NEWS

NEWS

పోలవరంపై స్పష్టత ఇవ్వాలి

విభజన హాల అమలు బాధ్యత కేంద్రానిదే: మధు విజయవాడ,డిసెంబర్‌2 : ‌పోలవరం అసలేం జరగుతుందో ప్రజలకు తెలియచేయాలని సిపిఎం డిమాండ్‌ ‌చేసింది. కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై ఇంతకాలం అధికార వైసిపి ఎందుకు మౌనంగా ఉంటుందని సీపీఎం సీనియర్‌ ‌నేత పి.మధు అన్నారు. పోలవరం నిర్మాణాం కేంద్రం బాధ్యతని, దానిని పూర్తిచేసేలా ఒత్తిడి తేవాలని అన్నారు. కేంద్రం…

భోపాల్‌ ‌దుర్ఘటన నుంచి గుణపాఠాలు ఏవీ

ప్రజల ప్రాణాలకు రక్షణ ఇవ్వలేని పాలకులు తీవ్ర నిర్లక్ష్యం కారణంగానే గ్యాస్‌ ‌దుర్ఘటన ఏళ్లు గడుస్తున్నా నేటికీ నరకయాతనే భోపాల్‌,‌డిసెంబర్‌2 : ‌భోపాల్‌ ‌విషయవాయువు వెలువడడానికి ముందు ప్లాంటులో భద్రతా చర్యలు సక్రమంగా లేవని, ప్రమాదకరంగా ఉన్నాయన్న మెచ్చరికలను కంపెనీ పట్టించుకోలేదు. వారు తమ స్వలాభం కోసం కార్మికులను, ప్రజలను బలిపశువులను చేశారు. భోపాల్‌ ‌ప్లాంట్‌లో…

నిష్పక్షపాత సమాజం కోసం పిలుపు

మహిళా20 (డబ్ల్యూ20) చర్చల బృందం జి20 భారత్‌: ‌మహిళలకు సమాన అవకాశాల.. – డాక్టర్‌ ‌సంధ్య పురేచా, డబ్ల్యూ20 చైర్‌ ‌పర్సన్‌ – ‌ధరిత్రి పట్నాయక్‌, ‌డబ్ల్యూ20 సచివాలయ ముఖ్య సమన్వయకర్త మహిళా20 (డబ్ల్యూ20) అన్నది 2015లో జి20కి టర్కీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన  సమయంలో ఏర్పాటు చేయబడిన అధికారిక చర్చల బృందం. లింగ ప్రాముఖ్యంగల…

అమరధీరకు జోహార్‌

త్యాగాల ఘనుడు వీరత్వాల భానుడు ఉద్యమాల సేనుడు తెలంగాణ కధన భేరి కాసోజు శ్రీకాంతాచారి ప్రత్యేక తెలంగాణ కోసం పోరు జెండై ఎగిరినవాడు పర పీడన విముక్తి కోసం రణ కెరటమై ఎగసినవాడు వలస పాలకుల దాష్టికంపై ధిక్కార పాటై మోగినవాడు దోపిడీదారుల గుండెల్లో విచ్చు కత్తై మెరిసినవాడు బూర్జువా వ్యవస్థ మీద ఆగ్రహ సెగలై…

ఐటీ పరిశ్రమలో ప్రమాద ఘంటికలు

కోవిడ్‌ ‌సమయంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలు తీవ్ర సంక్షోభానికి గురయ్యాయి.అత్యధికులు ఉపాధిని కోల్పోయారు.ఆకలి మరణాలు సంభవించాయి.చాలా మంది చిన్నారులు అనాధులుగా మారారు.అయితే ఇంతటి క్లిష్ట సమయంలో కూడా ఐటీ రంగం మాత్రం ఒక వెలుగు వెలిగింది.ఎన్నో కొత్త నియామకాలు చేపట్టింది.ఉద్యోగులకు ఎన్నో ప్రోత్సాహకాలు అందించింది.ఏ ఒక్క పని దినం కూడా వృధా కాకుండా కోవిడ్‌…

వికలాంగుల సంక్షేమం – సవాళ్లు

తెలంగాణ  రాష్ట్రానికి వికలాంగుల సాధికారత చట్టం అమలు లో సాధించిన ప్రగతిపై కేంద్ర ప్రభుత్వం ప్రశంస పత్రం అందించింది. సహజంగా ఇది తెలంగాణలో వికలాంగుల సాధి కారతకు  రాష్ట్ర ప్రభుత్వ పనితీ రుకు అద్దం పడుతుంది. విక లాంగులు సమాజంలో అందరిలాగా సామా జికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందిన తరగతి అయితే పత్రాలతో సంబరపడిపోవచ్చు. కానీ…

తెలంగాణ కాంగ్రెస్‌ ‌గాడిన పడనుందా !

కాంగ్రెస్‌ ‌పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లిఖార్జున ఖర్గే బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్‌ ‌వ్యవస్థను ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టినట్లు తెలుస్తున్నది. వివిధ రాష్ట్రాల్లో పార్టీ నేతల మధ్య ఉన్న అంతర్ఘత విబేధాలు, వర్గాలపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నట్లు సమాచారం. అలాగే దక్షిణాదిలో కాంగ్రెస్‌కు ముందునుండి అండగా నిలిచిన రెండు తెలుగురాష్ట్రాల పరిస్థితిపైన కూడా ఆయన…

సుప్రీంలో మహిళా ధర్మాసనం ఏర్పాటు

న్యూదిల్లీ, డిసెంబర్‌ 1 : ‌సుప్రీంకోర్టులో మరోసారి పూర్తి మహిళా ధర్మాసనం ఏర్పాటైంది. చరిత్రలో ఇది మూడోసారి కావడం గమనార్హం. జస్టిస్‌ ‌హిమా కొహ్లీ, జస్టిస్‌ ఎం.‌త్రివేదిలతో కూడిన ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌డి.వై. చంద్రచూడ్‌ ‌బుధవారం నియమించారు. గురువారం నుండి ఈ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. వివాహ వివాదాలకు సంబంధించిన 10…

సునందపుష్కర్‌ ‌మృతి కేసు మరోమారు శశిధరూర్‌కు దిల్లీకోర్టు నోటీసులు

న్యూదిల్లీ, డిసెంబర్‌ 1 : ‌సునంద పుష్కర్‌ ‌మరణం కేసులో పాటియాల హౌస్‌ ‌కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా దిల్లీ పోలీసులు అప్పీలు చేయడంతో దిల్లీ హైకోర్టు గురువారం కాంగ్రెస్‌ ఎం‌పీ శశి థరూర్‌కు నోటీసు జారీ చేసింది. సునంద పుష్కర్‌ ‌మరణం కేసులో పాటియాల హౌస్‌ ‌కోర్టు 2021 ఆగస్టు 18న శశి థరూర్‌ను కేసు…

చెక్‌డ్యామ్‌లో ఈతకు వెళ్లిన ఆర్మీ

ఉద్యోగుల గల్లంతు ఒంగోలు,డిసెంబర్‌1 : ‌ప్రకాశం జిల్లా బెస్తవారి పేట మండలం పూసలపాడులో విషాదం చోటుచేసుకుంది. చెక్‌డ్యామ్‌లో ఈతకు వెళ్లి ఇద్దరు ఆర్మీ ఉద్యోగులు గల్లంతయ్యారు. దీంతో గాలింపు చర్యలు చేపట్టగా పూసలపాడు చెందిన కర్నాటి రామచంద్రా రెడ్డి మృతదేహం లభ్యమైంది. మరో వ్యక్తి శివకోటి రెడ్డి కోసం పోలీసులు చెక్‌డ్యామ్‌లో గాలింపు చర్యలు చేపట్టారు.…