NEWS

NEWS

నాగోల్‌ ‌దోపిడి కేసును ఛేదించిన పోలీసులు

రాజస్థాన్‌కు చెందిన ముఠా పనిగా నిర్ధారణ కీలక నిందితుడితో పాటు నలుగురి అరెస్ట్ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 7 : ‌నాగోల్‌ ‌మహదేవ్‌ ‌జ్యువెల్లరీస్‌లో జరిగిన కాల్పుల ఘటనను రాచకొండ పోలీసులు ఛేదించారు. అందులో భాగంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పది మందిని చేర్చడంతో పాటు, నలుగురు దొంగలను అరెస్ట్ ‌చేశారు. కీలక నిందితుడు మహేందర్‌తో పాటు…

విఆర్‌ఎలకు మద్దుతుగా ఉంటాం

పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 7 : ‌విఆర్‌ఎల ఆందోళనకు కాంగ్రెస్‌ అం‌డగా ఉంటుందని టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి అన్నారు.  గ్రామ రెవెన్యూ వ్యవస్థకు వీఆర్‌ఎలు పట్టుకొమ్మలని ట్విట్టర్‌ ‌వేదికగా టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. ‘విఆర్‌ఎలతో గొడ్డు చాకిరి చేయించుకుంటున్న ప్రభుత్వం వారి సాధక బాధకాలను గాలికి…

దిల్లీ మేయర్‌ ‌పీఠంపై మహిళ

ఎంసిడిని అవినీతి రహితంగా చేస్తాం దిల్లీ విజయంపై వోటర్లకు కేజ్రీవాల్‌ ‌కృతజ్ఞతలు న్యూ దిల్లీ, డిసెంబర్‌ 7 : ‌దిల్లీ మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికలలో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం సాధించడంపై  సీఎం అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ‌స్పందించారు. ఈ సందర్భంగా వోటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎంసీడీని అవినీతి రహితంగా తీర్చిదిద్దుతామన్న  కేజీవ్రాల్‌… ‌తమకు బీజేపీ,…

విలువలతో కూడిన నవ ప్రపంచం కోసం…

విద్యకు, విద్యావంతులకు విలువిచ్చే రోజులు గతించాయి. అంద రికీ విద్యా వకాశాలు అందుబాటు లోకి వచ్చిన నేథ్యంలో, ప్రతీ ఒక్కరు చదు వుకుంటూ, పట్టాలు సంపాదిస్తున్న వర్తమానంలో నాణ్యమైన విద్య కోసం పోరాటం చేయవలసిన తరుణం ఆసన్నమైనది. మారు తున్న పరిస్థితుల్లో అర్ధవంతమైన చదువులు  అత్యంత అవసరం. అజ్ఞానమనే అంధకారం నుండి విజ్ఞానమనే వెలుగు వైపు…

ఎవరి ప్రయోజనాల కోసం ఎఫ్‌.ఎల్‌.ఎన్‌. అమలు ?

‘‘‌గతంలో తరగతుల వారి భాషా గణితాలలో కనీససామర్థ్యాలు సాధించే లక్ష్యంతో అమలు చేసిన పలుకార్యక్రమాల కన్నా ఆచరణ భిన్నంగా వుందని దీని వెనుక ప్రభుత్వం  సాధించాలనుకుంటున్న అంతర్గత లక్ష్యాలు వేరే దాగున్నాయనే అభిప్రాయం కలుగుతుంది.ఈ కార్యక్రమంలో ఎన్‌.‌జీ.వో.ల పేరిట ప్రభుత్వ విద్యారంగ పర్యవేక్షణతో ప్రారంభమై ప్రత్యక్ష కార్యాచరణ వరకూ జాతీయ భావజాలం ముసుగులో ‘‘కాషాయ భావజాలం’’…

‌తెలంగాణపై ఇక బిజెపి దూకుడు

గుజరాత్‌ ఎన్నికలు ముగిసాయి. ఎగ్జిట్‌ ‌పోల్‌ ‌సర్వేలన్నీ బిజెపికి అనుకూలమని చెబుతున్నాయి. గత మూడు దశాబ్ధాలుగా బిజెపినుండి గుజరాత్‌ను మరే పార్టీ గెలుచుకోలేకపోయిందన్నది మరో సారి దీనితో స్పష్టమవుతున్నది. ఒకసారి బిజెపి అధికారంలోకి వొచ్చిన తర్వాత ఎవరూ దాన్ని కబళించలేరని ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ చేసిన  ప్రసంగం ఈ సందర్భంగా గమనార్హం. అదే దృష్టితో తెలంగాణపైన…

జయహో త్రివర్ణ పతాకమా..

వారికి ప్రాణాల కన్నా దేశ రక్షణ ప్రాధాన్యం తమ కుటుంబాల కన్నా శాంతి భద్రతలు ప్రధమం వ్యక్తిగత శ్రేయస్సు కన్నా జాతి యోగక్షేమ ముఖ్యం వారు లేక దేశము లేదు దేశం లేక మనము లేము వాళ్లే మన వీర సైనికులు భారత సాయుధ దళాలు మాతృదేశ రక్షణ కోసం ప్రాణాలను లెక్కచేయక బార్డర్లో పహారా…

డెంటల్‌ ‌విద్యార్థినిని హతమార్చిన ప్రేమోన్మాది

గుంటూరు, డిసెంబర్‌ 6 :  ‌ప్రేమోన్మాదిగా మారిన ఐటి ఉద్యోగి డెంటల్‌ ‌విద్యార్థినిని దారుణంగా హత్య చేశాడు. ప్రేమిస్తున్నానంటూ వెంటపడి తిరస్కరించడంతో దారుణంగా హమార్చాడు. సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… హైదరాబాద్‌ ‌మణికొండ ప్రాంతంలో ఐటి రంగంలో పనిచేస్తోన్న జ్ఞానేశ్వర్‌ ‌విజయవాడలోని గన్నవరం పిన్నమనేని డెంటల్‌ ‌కళాశాలలో చదువుతున్న తపస్వినిని…

అం‌బేడ్కర్‌కు ఘనంగా నివాళి

దిల్లీలో శ్రద్దాంజలి ఘటిచిన రాష్ట్రపతి, ప్రధాని హైదరాబాద్‌లో నివాళి అర్పించిన మంత్రి కిషన్‌ ‌రెడ్డి న్యూ దిల్లీ, డిసెంబర్‌ 6 : ‌మహా పరినిర్వాన్‌ ‌దివస్‌ ‌సందర్భంగా  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ తదితరులు డా.బాబాసాహెబ్‌ అం‌బేద్కర్‌కు నివాళులర్పించారు. బాబాసాహెద్‌ అం‌బేద్కర్‌ ‌వర్థంతి నేపథ్యంలో న్యూ దిల్లీలోని పార్లమెంట్‌ ‌హౌస్‌ ‌లాన్స్‌లో ప్రధాని మోడీతో…

తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఐటీ దాడులు

విజయవాడలో వైసీపీ నేతలు దేవినేని అవినాష్‌, ‌వంశీ ఇళ్లల్లో సోదాలు హైదరాబాద్లో వంశీరామ్‌ ‌బిల్డర్స్‌లోనూ తనిఖీలు విజయవాడ/హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 6 : ‌తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఐటీ దాడులు నిర్వహించడం కలకలం రేపుతోంది. మంగళవారం తెల్లవారుజాము నుంచే రెండు రాష్టాల్ల్రో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ‌రోడ్‌ ‌నెం.45లో వంశీరామ్‌…