NEWS

NEWS

తెలంగాణలో పాదయాత్ర కాదు..ఎపిలో ఓదార్పు యాత్ర చేయాలి

ఏ ఎంబసీలో షర్మిల వీసా తీసుకుని షర్మిల వొచ్చారు తండ్రి లాగానే విషపు నవ్వుతో బయలుదేరారు విభజన సమస్యలు ఎందుకు ప్రస్తావించడం లేదు తెలంగాణ అభివృద్ధ్దిపై విషప్రచారాలు చేస్తున్న షర్మిల షర్మిల వెనక ఉన్నదెవరో త్వరలోనే బయట పెడతాం తెలంగాణను దోచుకునే కుట్రలో భాగంగానే పాదయాత్ర డియా సమావేశంలో ఘాటు విమర్శలు చేసి గొంగిడి సునీత,మాలోత్‌…

తెలంగాణపై విషం చిమ్ముతున్న షర్మిల

తండ్రి అధికారన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలు సంపాదన తెలంగాణకు వ్యతిరేకంగా జగన్‌ ‌పార్లమెంటులో ప్లకార్డుల ప్రదర్శన అన్నీ మరచి ఇవాళ తెలంగాణ సిఎం కెసిఆర్‌పై విమర్శలు మరోమారు దోచుకోవడానికి వస్తున్న సీమాంధ్రులు డియా సమావేశంలో మండిపడ్డ బాల్క సుమన్‌ ‌హైదరాబాద్‌,‌నవంబర్‌30: ఆం‌ధ్రాప్రాంతం నుంచి వచ్చిన షర్మిల అడ్డగోలుగా మాట్లాడుతుందని ప్రభుత్వ విప్‌ ‌బాల్క సుమన్‌ ‌మండిపడ్డారు.…

నవయుగాల బాట నార్ల మాట

బాల్యం నుండే సామాజిక స్పృహ కలిగి ఎన్నో వ్యాసాలను విభిన్న పత్రికలలో రాస్తూ ఉండేవారు..  తెలుగు పత్రికా రచనను కొత్త పుంతలు తొక్కించిన బహుముఖ ప్రతిభాశీలి మరియు మేధావి  నార్ల. నేడు నార్ల జయంతి ప్రజాస్వామ్యం విజయ వంతం కావాలన్నా ప్రజా వ్యతిరేక ప్రభుత్వాల నుండి ప్రజలు రక్షణ పొందాలన్నా పత్రి కలు అత్యంత అవ…

అలాంటి కలయికలతో ఎయిడ్స్ ..

‘‘‌ప్రపంచాన్ని కొన్ని దశాబ్దాలుగా కలవరపరచిన ఎయిడ్స్ అనబడే విచ్చలవిడి శృంగార కారక రోగం మానవాళికి ఒక దశలో ముప్పుగా పరిణమించింది. ముఖ్యంగా విచ్చలవిడి లైంగిక సంబంధాలు , గే, లెస్బియన్‌ ‌వంటి అసహజ శృంగార వాంఛలూ ఎయిడ్స్ ‌కారకాలుగా ప్రపంచం గుర్తించింది.’’ మందు లేని మాయ రోగం – ఎయిడ్స్ (‌నేడు  ప్రపంచ ఎయిడ్స్ ‌నివారణ…

అవ్వ మనాది !

ఉన్న ఊరు పొమ్మన్నది పొరుగు రాజ్యం రమ్మన్నది బతుకుదెరువు కొరకు కానని దేశం బోతివి బిడ్డా! నువ్వు పొయిన సుంది… మనసున మన్సు లేదురా నువ్వాదికచ్చినప్పుడల్ల.. కండ్లు దుఃఖ సెలిమలైనయ్‌ ‌కూసింత సప్పుడైనా అవ్వా అన్న పిలుపు సెవుల గిల్లుమంటన్నయ్‌ ‌మనున్నం అన్నట్టే గనీ పానమంత నీ మీదనే అలి ముచ్చట్లు దీర్చక పోరల గావురం…

నేడు గుజరాత్‌ ‌ప్రజల తీర్పు

దేశ మంతా ఎదురుచూస్తున్న గుజరాత్‌ ఎన్నికలు రానే వొచ్చాయి. రెండు విడుతలుగా ఇక్కడ జరిగే ఎన్నికలు గురువారం ప్రారంభం కానున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా సొంత రాష్ట్రం కావడంతో ఇక్కడి ఎన్నికలకు ప్రాధాన్యం చేకూరింది. దాదాపుగా రెండున్నర శతాబ్ధాలకు పైగా గుజరాత్‌లో భారతీయ జనతాపార్టీ అధికారంలో ఉంటూ…

రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు పోరాటం

కెసిఆర్‌ అవినీతి సొమ్మును కక్కిస్తాం ఎన్నికలు ఎప్పుడు జరిగినా బిజెపిదే అధికారం తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయన్న కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పరిరక్షణ కోసం, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఈ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా తాము సిద్ధమేనని స్పష్టం…

24 ‌గంటల కరెంట్‌ ‌సప్లై చేసే ఒక్క ట్రాన్స్‌ఫార్మర్‌ ‌చూపినా కెసిఆర్‌కు పాలాభిషేకం

వైఎస్‌ ‌షర్మిల యాత్రపై దాడి దారుణం వైఎస్‌ ‌విగ్రహాన్ని ధ్వంసం చేసిన తీరు క్షంతవ్యం కాదు మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి జగిత్యాల, ప్రజాతంత్ర, నవంబర్‌ 29 : ‌ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న 24 గంటలు విద్యుత్‌ ‌సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్‌ ఒక్కటి చూపించినా కేసీఆర్‌కు పాలాభిషేకం చేస్తానని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌…

ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు మేడారం మినీ జాతర

ములుగు, ప్రజాతంత్ర, నవంబర్‌ 29 : ‌మేడారం మినీ జాతర తేదీలను మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర పూజారుల సంఘం ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 4 వరకు మినీ జాతర నిర్వహిస్తున్నట్లు పూజారులు తెలిపారు. ఫిబ్రవరి 1న మండమెలిగే పండగ నిర్వహిస్తామని ప్రకటించారు. 2వ తేదీన సారలమ్మ అమ్మవారి గ్దదె..మూడో…

తెలంగాణ ఉద్యమంలో కీలక సన్నివేశం దీక్షా దివస్‌కు 13 ఏళ్లు

కెసిఆర్‌ ‌దీక్షను గుర్తు చేసుకుంటూ కెటిఆర్‌, ‌కవితల ట్వీట్‌ చరిత్రను మలుపు తిప్పిన నవంబర్‌ 29‌తేదీ చరిత్రలో చిరస్మరణీయ మైన రోజుగా నిలిచిపోతుందని మంత్రి కెటిఆర్‌ అన్నారు. ఈ మేరకు కేటీఆర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన కేసీఆర్‌ ‌దీక్ష 13 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఉద్యమ నాయకుడిగా…