రాజస్థాన్లో జోరుగా రాహుల్ భారత్ జోడో యాత్ర
బిజెపి కార్యాలయం దాటుతూ ముద్దులు విసిరిన కాంగ్రెస్ నేత పాదయాత్రలో పాల్గొన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తదితరులు ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, డిసెంబర్ 6 : కాంగ్రెస్ అగ్రనేత, ఎంపి రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర రాజస్థాన్ రాష్ట్రంలో హుషారుగా కొనసాగుతున్నది. సోమవారం రాత్రి బస చేసిన ఖేల్ సంకుల్ నుంచి…
