శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి
ద్రౌపది ముర్ముకు దర్శనం కల్పించి, ప్రసాదాలు అందచేత తిరుమల, డిసెంబర్5 : రెండ్రోజుల ఏపీ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదయం తిరుమల శ్రీవారిని దర్శిం చుకున్నారు. అనంతరం రంగనా యకుల మండపంలో రాష్ట్రపతికి వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. రాష్ట్రపతి వెంట టీటీడీ ఛైర్మన్ వైవీ…
