానంద చేసే ఇటువంటి పెద్ద కనికట్టు విద్య మహాశివరాత్రి రోజున నోట్లోంచి శివలింగాన్ని వెలికి తీయడం. దాన్ని లింగోద్భవం అంటారు. అట్లాగే శూన్యం నుంచి…

సరిహద్దుల్లో పాకిస్తాన్‌ ‌కవ్వింపు చర్యలు – పాక్‌ ‌డ్రోన్‌ను కూల్చిన జవాన్లు

సరిహద్దుల్లో పాకిస్తాన్‌ ‌కవ్వింపు చర్యలు ఏమాత్రం తగ్గడం లేదు. అదను చూసి మళ్లీ మళ్లీ కవ్వింపులకు పాల్పడుతోంది. నిన్న శుక్రవారం రాత్రి అమృత్‌ ‌సర్‌ ‌పరిధిలోని అంతర్జాతీయ సరిహద్దుల్లో పాక్‌ ‌కవ్వింపు చర్యలను జవాన్లు గుర్తించారు. రాత్రి సరిగ్గా 7.45 గంటల సమయంలో పాక్‌ ‌వైపు నుంచి మన దేశంలోకి వస్తున్న డ్రోన్‌ ‌ను భద్రతా…

ప్రతి పౌరునికి సమ న్యాయం జరగాలి

‘‘‌రాజ్యాంగం అంటే దేశానికి, ప్రజలకు, ప్రభుత్వానికి కరదీపిక లాంటిది. ఆ దీపస్తంభపు వెలు గుల్లో సర్వసత్తాక సౌర్వభౌమా ధికార దేశంగా ప్రగతి వైపు అడుగులు వేయాలి. అందుకనే రాజ్యాంగానికి ఆధునిక ప్రజా స్వామ్య చరిత్రలో అంతటి విశిష్టమైన స్థానముంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మన దేశం కంటే ముందు అనేకదేశాలు రాజ్యాంగాలను రచించాయి. ’’ నేడు…

భద్రాద్రి జిల్లాలో ఫారెస్ట్ ‌రేంజ్‌ అధికారి హత్య అమానుషం

విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నత అధికారుల మెప్పు పొందిన నికార్సయిన అధికారి భద్రాద్రి జిల్లా చండ్రు గొండ ఫారెస్ట్ అధికారి చలమల శ్రీనివాస్‌ ‌రావు ను పథకం ప్రకారం గుత్తి కోయలు కత్తితో మెడ కోసి దారుణంగా అత్యంత పాశవికంగా హత్య చేయడం అమానుషం.పొడు వివాదాలతో జరిగిన హత్య గా చెప్పవచ్చు. భద్రాద్రి…

అటవీ అధికారి హత్యకు బాధ్యత ప్రభుత్వానిదే

అటవీ అధికారి హత్యకు బాధ్యత ప్రభుత్వానిదే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష్యుడు బండి సంజయ్‌ ‌దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో కెసిఆర్‌ ‌కుటుంబం పాత్రపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నట్లు వ్యాఖ్య ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు హత్యకు కేసీఆర్‌ ‌ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్ష్యుడు బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా…