NEWS

NEWS

ఫూలేకు సిఎం జగన్‌ ‌నివాళి

మహాత్మా జ్యోతిరావుపూలే వర్థంతి సందర్భంగా…తాడేపల్లిలోని సిఎం క్యాంప్‌ ‌కార్యాలయంలో పూలే చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. పూలే సేవలను కొనియాడారు. మహిళా విద్యకు చేసిన కృషి జాతి మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపి విజయసాయి రెడ్డి, ఎంపి మార్గాని భరత్‌ ‌రామ్‌ ‌పాల్గొన్నారు. మరోవైపు … జ్యోతిరావు పూలే…

వ్యవసాయరంగంలో కొత్త ఒరవడిని తీసుకువచ్చాం

క్రమం తప్పకుండా రైతుల ఖాతాల్లో నగదు జమ 5.68 లక్షల మందికి రూ. 115.33 కోట్ల ఇన్‌ ‌పుట్‌ ‌సబ్సిడీ క్యాంపు కార్యాలయంలో బటన్‌ ‌నొక్కి విడుదల చేసిన ఎపి సిఎం జగన్‌ వ్యవసాయరంగంలో తాము కొత్త ఒరవడిని తీసుకొచ్చామని ఏపీ సీఎం జగన్‌ అన్నారు.2020-21 సీజన్‌ ‌లో అర్హత పొందిన 2.54 లక్షల మందికి…

బలవంతపు మత మార్పిళ్లపై త్వరలో చట్టం

-సుప్రీంకు నివేదించిన కేంద్ర ప్రభుత్వం న్యూ దిల్లీ, (ఆర్‌ఎన్‌ఎ) : ‌కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బలవంతపు మత మార్పిళ్లకు వ్యతిరేకంగా త్వరలో చట్టం తేవాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి సుప్రీమ్‌ ‌కోర్టులో అఫిడవిట్‌ ‌దాఖలు చేసింది. బలవంతపు మత మార్పిళ్ల అంశాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, అతి త్వరలో దీనిపై చట్టం తీసుకొస్తామని…

దోమ కాటును నిలువరించలేమా.?

‘‘అధిక జనాభా, నిరక్షరాస్యత, పేదరికం లాంటి సమస్యలున్న భారత్‌ ‌లాంటి దేశాలకు దోమ కాటు అత్యంత ప్రమాదకరమైందని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోవచ్చనే విషయాలను సామాన్య జనులు గుర్తించాలి, విద్యావంతులు దోమ కాటు తెచ్చే చేటును విస్తృత ప్రచారం చేయాలి. అందరం చేయి చేయి కలిపి దోమలు కనిపించని ఆవాసాలను నిర్మించుకుందాం.’’ కంటికి కనిపించన కరోనా…

కేసిఆర్‌ ఆమరణ దీక్ష పూర్వాపరాలు నేడు దీక్షా దివస్‌

‘‘‌తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా తెరాసను స్థాపించి, లక్ష్య సాధనకై, ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా వెరవక, అలుపెరుగని పోరాట స్పూర్తితో, లక్ష్య సాధన పై అకుంఠిత విశ్వాసంతో, మరణ శాస నాన్ని స్వయంగా లిఖించుకుని, సంతకించ డానికి సంసిద్ధమై ప్రాణ త్యాగానికి తెరాస అధినేత సిద్ధమైన రోజు. అదే కేసిఆర్‌ ఆమరణ దీక్ష ప్రారంభానికి…

తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు ?

రెండు తెలుగు రాష్ట్రాలు ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు  కనిపిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా మారుతున్న రాజకీయ పరిణామాలు అదే సంకేతానిస్తున్నాయి. ముందస్తు ఎన్నికలపై తెలంగాణలో చాలాకాలంగా చర్చ జరుగుతున్నది. అయితే దీన్ని కొట్టిపరేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఇటీవల ఒక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. రానున్న శాసనసభ ఎన్నికలు నిర్ణీత సమయానికే జరుగుతాయేగాని,…

నా మార్గం

నా జీవితం సంఘర్షణల సమాహారం. అనంత సాగరంలో లాగే నా ఎదలో భావతరంగాలెన్నో, సమస్యల సుడిగుండాలెన్నో, మనోభావాల నిధులెన్నో, ఆశల అలలెన్నో. అలాంటి నాకై ఎవరో ముందుకొచ్చి ఒక స్వప్నాన్ని చెక్కివ్వాలంటే ఎలా అని నన్ను నేను ప్రశ్నించుకుంటూ కాలం విసిరే సవాళ్ళను అధిగమించడానికి, జీవితాన్ని అమృతమయం చేసే అమృతంకోసం… అసూయా ద్వేషాల చీకట్లను దరికి…

మరణానంతర జీవం

‘‘‌మరణించిన తర్వాత పది మంది జీవితాల్లో వెలుగు నింపే అవకాశాన్ని ఆధునిక వైద్య శాస్త్రం అందుబాటులోకి తెచ్చింది. ఆ అవకాశాన్ని ఓ సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. భారతదేశంలో అవయవ దానం లో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండడం గర్వకారణం. అవయవ దాన ఉద్యమాన్ని ముందుకు తీసుకు పోవడం లో అనేక స్వచ్ఛంద…

ఇస్రో చరిత్రలో మరో విజయం నమోదు

పీఎస్‌ఎల్వీ సీ 54 రాకెట్‌ ‌ప్రయోగం విజయవంతం ప్రయోగం సక్సెస్‌తో శాస్త్రవేత్తల్లో ఆనందోత్సాహాలు ఇ‌స్రో చేపట్టిన పీఎస్‌ఎల్వీ సీ 54 రాకెట్‌ ‌ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్‌ ‌ధావన్‌ అం‌తరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన ఈ రాకెట్‌ ‌ద్వారా 9 ఉప గ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టారు. భూమికి 720 కిలోటర్ల ఎత్తులో సన్‌ ‌సింక్రోనస్‌ ఆర్టిట్‌లోకి…

చరిత్ర సృష్టించిన తెలంగాణ స్టార్టప్‌ ‌సంస్థ

నానో సాటిలైట్స్ ‌విజయవంతం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు ప్రశంసలు తెలంగాణకు చెందిన ‘ధృవ’ స్పేస్‌ ‌టెక్‌ ‌ప్రయివేట్‌ ‌సంస్థ ద్వారా, శ్రీహరికోట నుంచి ప్రయోగించబడిన రెండు నానో సాటిలైట్స్ ‌విజయవంతంగా అంతరిక్ష కక్షలోకి ప్రవేశించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో కు చెందిన ‘‘ పిఎస్‌ ఎల్‌ ‌వీ…