NEWS

NEWS

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమల, డిసెంబర్‌ 6 : ‌తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న 66,020 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 29,195 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పిం చుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.37 కోట్లు వచ్చిందని తెలిపారు.…

ఉ‌గ్రవాద దేశాలకు దూరంగా ఉండాలి

అఫ్ఘాన్‌లో నెట్‌వర్క్ ‌కొనసాగుతోంది మధ్య ఆసియా దేశాల భద్రతా సలహాదారుల సమావేశంలో ధోవల్‌ న్యూ దిల్లీ, డిసెంబర్‌ 6 : ‌తీవ్రవాదులకు ఫండింగ్‌ ‌చేసే దేశాలకు దూరంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ‌దోవల్‌ ‌కోరారు. తాలిబన్లు ఆక్రమించుకున్న ఆఫ్ఘనిస్తాన్‌ ‌దేశంలో తీవ్రవాద నెట్‌వర్క్‌ల ఉనికి తీవ్ర ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. భారత్‌,…

మహారాష్ట్ర-కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదం

సరిహద్దు బెలగావిపై ఇరు రాష్టాల్ర మధ్య పంచాయితీ మహారాష్ట్ర లారీలను నిలిపేసిన నిరసనకారులు బెంగళూరు,డిసెంబర్‌6(ఆర్‌ఎన్‌ఎ): ‌మహారాష్ట్ర-కర్ణాటక రాష్టాల్ర మధ్య సరిహద్దు ప్రాంత వివాదం ఉద్రిక్తంగా మారింది. బెలగావిలో మంగళవారం మహారాష్ట్రకు చెందిన పలు వాహనాలను ముఖ్యంగా లారీలను నిలిపివేశారు. పలువురు ఆందోళనకారులు లారీలపైకి రాళ్లు రువ్వారు. ఓ లారీ అద్దాలను ధ్వంసం చేశారు. దాంతో సరిహద్దులో…

చెరువు బురదలో కూరుకుపోయి తండ్రీకొడుకుల మృతి

తిరుపతి, డిసెంబర్‌ 6 : ‌జిల్లాలోని గ్రద్దకుంటలో విషాదం చోటుచోసుకుంది. పశువుల కుంటలో కూరుకుపోయి తండ్రీ కొడుకులు ఇద్దరూ మృత్యువాత పడ్డారు. సోమవారం సాయంత్రం పశువులను కడిగేందుకు చెరువులో దిగిన తండ్రి చెంగయ్య బురదదలో కూరుకుపోయాడు. పశువులు ఇంటికి చేరుకున్నప్పటికీ తండ్రి రాకపోవడంతో అనుమానంతో కుమారుడు నాగార్జున చెరువులో దిగగా ఆయన అందులో కూరుకుపోయి ఊపిరి…

స్పైస్‌జెట్‌లో సాంకేతిక సమస్య

గాల్లోకి లేచిన కాసేపటికే ల్యాండింగ్‌ ‌హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 6 : ‌విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న సంఘటనలు కొనసాగు తున్నాయి. ఇటీవలకాలంలో పెద్ద సంఖ్యలో విమానాల్లో సమస్యలు ఉత్పన్నమవగా.. విమానాలు మళ్లింపు, అత్యవసర ల్యాండింగ్‌ ‌చేసిన విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌ -‌నాసిక్‌ ‌వెళ్లే స్పైస్‌జెట్‌ ‌విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అధికారులు విమానాన్ని…

వివాహితను హత్యచేసిన తండ్రీ కొడుకులు

శ్రీసత్యసాయి, డిసెంబర్‌ 6 : ‌సత్యసాయి జిల్లా కదిరిలో విషాదం చోటు చేసుకుంది. కదిరి మండలంలోని మాశానంపేటలో ఓ వివాహితను తండ్రీకొడుకులు దారుణంగా హత్య చేశారు. దారికి అడ్డుగా ఉన్న వాషింగ్‌ ‌మిషన్‌ ‌తొలగించలేదని తండ్రీ కొడుకులిద్దరూ బండరాయితో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆమె ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందింది.పోలీసులు ఘటనా స్థలానికి…

రాజస్థాన్‌లో జోరుగా రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర

బిజెపి కార్యాలయం దాటుతూ ముద్దులు విసిరిన కాంగ్రెస్‌ ‌నేత పాదయాత్రలో పాల్గొన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తదితరులు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌ 6 : ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర  రాజస్థాన్‌ ‌రాష్ట్రంలో హుషారుగా కొనసాగుతున్నది. సోమవారం రాత్రి బస చేసిన ఖేల్‌ ‌సంకుల్‌ ‌నుంచి…

‘‌కంటి వెలుగు’ను విజయవంతం చేయాలి

ప్రజలందరికీ కంటి పరీక్షలు, అవసరం ఉన్నవారికి ఉచితంగా అద్దాల పంపిణీ పంచాయతీ, మున్సిపల్‌ ‌శాఖలతో సమన్వయం చేసుకోవాలి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్‌లు, అదనపు కలెక్టర్లతో ఆర్థిక, అరోగ్య మంత్రి హరీష్‌ ‌రావు సమీక్ష జగిత్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : ‌రాష్ట్ర ప్రజలకు కంటి సమస్యలు దూరం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌జనవరి…

ఆర్మూర్‌ ‌హాస్పిటల్‌ను మంత్రి ఆకస్మిక తనిఖీ…

ఆర్మూర్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : ఆర్మూర్‌ ‌హాస్పిటల్‌లో మంత్రి హరీష్‌రావు ఆకస్మికంగా తనిఖీలు  నిర్వహించారు. అక్కడి రోగులతో మాట్లాడారు. ప్రతీ వార్డుకెళ్లి వైద్య సేవలపై ఆరా తీశారు. ఆపై డాక్టర్లు, వైద్య సిబ్బందితో సవి•క్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ…ఆర్మూర్‌ ‌హాస్పిటల్‌లో మందుల కొరత లేదన్నారు. వారం పదిరోజుల్లో డయాలిసిస్‌ ‌సెంటర్‌.. అతి త్వరలో…

హైదరాబాద్‌ ‌కేంద్రంగా సెక్స్ ‌రాకెట్‌

వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి రప్పించి దందా మాదకద్రావ్యాలూ సరఫరా 17 మందిని అరెస్టు చేసిన సైబరాబాద్‌ ‌పోలీసులు ముఠా నాయకుడు అర్నావ్‌ అరెస్ట్..‌డ్రగ్స్ ‌స్వాధీనం వివరాలు వెల్లడించిన సైబరాబాద్‌ ‌సిపి స్టీఫెన్‌ ‌రవీంద్ర హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : అం‌తర్జాతీయ సెక్స్ ‌రాకెట్‌ ‌ముఠా గుట్టును సైబరాబాద్‌ ‌పోలీసులు రట్టు చేశారు. 17…