NEWS

NEWS

ఇ‌స్రో సైంటిస్టు నంబినారాయణ కేసు

మాజీ డిజిపి సహా నలుగురు నిందితులకు బెయిల్‌ ‌రద్దు సుప్రీం కోర్టు ఆదేశాలు న్యూ దిల్లీ, డిసెంబర్‌ 2 (ఆర్‌ఎన్‌ఎ): ఇ‌స్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ను గూఢచర్యం కుట్ర కేసులో ఇరికించిన మాజీ డిజిపి సహా నలుగురు నిందితులకు కేరళ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసును తిరిగి…

మోదీ బ్రిలియంట్‌ ఈవెంట్‌ ‌మేనేజర్‌

‌జి-20 అధ్యక్షహోదా రొటీన్‌గా వచ్చే పదవి… బిజెపి తీరుపై మండిపడ్డ జైరామ్‌ ‌రామేశ్‌ ‌న్యూ దిల్లీ,డిసెంబర్‌2: ‌భారత్‌కు జీ20 అధ్యక్ష హోదాపై బీజేపీ హంగామాను హై వోల్టేజ్‌ ‌డ్రామాగా కాంగ్రెస్‌ ‌నేత జైరాం రమేష్‌ అభివర్ణించారు. రొటేషన్‌గా జీ20 అధ్యక్ష బాధ్యతలు భారత్‌కు దక్కాయని ఇది అనివార్యంగా మనకు రావాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. గతంలో ఈ…

బ్రిటిష్‌ ‌వారిని ఎదరించిన వీరపుత్రుడు

నేడు ఖుదీరామ్‌ ‌బోస్‌ ‌జయంతి న్యూఢిల్లీ,డిసెంబర3: స్వాతంత్ర సమర యోధుడు, అతి పిన్న వయసులోనే తెల్లవాళ్ళపై తిరగబడ్డ విప్లవవీరుడు, తల్లి భారతి ముద్ధుబిడ్డ ఖుదీరామ్‌ ‌బోస్‌. ఎం‌దరికో స్పూర్తి నింపి మరెందరికో ఆరాధ్యనీయుడైన సుప్రసిద్ద స్వాతంత్య్ర సమరయోధుడు ఖుదీరామ్‌ ‌బోస్‌ ‌జయంతి డిసెంబర్‌ 3.1889‌లో అతను నాటి బెంగాల్లో జన్మించాడు. ఆగస్ట్11‌న 1908లో అతడిని ఆనాటి…

పంజాబ్‌ ‌రైతులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్

‌కెసిఆర్‌ ‌తీరుతో దేశమంతా నవ్వుకుంటోంది లిక్కర్‌ ‌దందాల్లో కవిత వేలకోట్ల పెట్టుబడులు నందన్‌ ‌గ్రామ రచ్చబండలో బండి సంజయ్‌ ‌విమర్శలు పంజాబ్‌ ‌రైతులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ ‌కావడంతో సీఎం కేసీఆర్‌ ‌ను చూసి దేశమంతా నవ్వుకుంటోందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.నిర్మల్‌ ‌జిల్లా ముథోల్‌ ‌నియోజకవర్గంలోని నందన్‌ ‌గ్రామంలో పాదయాత్ర…

బిజెపి అడ్డదారులు తొక్కుతోంది

పార్టీలోకి చేరేందకు కుట్రలు: నిరంజన్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర: ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితుల ఫోన్‌ ‌సంభాషణ వింటే అశ్చర్యం వేస్తోందని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ డియాతో మాట్లాడుతూ అధికారంలో ఉన్న పార్టీలు ఎంతటికైన దిగజారుతాయనడానికి ఈ కేసు నిదర్శనమన్నారు. సిట్‌ ‌విచారణలో రాష్ట్రంలో ఉన్న చాలా మంది నాయకుల పేర్లు..…

పోలవరంపై రాజకీయాలు తగవు

ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తా చాలు: పీతల సుజాత ఏలూరు,డిసెంబర్‌2 : ‌రాష్టాన్రికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును సాధించుకోవడానికి చంద్రబాబు చేసిన కృషి మరువలేనిదని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. అయితే ఇప్పుడూ స్ఫూర్తి కొరవడిందని, నిర్వాసితులను కూడా ఆదుకోలని దుస్తితి నెలకొందన్నారు. ఇకపోతే ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తయ్యేనొ కూడా తెలియడం లేదన్నారు.…

పోలవరంపై స్పష్టత ఇవ్వాలి

విభజన హాల అమలు బాధ్యత కేంద్రానిదే: మధు విజయవాడ,డిసెంబర్‌2 : ‌పోలవరం అసలేం జరగుతుందో ప్రజలకు తెలియచేయాలని సిపిఎం డిమాండ్‌ ‌చేసింది. కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై ఇంతకాలం అధికార వైసిపి ఎందుకు మౌనంగా ఉంటుందని సీపీఎం సీనియర్‌ ‌నేత పి.మధు అన్నారు. పోలవరం నిర్మాణాం కేంద్రం బాధ్యతని, దానిని పూర్తిచేసేలా ఒత్తిడి తేవాలని అన్నారు. కేంద్రం…

భోపాల్‌ ‌దుర్ఘటన నుంచి గుణపాఠాలు ఏవీ

ప్రజల ప్రాణాలకు రక్షణ ఇవ్వలేని పాలకులు తీవ్ర నిర్లక్ష్యం కారణంగానే గ్యాస్‌ ‌దుర్ఘటన ఏళ్లు గడుస్తున్నా నేటికీ నరకయాతనే భోపాల్‌,‌డిసెంబర్‌2 : ‌భోపాల్‌ ‌విషయవాయువు వెలువడడానికి ముందు ప్లాంటులో భద్రతా చర్యలు సక్రమంగా లేవని, ప్రమాదకరంగా ఉన్నాయన్న మెచ్చరికలను కంపెనీ పట్టించుకోలేదు. వారు తమ స్వలాభం కోసం కార్మికులను, ప్రజలను బలిపశువులను చేశారు. భోపాల్‌ ‌ప్లాంట్‌లో…

నిష్పక్షపాత సమాజం కోసం పిలుపు

మహిళా20 (డబ్ల్యూ20) చర్చల బృందం జి20 భారత్‌: ‌మహిళలకు సమాన అవకాశాల.. – డాక్టర్‌ ‌సంధ్య పురేచా, డబ్ల్యూ20 చైర్‌ ‌పర్సన్‌ – ‌ధరిత్రి పట్నాయక్‌, ‌డబ్ల్యూ20 సచివాలయ ముఖ్య సమన్వయకర్త మహిళా20 (డబ్ల్యూ20) అన్నది 2015లో జి20కి టర్కీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన  సమయంలో ఏర్పాటు చేయబడిన అధికారిక చర్చల బృందం. లింగ ప్రాముఖ్యంగల…

అమరధీరకు జోహార్‌

త్యాగాల ఘనుడు వీరత్వాల భానుడు ఉద్యమాల సేనుడు తెలంగాణ కధన భేరి కాసోజు శ్రీకాంతాచారి ప్రత్యేక తెలంగాణ కోసం పోరు జెండై ఎగిరినవాడు పర పీడన విముక్తి కోసం రణ కెరటమై ఎగసినవాడు వలస పాలకుల దాష్టికంపై ధిక్కార పాటై మోగినవాడు దోపిడీదారుల గుండెల్లో విచ్చు కత్తై మెరిసినవాడు బూర్జువా వ్యవస్థ మీద ఆగ్రహ సెగలై…