NEWS

NEWS

పాక్‌ ఆ‌క్రమిత కాశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌ అం‌తర్భాగమే

ఎప్పటికైనా వెనక్కి తెచ్చుకోవాల్సిందే..: రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌వెల్లడి న్యూదిల్లీ, నవంబర్‌30 : ‌పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో భాగమేనని అది ఇండియాకు చెందినదని, సమయం వచ్చినప్పుడు వెనక్కి తెచ్చుకుంటామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ అన్నారు. ఓ జాతీయ ఛానల్‌కు బుధవారంనాడు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు…

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే వొస్తుంది

అప్పుడు పేదలను అన్ని విధాలా ఆదుకుంటాం గుండెగాం నుంచి మొదలైన పాదయాత్ర ఇక్కడి ప్రజలేం పాపం చేశారని ప్రభుత్వానికి ప్రశ్న సంజయ్‌ ‌యాత్రకు స్వాగతం పలికిన ప్రజలు నిర్మల్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌30: ‌రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే వస్తుందని బండి సంజయ్‌ ‌చెప్పారు. పాదయాత్రలో భాగంగా నిర్మల్‌ ‌జిల్లాలో బండి సంజయ్‌ ‌ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది.…

అం‌గన్‌ ‌వాడీలకు ఆత్మగౌరం

ఆత్మ విశ్వాసం నింపిన ఘనత టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ ‌దే.. ప్రధాని స్వంత రాష్ట్రం గుజరాత్‌ ‌లో తక్కువ వేతనాలు అంగన్‌ ‌వాడీలకు అధిక వేతనాలు ఇస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్ర ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ ‌సీఎం కేసీఆర్‌ ‌డబుల్‌ ఇం‌జన్‌ ‌పాలిస్తున్న ప్రాంతాల్లో సైతం అంగన్‌ ‌వాడీలకు అరకొర వేతనాలు అంగన్‌వాడీ ప్రజా సేవలను…

తాము వదిలిన బాణం

తానా అంటే తందానా అంటున్న తామర పువ్వులు షర్మిల తీరుపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌30 :‌వైఎస్సార్‌ ‌తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ ‌షర్మిల తీరుపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఈ మేరకు సెటైరికల్‌గా ట్వీట్‌ ‌చేశారు. తాము వదిలిన బాణం.. తానా అంటే తందానా అంటున్న తామర పువ్వులు అంటూ వ్యంగ్యాస్త్రం…

తెలంగాణలో గణనీయంగా తగ్గిన మాతృమరణాలు

అతి తక్కువ ఎంఎంఆర్‌ ‌లో దేశంలోనే మూడో స్థానం శాంపిల్‌ ‌రిజిస్ట్రేషన్‌ ‌సిస్టం బులిటెన్‌ ‌ప్రకారం, 56 నుంచి 43కు తగ్గుదల సత్ఫలితాలిస్తున్న ప్రభుత్వ మతాశిశు సంరక్షణ చర్యలు హర్షం వ్యక్తం చేసిన ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు ఎంఎంఆర్‌ ‌తగ్గుదలలో వెనుబడ్డ డబుల్‌ ఇం‌జిన్‌ ‌రాష్ట్రాలు ప్రజాతంత్ర డెస్క్, ‌నవంబర్‌ 30…

సుప్రీం తలుపు తట్టిన బిల్కిస్‌ ‌బానో

దోషులను విడుదల చేయడంపై పిటిషన్‌ న్యూ దిల్లీ: 2002 ‌గుజరాత్‌ అల్లర్లలో తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 11మందిని ముందస్తుగా విడుదల చేయడాన్ని సవాల్‌ ‌చేస్తూ.. బిల్కిస్‌ ‌బానో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 11మంది దోషులను విడుదల చేసేందుకు 1992 నాటి రిమిషన్‌ ‌నిబంధనలను వర్తింప జేయడానికి గుజరాత్‌ ‌ప్రభుత్వానికి అనుమతి ఇస్తూ.. సుప్రీంకోర్టు మే నెలలో…

గుజరాత్‌లో నేడే తొలిదశ పోలింగ్‌

ఆప్‌, ‌కాంగ్రెస్‌ల నుంచి బిజెపికి సవాళ్లు స్థానిక సమస్యలే బిజెపికి తలనొప్పులు విస్తృతంగా ఏర్పాట్లు చేసిన ఇసి గుజరాత్‌లో తొలిదశ ఎన్నికలకు రంగం సిద్దం అయ్యింది. బహుశా తొలిసారి బిజెపి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. డబుల్‌ ఇం‌జన్‌ ‌సర్కార్‌ ఇక్కడ ఉన్నా స్థానిక సమస్యల పరిష్కారంలో ఆ పార్టీ విఫలం కావడంతో ఆప్‌, ‌కాంగ్రెస్‌ ‌పార్టీల…

మనీష్‌ ‌సిసోడియా స్నేహితుడు అమిత్‌ అరోరా అరెస్ట్

‌దిల్లీ లిక్కర్‌ ‌కేసులో ముగిసిన వాదనలు విచారణ డిసెంబర్‌ 15‌కు వాయిదా న్యూదిల్లీ,నవంబర్‌30: ‌లిక్కర్‌ ‌కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ ‌షీట్‌పై వాదనలు ముగిశాయి. ఛార్జీ షీటును పరిశీలించిన రౌస్‌ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఇరు పక్షాల వాదనలు విన్నారు. అనంతరం కేసు విచారణను డిసెంబర్‌ 15‌వ తేదీకి వాయిదా వేశారు. ఈ నెల…

జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఈడీ షాక్‌

‌నకిలీ రిజిస్ట్రేషన్ల కుంభకోణం రూ. 22 కోట్ల ఆస్తులు అటాచ్‌ అనంతపురం,నవంబర్‌30: ‌టీడీపీ సీనియర్‌ ‌నేత జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఈడీ షాక్‌ ఇచ్చింది. రూ. 22 కోట్ల ఆస్తులు అటాచ్‌ ‌చేసింది. బీఎస్‌ 3 ‌వాహనాల కుంభకోణం కేసులో ప్రభాకర్‌ ‌రెడ్డి, గోపాల్‌ ‌రెడ్డికి సంబంధించిన ఆస్తులను ఈడీ అటాచ్‌ ‌చేసింది. బీఎస్‌ 3 ‌వాహనాలను…

ఎన్డీటీవీని చేజిక్కించుకున్న ఆదానీ

ఫౌండర్‌ ‌ప్రమోటర్స్ ‌ప్రణయ్‌ ‌రాయ్‌, ‌రాధికా రాయ్‌ల రాజీనామా న్యూదిల్లీ,నవంబర్‌30 : ఎన్డీటివి ఆదాని గ్రూపు కిందకు చేరింది. న్యూఢిల్లీ టెలివిజన్‌ ‌లిమిటెడ్‌ ‌ఫౌండర్స్ ఎ‌ప్రమోటర్‌ అయిన ప్రణయ్‌  ‌రాయ్‌, ‌రాధికారాయ్‌లు డైరెక్టర్ల పదవికి రాజీనామా చేశారు.  రాయ్‌  ‌దంపతులకు ప్రస్తుతం 32.26 శాతం వాటాలు ఉన్నట్లు సమాచారం.  వీరు రాజీనామా చేసిన వెంటనే అదానీ…