ఫూలేకు సిఎం జగన్ నివాళి
మహాత్మా జ్యోతిరావుపూలే వర్థంతి సందర్భంగా…తాడేపల్లిలోని సిఎం క్యాంప్ కార్యాలయంలో పూలే చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. పూలే సేవలను కొనియాడారు. మహిళా విద్యకు చేసిన కృషి జాతి మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపి విజయసాయి రెడ్డి, ఎంపి మార్గాని భరత్ రామ్ పాల్గొన్నారు. మరోవైపు … జ్యోతిరావు పూలే…
