పోలవరంపై స్పష్టత ఇవ్వాలి
విభజన హాల అమలు బాధ్యత కేంద్రానిదే: మధు విజయవాడ,డిసెంబర్2 : పోలవరం అసలేం జరగుతుందో ప్రజలకు తెలియచేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై ఇంతకాలం అధికార వైసిపి ఎందుకు మౌనంగా ఉంటుందని సీపీఎం సీనియర్ నేత పి.మధు అన్నారు. పోలవరం నిర్మాణాం కేంద్రం బాధ్యతని, దానిని పూర్తిచేసేలా ఒత్తిడి తేవాలని అన్నారు. కేంద్రం…
