NEWS

NEWS

ఐటీ పరిశ్రమలో ప్రమాద ఘంటికలు

కోవిడ్‌ ‌సమయంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలు తీవ్ర సంక్షోభానికి గురయ్యాయి.అత్యధికులు ఉపాధిని కోల్పోయారు.ఆకలి మరణాలు సంభవించాయి.చాలా మంది చిన్నారులు అనాధులుగా మారారు.అయితే ఇంతటి క్లిష్ట సమయంలో కూడా ఐటీ రంగం మాత్రం ఒక వెలుగు వెలిగింది.ఎన్నో కొత్త నియామకాలు చేపట్టింది.ఉద్యోగులకు ఎన్నో ప్రోత్సాహకాలు అందించింది.ఏ ఒక్క పని దినం కూడా వృధా కాకుండా కోవిడ్‌…

వికలాంగుల సంక్షేమం – సవాళ్లు

తెలంగాణ  రాష్ట్రానికి వికలాంగుల సాధికారత చట్టం అమలు లో సాధించిన ప్రగతిపై కేంద్ర ప్రభుత్వం ప్రశంస పత్రం అందించింది. సహజంగా ఇది తెలంగాణలో వికలాంగుల సాధి కారతకు  రాష్ట్ర ప్రభుత్వ పనితీ రుకు అద్దం పడుతుంది. విక లాంగులు సమాజంలో అందరిలాగా సామా జికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందిన తరగతి అయితే పత్రాలతో సంబరపడిపోవచ్చు. కానీ…

తెలంగాణ కాంగ్రెస్‌ ‌గాడిన పడనుందా !

కాంగ్రెస్‌ ‌పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లిఖార్జున ఖర్గే బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్‌ ‌వ్యవస్థను ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టినట్లు తెలుస్తున్నది. వివిధ రాష్ట్రాల్లో పార్టీ నేతల మధ్య ఉన్న అంతర్ఘత విబేధాలు, వర్గాలపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నట్లు సమాచారం. అలాగే దక్షిణాదిలో కాంగ్రెస్‌కు ముందునుండి అండగా నిలిచిన రెండు తెలుగురాష్ట్రాల పరిస్థితిపైన కూడా ఆయన…

సుప్రీంలో మహిళా ధర్మాసనం ఏర్పాటు

న్యూదిల్లీ, డిసెంబర్‌ 1 : ‌సుప్రీంకోర్టులో మరోసారి పూర్తి మహిళా ధర్మాసనం ఏర్పాటైంది. చరిత్రలో ఇది మూడోసారి కావడం గమనార్హం. జస్టిస్‌ ‌హిమా కొహ్లీ, జస్టిస్‌ ఎం.‌త్రివేదిలతో కూడిన ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌డి.వై. చంద్రచూడ్‌ ‌బుధవారం నియమించారు. గురువారం నుండి ఈ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. వివాహ వివాదాలకు సంబంధించిన 10…

సునందపుష్కర్‌ ‌మృతి కేసు మరోమారు శశిధరూర్‌కు దిల్లీకోర్టు నోటీసులు

న్యూదిల్లీ, డిసెంబర్‌ 1 : ‌సునంద పుష్కర్‌ ‌మరణం కేసులో పాటియాల హౌస్‌ ‌కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా దిల్లీ పోలీసులు అప్పీలు చేయడంతో దిల్లీ హైకోర్టు గురువారం కాంగ్రెస్‌ ఎం‌పీ శశి థరూర్‌కు నోటీసు జారీ చేసింది. సునంద పుష్కర్‌ ‌మరణం కేసులో పాటియాల హౌస్‌ ‌కోర్టు 2021 ఆగస్టు 18న శశి థరూర్‌ను కేసు…

చెక్‌డ్యామ్‌లో ఈతకు వెళ్లిన ఆర్మీ

ఉద్యోగుల గల్లంతు ఒంగోలు,డిసెంబర్‌1 : ‌ప్రకాశం జిల్లా బెస్తవారి పేట మండలం పూసలపాడులో విషాదం చోటుచేసుకుంది. చెక్‌డ్యామ్‌లో ఈతకు వెళ్లి ఇద్దరు ఆర్మీ ఉద్యోగులు గల్లంతయ్యారు. దీంతో గాలింపు చర్యలు చేపట్టగా పూసలపాడు చెందిన కర్నాటి రామచంద్రా రెడ్డి మృతదేహం లభ్యమైంది. మరో వ్యక్తి శివకోటి రెడ్డి కోసం పోలీసులు చెక్‌డ్యామ్‌లో గాలింపు చర్యలు చేపట్టారు.…

మరింత పక్కాగా ఇంటర్‌నెట్‌ ‌సేవలు

ముంబై,డిసెంబర్‌1 : ‌కస్టమర్లకు ఇంటర్నెట్‌ ‌బ్యాంకింగ్‌ ‌సేవలు మరింత సురక్షితంగా అందించేందుకు ఎస్బీఐ చర్యలు చేపట్టింది. ఇంటర్నెట్‌ ‌లావాదేవీలు చేయాలంటే ఇకపై రిజిస్టర్డ్ ఈ ‌మెయిల్‌ అ‌డ్రస్‌ ‌కు వచ్చిన ఓటీపీని వాడాల్సి ఉంటుంది. సైబర్‌ ‌నేరాలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎస్బీఐ అధికారిక ట్విట్టర్‌ అకౌంట్‌ ‌లో పోస్ట్ ‌చేసింది. ఇప్పటి వరకు…

పోలవరంను గోదావరిలో కలిపేశారు

సకాలంలో పూర్తి చేయలేని అసమర్థుడు జగన్‌ ‌గిరిజనలును నిండా ముంచి ఆనందిస్తున్నాడు కొయ్యలగూడెం పర్యటనలో చంద్రబాబు విమర్శలు ఏలూరు, డిసెంబర్‌ 1 : ‌పోలవరాన్ని ముంచేసే పరిస్థితికి తీసుకువచ్చారని, పనులకు, చేష్టలకు తేడా ఉందని, ఇప్పుడు పోలవరంను గోదావరిలో కలిపేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు.  పోలవరాన్ని సకాలంలో పూర్తి…

తెలంగాణ ఆకాంక్షలను తుంగలో తొక్కిన కెసిఆర్‌

మరోమారు అందరూ కలసి ఉద్యమించాల్సిందే కవిత లిక్కర్‌ ‌స్కామ్‌పై విచారణలో తేలుతుంది గన్‌పార్క్ ‌వద్ద నివాళి అర్పించిన ఈటల రాజేందర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 1:అమరవీరులను తెలంగాణ ప్రభుత్వం మరిచిందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌విమర్శించారు. అమరవీరుల కుటుంబాలకు ఇప్పటికీ న్యాయం జరగలేదన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేస్తున్నారని, టీఆర్‌ఎస్‌ ఇచ్చిన ఏ ఒక్క హాని…