నాగోల్ దోపిడి కేసును ఛేదించిన పోలీసులు
రాజస్థాన్కు చెందిన ముఠా పనిగా నిర్ధారణ కీలక నిందితుడితో పాటు నలుగురి అరెస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 7 : నాగోల్ మహదేవ్ జ్యువెల్లరీస్లో జరిగిన కాల్పుల ఘటనను రాచకొండ పోలీసులు ఛేదించారు. అందులో భాగంగా పోలీసులు ఎఫ్ఐఆర్లో పది మందిని చేర్చడంతో పాటు, నలుగురు దొంగలను అరెస్ట్ చేశారు. కీలక నిందితుడు మహేందర్తో పాటు…
