NEWS

NEWS

శ్రీ‌వారిని దర్శించుకున్న రాష్ట్రపతి

ద్రౌపది ముర్ముకు దర్శనం కల్పించి, ప్రసాదాలు అందచేత తిరుమల, డిసెంబర్‌5 : ‌రెండ్రోజుల ఏపీ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదయం తిరుమల శ్రీవారిని దర్శిం చుకున్నారు.  అనంతరం రంగనా యకుల మండపంలో రాష్ట్రపతికి వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. రాష్ట్రపతి వెంట టీటీడీ ఛైర్మన్‌ ‌వైవీ…

గుజరాత్‌లో ఎవరిధీమా వారిదే

ముగిసిన ఎన్నికల ప్రక్రియ 8న కౌంటింగ్‌తో తేలనున్న భవితవ్యం గాంధీనగర్‌, ‌డిసెంబర్‌ 5 : ‌గుజరాత్‌ ఎన్నికల ప్రక్రియ దాదాపు ముగిసినట్లే. సోమవారం రెండో విడత ఓటింగ్‌ ‌సాగింది. 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల్లో గెలుపుపై బిజెపి గతంలోకన్నా మరింతగా ధీమాగా ఉంది. ఆప్‌ ‌కూడా అంతే ధీమాగా ఉంది. ఈసారి అనూహ్యంగా ఆప్‌ ఎన్నికల్లో…

గుజరాత్‌లో ఓటేసిన ప్రధాని మోదీ

అహ్మదాబాద్‌లోని స్కూల్లో వోటేసిన ప్రధాని అహ్మదాబాద్‌,‌డిసెంబర్‌5 : ‌గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశ ఎన్నికల్లో ప్రధాని మోడీ అహ్మదాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుజరాత్‌ ‌రెండో దశ ఎన్నికలకు సోమవారం ఓటింగ్‌ ‌జరుగుతోంది. అహ్మదాబాద్‌లోని రాణిప్‌లోని నిషాన్‌ ‌పబ్లిక్‌ ‌స్కూల్‌లో ప్రధాని మోదీ ఓటు వేశారు. దీనికి ముందు ప్రధాని మోదీ రాజ్‌భవన్‌ ‌నుంచి…

జి-20 లోగోలో కమలం గుర్తు ఎలా వాడుతారు?

కేంద్రాన్ని నిలదీసిన బెంగాల్‌ ‌సిఎం మమతా బెనర్జీ న్యూఢిల్లీ,డిసెంబర్‌5 : ‌జి-20 సమ్మిట్‌లో కమలం పువ్వుగుర్తును వాడడంపై బెంగాల్‌ ‌సిఎం మమతా బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో జీ20 అఖిలపక్ష సమావేశం జరగబోతుంది. ఆ సమావేశానికి హాజరుఅయ్యేముందు  పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డియాతో మాట్లాడుతూ, జీ20 సమ్మిట్‌,…

నటుడు రానాకు ఇండిగో క్షమాపణలు

లగేజ్‌ ‌చేరవేసే పనిలో ఉన్నామని వివరణ హైదరాబాద్‌స్టార్‌ ‌నటుడు రానా దగ్గుబాటికి ఇండిగో ఎయిర్‌లైన్స్ ‌సంస్థ తాజాగా క్షమాపణలు చెప్పింది. లగేజ్‌ ‌మిస్‌ ‌విషయమై ఇండిగో ఎయిర్‌ ‌లైన్స్ ‌సంస్థపై రానా ఆసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తన లగేజ్‌ ‌మిస్‌ అయిందని, స్టాఫ్‌ ‌దాన్ని వెతికిపట్టుకోలేకపోయారని ట్వీట్టర్‌ ‌ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు.…

ఎగ్జిబిషన్‌ ‌ప్రవేశ రుసుం 40కి పెంపు

నష్టాలే కారణమంటున్న సొసైటీ హైదరాబాద్‌,‌డిసెంబర్‌5:అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన నుమాయిష్‌ ‌జనవరిలో మొదలు కానున్నది. ఈ ఎగ్జిబిషన్‌ ‌ప్రవేశ రుసుమును రూ. 40కి పెంచనున్నారు. ఎగ్జిబిషన్‌ ‌సొసైటీ టిక్కెట్‌పై రూ. 10 పెంచాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌-19 ‌మహమ్మారి కాలంలో నష్టాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. కొవిడ్‌19 ‌కారణంగా 2021లోఎగ్జిబిషన్‌ ‌నిర్వహించనేలేదు. 2022లో ప్రారంభించినప్పటికీ…

బీవరేజెస్‌ ‌కంపనీ హామాలీల సమ్మె

కూలీరేట్లు పెంచాలని డిమాండ్‌ ‌కాకినాడ,డిసెంబర్‌5 : ‌బేవరేజెస్‌ ‌హమాలీల కూలి రేట్ల పెంపు సమస్యను పరిష్కరించకపోతే ఈ నెల 10వ తేదీ నుండి సమ్మెలోకి వెళతామని హమాలి వర్కర్స్ ‌యూనియన్‌ అధ్యక్షుడు ఎన్‌వివి.సత్యనారాయణ అన్నారు. ఉద్యోగ భద్రత కల్పించి ఎగుమతి కూలి రేట్లు వెంటనే పెంచాలని కోరుతూ … సోమవారం స్థానిక ఐఎంఎఫ్‌ఎల్‌ ‌డిపో వద్ద…

లక్ష రుణ మాఫీ ఇప్పటి వరకు చేయలేదు

వెంటనే రైతుల భూ సమస్యలను తీరుస్తూ ధరణి పోర్టల్‌ ‌రద్దు చేయాలి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 70 శాతం అని అబద్ధం చెపుతున్నారు టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి. వికారాబాద్‌ ‌జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5: ‌టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల హామీల్లో భాగంగా ప్రధానమైనటువంటి రైతు రుణమాఫీ ఇప్పటివరకు మాఫీ చేయలేదని…

చేతులెత్తి మొక్కుతున్నా..

రాజకీయాలకు అతీతంగా రైతుల కోసం ఆలోచన చేద్దాం హుస్నాబాద్‌ ‌సామాజిక ఆరోగ్య కేంద్ర పాత భవన మరమ్మత్తు అభివృద్ధి కార్యక్రమంలో మంత్రి హరీష్‌ ‌రావు హుస్నాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5: ‌గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయితే లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుంది. 50 వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. రాజకీయాలు తర్వాత.. ప్రజల ప్రయోజనాలు ముఖ్యం.…

‌డ్రగ్స్ ‌కేసును రీ ఓపెన్‌ ‌చేయాలి

డ్రగ్స్ ‌దందాలో కెసిఆర్‌ ‌కుటుంబానికి లింక్‌ ‌లిక్కర్‌ ‌కేసులో కవిత అరెస్ట్ ‌కాకుండా డ్రామాలు నిర్మల్‌ ‌జిల్లాలో కొనసాగుతున్న బండి పాదయాత్ర నిర్మల్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌5 :‌హైదరాబాద్‌, ‌బెంగళూరు డ్రగ్స్ ‌కేసును రీ ఓపెన్‌ ‌చేయాల్సిందే-నని బీజేపీ తెలంగాణ చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. డ్రగ్స్ ‌దందాలో కేసీఆర్‌ ‌కుటుంబానికి లింకు ఉందని ఆరోపించారు.…