NEWS

NEWS

వివిధ సంస్కృతుల గొప్ప సమ్మేళనం!

 ‘‘ఏ ‌రంగంలో అయినా అవినీతి ఉండొచ్చు. చిత్ర పరిశ్రమలో ఉండదు. ఇక్కడ టాలెంట్‌ ఒకటే మంచి స్థాయుకి తీసుకెళ్తుంది. రీ ఎంట్రీ సమయంలో ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ ‌చేసుకుంటారోనని భయపడ్డా. పదేళ్ల తర్వాత కూడా అదే అభిమానాన్ని చూపించారు. నేనీ స్థాయిలో ఉండటానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులే కారణం.’’ చిరస్మరణీయమైన అనుభూతిని మిగిల్చిన…

ఎస్సీ సంక్షేమంలో తెలంగాణ దళితబంధు మకుటాయమానం

ప్రతి కుటుంబానికి గ్రాంటుగా 10 లక్షల రూ.ల సహాయం ఇంతవరకు 31 వేల మంది లబ్దిదారులకు ప్రయోజనం మరో 2.82 లక్షల కుటుంబాలకు కలుగనున్న ప్రయోజనం బ్యాంకు లింకేజీ లేకుండా…… వంద శాతం గ్రాంటుగా ప్రతి అర్హత కల కుటుంబానికి 10 లక్షల రూ.ల సహయాన్ని అందించే పథకాన్ని ఊహించగలమా……….. ఊహించడం కాదు. సాధ్యమని నిరూపణ…

వార్తల్లో మరోసారి వరంగల్‌..

‌వరంగల్‌ అం‌టేనే చైతన్యంగల జిల్లాగా మొదటినుండీ పేరుంది. రాజకీయ పార్టీలేవైనా తమ ప్రస్థానాన్ని వరంగల్‌తో ముడిపెట్టకుండా ఉండవన్నది చారత్రిక సత్యం. స్వాతంత్య్ర పోరాటం మొదలు నిజామ్‌ ‌ముష్కరులను పారదోలే విషయంలో నాటి ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తొలి, మలివిడుత తెలంగాణ ఉద్యమానికి వరంగల్‌ ఒక ప్రతీక. పద్నాలుగేళ్ళ…

దేశం మొత్తంలో ఇక్క సిద్ధిపేటలోనే పేదలకు గృహా సముదాయం

దేశం మొత్తంలో ఇక్క సిద్ధిపేటలోనే పేదలకు గృహా సముదాయం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్‌ ‌సర్కార్‌ ‌ముందుకు త్వరలోనే గ్రూప్‌-4 ‌కోసం 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ‌సిద్ధిపేటలోని కేసీఆర్‌నగర్‌లో విద్యుత్‌ ‌సబ్‌స్టేషన్‌ ‌నిర్మాణానికి మంత్రి హరీష్‌రావు శంకుస్థాపన ప్రజల రక్షణకు పోలీస్‌ ఔట్‌ ‌పోస్టులో 24/7 సేవలు సిద్ధిపేట, ప్రజాతంత్ర: ‌దేశంలోనే పేద ప్రజలకు…

భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా?

అక్కడికి వెళ్లకుండా ఆంక్షలు ఎందుకు పాదయాత్రతో అక్రమాలు బయట పడతయనే అడ్డుకునే యత్నాలు మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌హైకోర్టు సూచనల మేరకే నేటి నుంచి యాత్ర : బిజెపి భైంసాకు ఎందుకు వెళ్లకూడదో టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌…

తెలంగాణను మరింత దగా చేసిన సిఎం కెసిఆర్‌

‌కుటుంబ పాలనతో ప్రజలను వంచించారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌ ‌బాబు విమర్శ నీళ్లు, నిధులు నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో కెసిఆర్‌ ‌కుటుంబ పెత్తనం సాగిస్తున్నారని మాజీమంత్రి, మంథని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌ ‌బాబు అన్నారు. తెలంగాణలో ఇప్పుడు బిజెపి,టిఆర్‌ఎస్‌ ‌డ్రామాలు నడుస్తున్నాయని,ప్రజలు వీటిని గమనిస్తున్నారని అన్నారు. ఈ రెండు పార్టీలతో తెలంగాణకు ఒరిగిందేవి•…

బండి సంజయ్‌ ‌యాత్రకు హైకోర్టు అనుమతి

భైంసా మీదుగా కారుండా నిర్మల్‌ ‌మీదుగా వెళ్లాలరి వెల్లడి షరతులతో కూడిన అనుమతి మంజూరు కేవలం 500 మందితో మాత్రమే యాత్రకు అనుమతి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌నిర్వహించనున్న ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. పాదయాత్ర భైంసాలో నుంచి వెళ్ళకూడదని స్పష్టం చేసింది. నిర్మల్‌…

2023 ‌డిసెంబర్‌ ‌నాటికి యాదాద్రి పవర్‌ ‌ప్లాంట్‌

నల్లగొండ:‌ తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల సామర్థ్యంగల యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్‌ ‌పవర్‌ ‌ప్రాజెక్ట్ ‌లాంటివి యావత్‌ ‌దేశం కీర్తి ప్రతిష్ఠలను పెంచుతుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పేర్కొన్నారు. తెలంగాణ రైతులు, ప్రజల శ్రేయస్సును కాంక్షించి … ప్రైవేట్‌ ‌కార్పోరేట్‌ ‌వ్యక్తులు ఎంత ఒత్తిడి తెచ్చినా వాటికి…

కొత్త సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారు

జనవరి 18న ఛాంబర్‌ ‌ప్రవేశం చేయనున్న సిఎం కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 28 : ‌కాష్ట్ర కొత్త సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖారరు అయ్యింది. సంక్రాంతి వెళ్లిన మూడోరోజు అంటే జనవరి18న ప్రారంభానికి సిఎం కెసిఆర్‌ ‌నిర్ణయించారు.ఈ మేరకు ముహూర్తాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. పాత సచివాలయాన్ని కూలగొట్టి అదే స్థానంలో తెలంగాణ…

2023 ‌డిసెంబర్‌ ‌నాటికి యాదాద్రి పవర్‌ ‌ప్లాంట్‌

‌గ్రీన్‌ ‌ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకు పనుల కొనసాగింపు ఏరియల్‌ ‌సర్వే ద్వారా పనుల పురోగతి పరిశీలన త్వరగా పనులు పూర్తి చేయాలన్న సిఎం కెసిఆర్‌ :‌తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల సామర్థ్యంగల యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్‌ ‌పవర్‌ ‌ప్రాజెక్ట్ ‌లాంటివి యావత్‌ ‌దేశం కీర్తి ప్రతిష్ఠలను పెంచుతుందని ముఖ్యమంత్రి…