NEWS

NEWS

బ్రతుకు నది

అది వెలిగిపోతున్న పసిపాప నవ్వులా ఆహ్లాద కిరణాలతో అలరిస్తుంటుంది… అది మల్లెపువ్వులా అనుభూతుల పరిమళాలతో ముంచెత్తుతుంటుంది… అది ఆశల కట్టడాల్ని అతలాకుతలం చేసే భూకంపంలా ఉద్వేగ ప్రకంపనలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది… అది ఉవ్వెత్తుకెగసే కడలిలా బాధల అలలతో బహుముఖంగా భయపెడుతుంటుంది… అది భిన్న పార్శ్వాల ప్రవాహమై పయనించే బ్రతుకు నది… దాని కారుణ్యం బహుదూరపు చెట్లను…

రెక్కలు వాల్చిన రేపటి దృశ్యం..

అది హృదయ రాగాల మందిరం ఏ విషపు వాయువులు తాకని కుటీరం విద్యుదీకరణ గాంచిన మనస్సులు ఊలలాడుతుంటాయి అచ్చట వినమ్రంగా పువ్వులు ఆకులతో ముచ్చటిస్తూ ఎండకు మెరిసే ఇసుక రేణువులనుంచి వెలుగులను పొందుతూ ఆస్వాదిస్తుంటాయి రెక్కలు వాలుతుంటాయి ఎదపై భూమ్యాకర్షణ నుంచి దూరంగా తచ్చాడతాయి కృతజ్ఞతగా నీళ్ళను చప్పరిస్తాయి లోకకల్యాణం కోసం ఒక గూడు కడతాయి…

భయమ్ము లేదురా!

ఒకప్పుడు… ఉద్యమాలే ఊపిరిగా ఆశయ సాధనే లక్ష్యంగా పరుగెత్తిన కాలం, కట్లు తెంచుకున్న ఆబోతు ఊరిమీద పడితే జనం భయపడ్డట్టు పాలకులకు భయపడి, కుట్రల సాలెగూటిలో చిక్కుకొన్న ఉద్యమాలు రెక్కలు తెగిన పక్షులై విలవిల్లాడుతోంటే, చతికిలపడింది నేడు. ఓ ఉద్యమకారుడా! నోటికి తాళం వేసుకొని గొంతుక మట్టితో పూడ్చుకొని ఈ రోజు గడిస్తే చాలనే బానిసబతుకు…

బృందావనం

అనుభూతులు కరిగినప్పుడే ఆనందం  ఊటలా ఉబికోస్తుందీ ఉవ్వెత్తున ఎగిసిపడే అలల కెరటాల అనురాగాలు ఆత్మీయ సమ్మేళనం లో అయస్కాంత క్షేత్రలవుతాయి పిలువకుండానే వొచ్చిన అతిధి లా.. తోటి మనిషి ఆపదాలలో గోపిక బాలుడై కష్టల గొల్ల భామలను మురిపిస్తే ఆ అభిమానం బృందావనమవుతుంది ప్రేమ రాధాలా పరోపకారమై ఆ ఆత్మీయ చేతుల్ని ముద్దడుతుంటే . కుచేలుడు…

ఆలోచనాశీలత…

పాటై, మాటై, పదునెక్కిన నినాదమై ప్రతిధ్వనించాలి… ఈ మట్టిమీద పుట్టెడాశతో, ఈ మనుషుల మీద గుండెడు నమ్మకాలతో, రేపటి మీద అనంతమైన ప్రేమతో, మానవత నిండిన మనుషుల ప్రపంచం కోసం ఇప్పుడు కవులు కవితరాయాలి అంటారొక కవి. నిజమే సమాజాన్ని స్పృశించని కవితలో ఉద్వేగానుభూతుల యదార్థ జీవితం అంతగా కనిపించదు. అంతర్గతంగా, బాహ్యంగా అనేక సంక్షిష్టతలను…

తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు

తెలంగాణలో రాజకీయం సెగలుకక్కుతోంది. మునుపెన్నడూ లేనంతగా రాజకీయపార్టీల మధ్య వైశమ్యాలు చోటుచేసుకున్నాయి. ఏ రాజకీయ పార్టీని చూసినా ఏదో అపనిందను మోస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఫలితంగా ఆయా పార్టీల నాయకులమధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. తారతమ్యాలు మరిచి ఒకరిపై ఒకరు ఆరోపణలేకాకుండా దాడులు పాల్పడుతున్నారు. ఆఖరికి విచారణ సంస్థలు రంగప్రవేశం చేసేవరకు ఈ గొడవలు చేరుకున్నాయి.…

నేటి నుంచి బ్రేక్‌ ‌దర్శనాల్లో మార్పులు

తిరుమల,నవంబర్‌30:  ‌తిరుమల శ్రీవారి బ్రేక దర్శన వేళలను మార్చారు. స్వామిని దర్శించుకునే బ్రేక్‌ ‌దర్శన సమయం మార్పు చేపడుతున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. డిసెంబరు 1 నుంచి ప్రయోగాత్మకంగా ఈ పక్రియ చేపడుతున్నట్లు వివరించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు ఒకటో తేదీ నుంచి ప్రయోగాత్మకంగా బ్రేక్‌ ‌దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మారుస్తున్నట్లు…

పంటపొలాల్లో భారీ కొండ చిలువ ప్రత్యక్షం

శ్రీ సత్య సాయి,నవంబర్‌30 :  ‌జిల్లాలోని బుక్కపట్నం మండలం మారాల గ్రామ సపంలోని పంట పొలాల్లో భారీ కొండ చిలువ హల్‌చల్‌ ‌చేసింది. మామిడి తోటలో భారీ కొండ చిలువ ప్రత్యక్షం అవడంతో రైతులు భయంతో పరుగులు తీశారు. వెంటనే అటవీశాఖ అధికారులక సమాచారం అందించారు. పుట్టపర్తికి చెందిన స్నేక్‌ ‌క్యాచర్‌ ‌మూర్తి అక్కడకు చేరుకుని…

ఎపి సిఎస్‌గా జవహర్‌ ‌రెడ్డి బాధ్యతలు

సచివాలయంలో పలువురు అధికారుల అభినందనలు అమరావతి,నవంబర్‌30 : ఆం‌ధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్‌. ‌జవహర్‌రెడ్డి బుధవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు వివిధ శాఖల ఉన్నతాధికారులు అభినందనలు తెలియజేశారు.  డిసెంబర్‌ 1‌న బాధ్యతలు చేపట్టాల్సింది ఉండగా నేడు ముహూర్తం బాగుండటంతో వెంటనే స్వీకరించారు. సచివాలయం మొదటి బ్లాక్‌లో ఆయన బాధ్యతలు చేపట్టారు.…

సీమ అభివృద్ధ్దిపై లోపించిన చిత్తశుద్ధ్ది

కడప ఉక్కుపై తొలగని అనిశ్చితి సీమ ప్రాజెక్టులపై ఏళ్లు గడుస్తున్నా కానరాని పట్టింపు కడప,నవంబర్‌30 :  ‌తెలంగాణలో లాగే రాయలసీమలో కూడా ప్రత్యేక ఉద్యమ భావం వ్యాప్తి చెందుతోంది. పాలకుల వైఖరి కారణంగా నిరసన గళాలు వినిపస్తున్నాయి. విభజన తరవాత కూడా సీమకు న్యాయం జరగేలదన్న ఆందోళన ప్రజల్లో కనిపిస్తోంది. రాష్ట్ర జనాభాలో 30 శాతం,…