NEWS

NEWS

రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు పోరాటం

కెసిఆర్‌ అవినీతి సొమ్మును కక్కిస్తాం ఎన్నికలు ఎప్పుడు జరిగినా బిజెపిదే అధికారం తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయన్న కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పరిరక్షణ కోసం, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఈ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా తాము సిద్ధమేనని స్పష్టం…

24 ‌గంటల కరెంట్‌ ‌సప్లై చేసే ఒక్క ట్రాన్స్‌ఫార్మర్‌ ‌చూపినా కెసిఆర్‌కు పాలాభిషేకం

వైఎస్‌ ‌షర్మిల యాత్రపై దాడి దారుణం వైఎస్‌ ‌విగ్రహాన్ని ధ్వంసం చేసిన తీరు క్షంతవ్యం కాదు మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి జగిత్యాల, ప్రజాతంత్ర, నవంబర్‌ 29 : ‌ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న 24 గంటలు విద్యుత్‌ ‌సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్‌ ఒక్కటి చూపించినా కేసీఆర్‌కు పాలాభిషేకం చేస్తానని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌…

ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు మేడారం మినీ జాతర

ములుగు, ప్రజాతంత్ర, నవంబర్‌ 29 : ‌మేడారం మినీ జాతర తేదీలను మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర పూజారుల సంఘం ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 4 వరకు మినీ జాతర నిర్వహిస్తున్నట్లు పూజారులు తెలిపారు. ఫిబ్రవరి 1న మండమెలిగే పండగ నిర్వహిస్తామని ప్రకటించారు. 2వ తేదీన సారలమ్మ అమ్మవారి గ్దదె..మూడో…

తెలంగాణ ఉద్యమంలో కీలక సన్నివేశం దీక్షా దివస్‌కు 13 ఏళ్లు

కెసిఆర్‌ ‌దీక్షను గుర్తు చేసుకుంటూ కెటిఆర్‌, ‌కవితల ట్వీట్‌ చరిత్రను మలుపు తిప్పిన నవంబర్‌ 29‌తేదీ చరిత్రలో చిరస్మరణీయ మైన రోజుగా నిలిచిపోతుందని మంత్రి కెటిఆర్‌ అన్నారు. ఈ మేరకు కేటీఆర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన కేసీఆర్‌ ‌దీక్ష 13 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఉద్యమ నాయకుడిగా…

నివాసయోగ్యమైన ఉత్తమ నగరంగా హైదరాబాద్‌

నివాసయోగ్యమైన ఉత్తమ నగరంగా హైదరాబాద్‌ ఎకో ఫ్రెండ్లీ నగరంగా తీర్చి దిద్దుతున్నాం రీ ప్లానెట్‌ ఇనిషియేటివ్‌ ‌కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: ‌దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన ఉత్తమ నగరంగా హైదరాబాద్‌ ఉం‌దని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. విశ్వనగరం హైదరాబాద్‌కు ఎన్నో అంతర్జాతీయ అవార్డులు, గుర్తింపు దక్కాయని తెలిపారు.…

టీవీల్లో మోదీని పొగిడే కార్యక్రమాలే ఎక్కువ…పేదల కష్టాలపై తక్కువ

మధ్యప్రదేశ్‌ ‌భారత్‌ ‌జోడో యాత్రలో రాహుల్‌ ‌గాంధీ ఉదయం సాన్వెర్‌ ‌నుండి ఉజ్జయినికి కొనసాగిన యాత్ర ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్ ,‌నవంబర్‌ 29 : ‌కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో కొనసాగుతుంది. మధ్యప్రదేశ్‌లో ఏడో రోజుకు చేరిన ఈ యాత్రను మంగళవారం ఇండోర్‌ ‌జిల్లాలోని సాన్వెర్‌ ‌పట్టణం నుండి…

భైంసాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తా

అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తేస్తాం పేరును మైసాగా మార్చేస్తాం ఎన్నికలు ఎప్పుడు జరిగిన బిజెపిదే అధికారం ప్రజాసంగ్రామ యాత్ర సభలో బిజెపి రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్‌ నిర్మల్‌, ‌ప్రజాతంత్ర: ‌తాము అధికారంలోకి రాగానే బైంసా పేరును మైసాగా మారుస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు. బీజేపీ అధికారంలోకి వొస్తే బైంసాను దత్తత…

జనవరి 18 నుంచి రెండో విడుత కంటి వెలుగు

కోటిన్నర మందికి పరీక్షలు… 200 కోట్లు విడుదల ప్రజా సంక్షేమం లక్ష్యంగా కెసిఆర్‌ ‌నిర్ణయాలు అధికారులతో మంత్రి హరీష్‌ ‌రావు సమీక్ష సీఎం కేసీఆర్‌ ఏ ‌కార్యక్రమం చేసినా.. ప్రజల కోసం ఆలోచించి వారికి ఉపయోగపడేలా చేస్తారని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. ఈ సారి కోటిన్నర మందికి పరీక్షలు చేసి, 55లక్షల మందికి అద్దాలు…

వాక్కు విలువ

మితముగా వాడితే హితము కూర్చేది మాట. అది వింటుంటే మనసు నిండాలి, మీటిన వీణలా నవరసాలు పలికించాలి. విలువపెంచే, నిన్నూ,నన్నూ కలిపే, వాణ్ణీ, వీణ్ణీ విడదీసే మాటలనదుపు చేసుకుంటే ప్రమోదం, మీరితేజి జీవితంలో సంతోషం మాయం. అంతటా రణమే…విధ్వంసమే. ఓ మనిషీ! వాక్సుద్ధితోనే వ్యక్తిత్వ వికాశమని నీకు తెలిసిందేగా. జీవితం … హరివిల్లు కావాలంటే, హాయిగ…

జీవనశైలి వ్యాధులు నియంత్రించడమెలా ?

‘‘‌యోగాసనాల గురించి ప్రత్యేకంగా చెప్పేదేం లేదు. అవి శరీరానికీ, మెదడుకీ ఎంత మంచిదో అందరికీ తెలిసిన సంగతే. తక్కువ సమయంలో చేయగలిగే యోగాసనాలు ఉన్నాయి. ఇది చేయడానికి యోగా మ్యాట్‌ ‌తప్ప ఇంకేమీ అక్కర్లేదు. ఇవన్నీ బిగినర్స్ ‌ఫ్రెండ్లీ యోగాసనాలు. ఇది మన ఫ్లెక్సిబిలిటీ, బాలెన్స్, ‌స్ట్రెంత్‌ ‌ను పెంచుతాయి. అందువల్ల మన ఎనర్జీ లెవల్స్…