NEWS

NEWS

భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా?

అక్కడికి వెళ్లకుండా ఆంక్షలు ఎందుకు పాదయాత్రతో అక్రమాలు బయట పడతయనే అడ్డుకునే యత్నాలు మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌హైకోర్టు సూచనల మేరకే నేటి నుంచి యాత్ర : బిజెపి భైంసాకు ఎందుకు వెళ్లకూడదో టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌…

తెలంగాణను మరింత దగా చేసిన సిఎం కెసిఆర్‌

‌కుటుంబ పాలనతో ప్రజలను వంచించారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌ ‌బాబు విమర్శ నీళ్లు, నిధులు నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో కెసిఆర్‌ ‌కుటుంబ పెత్తనం సాగిస్తున్నారని మాజీమంత్రి, మంథని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌ ‌బాబు అన్నారు. తెలంగాణలో ఇప్పుడు బిజెపి,టిఆర్‌ఎస్‌ ‌డ్రామాలు నడుస్తున్నాయని,ప్రజలు వీటిని గమనిస్తున్నారని అన్నారు. ఈ రెండు పార్టీలతో తెలంగాణకు ఒరిగిందేవి•…

బండి సంజయ్‌ ‌యాత్రకు హైకోర్టు అనుమతి

భైంసా మీదుగా కారుండా నిర్మల్‌ ‌మీదుగా వెళ్లాలరి వెల్లడి షరతులతో కూడిన అనుమతి మంజూరు కేవలం 500 మందితో మాత్రమే యాత్రకు అనుమతి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌నిర్వహించనున్న ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. పాదయాత్ర భైంసాలో నుంచి వెళ్ళకూడదని స్పష్టం చేసింది. నిర్మల్‌…

2023 ‌డిసెంబర్‌ ‌నాటికి యాదాద్రి పవర్‌ ‌ప్లాంట్‌

నల్లగొండ:‌ తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల సామర్థ్యంగల యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్‌ ‌పవర్‌ ‌ప్రాజెక్ట్ ‌లాంటివి యావత్‌ ‌దేశం కీర్తి ప్రతిష్ఠలను పెంచుతుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పేర్కొన్నారు. తెలంగాణ రైతులు, ప్రజల శ్రేయస్సును కాంక్షించి … ప్రైవేట్‌ ‌కార్పోరేట్‌ ‌వ్యక్తులు ఎంత ఒత్తిడి తెచ్చినా వాటికి…

కొత్త సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారు

జనవరి 18న ఛాంబర్‌ ‌ప్రవేశం చేయనున్న సిఎం కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 28 : ‌కాష్ట్ర కొత్త సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖారరు అయ్యింది. సంక్రాంతి వెళ్లిన మూడోరోజు అంటే జనవరి18న ప్రారంభానికి సిఎం కెసిఆర్‌ ‌నిర్ణయించారు.ఈ మేరకు ముహూర్తాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. పాత సచివాలయాన్ని కూలగొట్టి అదే స్థానంలో తెలంగాణ…

2023 ‌డిసెంబర్‌ ‌నాటికి యాదాద్రి పవర్‌ ‌ప్లాంట్‌

‌గ్రీన్‌ ‌ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకు పనుల కొనసాగింపు ఏరియల్‌ ‌సర్వే ద్వారా పనుల పురోగతి పరిశీలన త్వరగా పనులు పూర్తి చేయాలన్న సిఎం కెసిఆర్‌ :‌తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల సామర్థ్యంగల యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్‌ ‌పవర్‌ ‌ప్రాజెక్ట్ ‌లాంటివి యావత్‌ ‌దేశం కీర్తి ప్రతిష్ఠలను పెంచుతుందని ముఖ్యమంత్రి…

‘ఇఫీ’ లో  ‘వసుధైవ కుటుంబకం ’ ఆవిష్కృతమైంది

కేంద్ర సమాచార శాఖా  మంత్రి అనురాగ్‌ ‌ఠాకూర్‌ ‌ముగిసిన 53 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం విశిష్ట పురస్కారాన్ని అందుకున్న తెలుగు సినిమా నటుడు చిరంజీవి ‌ప్రాంతీయ సినిమా ఇప్పుడు ప్రాంతీయమైనది కాదు, అది జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది అని కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్‌ ‌ఠాకూర్‌ ‌పేర్కొన్నారు .గోవా లో…

నడుస్తూ…సైకిల్‌ ‌తొక్కుతూ..ఉత్సాహంగా ముందుకు

మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర డిసెంబర్‌ 4‌న రాజస్తాన్‌లోకి.. ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర నిరాటంకంగా కొనసాగుతూ 82వ రోజుకు చేరింది. యాత్రలో భాగంగా ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తున్న రాహుల్‌ ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. యాత్రలో భాగంగా ఆ రాష్ట్రంలోని మోవ్‌లో యాత్ర కొనసాగిస్తున్న సందర్భంగా…

‘ఇఫీ’ లో ‘వసుధైవ కుటుంబకం ’ఆవిష్కృతమైంది

కేంద్ర సమాచార శాఖా మంత్రి అనురాగ్‌ ‌ఠాకూర్‌ ‌ముగిసిన 53 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ప్రాంతీయ సినిమా ఇప్పుడు ప్రాంతీయమైనది కాదు, అది జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది అని కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్‌ ‌ఠాకూర్‌ ‌పేర్కొన్నారు .గోవా లో జరుగుతున్నా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల వేడుకల ఆఖరి రోజు…

ఎపి కొత్త సిఎస్‌గా జవహర్‌ ‌రెడ్డి

పేరును ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అమరావతి: ఆం‌ధప్రదేశ్‌ ‌ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ ‌జవహర్‌ ‌రెడ్డి పేరు దాదాపుగా ఖరారయ్యింద. ప్రస్తుత సిఎస్‌ ‌సర్‌ ‌శర్మ పదవీ కాలం ఈనెల 30న ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో సీఎస్‌గా ఎవరు ఎంపికవుతారనే అంశం ఏపీలో తీవ్ర చర్చనీయాంశమైంది. సీఎస్‌ ‌రేసులో పలువురి పేర్లు తెరపైకి…