NEWS

NEWS

జాతీయ పార్టీగా ఆప్‌కు గుర్తింపు

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 8 : ‌గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు ’ఆమ్‌ ఆద్మీ పార్టీ’ని జాతీయ స్థాయికి ఎదిగేలా చేస్తున్నాయని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ ‌సిసోడియా గురువారం తెలిపారు. గుజరాత్‌ ఓట్లతో ’ఆప్‌’ ‌జాతీయ పార్టీ కాబోతున్నది. దేశంలో తొలిసారిగా విద్య, ఆరోగ్యం ఆధారంగా రాజకీయాలకు దేశంలో గుర్తింపు లభిస్తోంది. భారత దేశ ప్రజలకు…

తీవ్ర వాయుగుండం మారిన తుపాన్‌

గంటకు 12 కిలోటర్ల వేగంతో దూసుకొస్తున్న ‘మాండూస్‌’.. ‌తమిళనాడు తీరప్రాంతంలో అప్రమత్తం అయిన అధికారులు తమిళనాట రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌ ‌దళాలు ఎపిలో ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేసిన సిఎం జగన్‌ అమరావతి, డిసెంబర్‌ 8 : ‌నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. ప్రస్తుతం ఇది గంటకు 12 కిలోటర్ల…

ఎఫ్‌.ఎల్‌.ఎన్‌. అమలులో భారమెవరికి..?

‘‘ఊడ్చే చీపుర్లు,రాసే చాక్‌ ‌పీస్‌ ‌లకు రూపాయి నిధులులేక ఈ విద్యాసంవత్సరం గందరగోళంగా మారింది. డిసెంబర్‌ ‌మొదటి వారంలో పాఠశాల నిధులు యాభయి శాతం విడుదల చేసి, వాటి వినియోగం పై పలు సూచనలు చేసింది.సెప్టెంబరు వరకు పాఠ్యపుస్తకాలు,అక్టోబర్‌ ‌వరకు ఏకరూప దుస్తులు బడులకు చేరలేదు.నెల మొదట్లో రావాల్సిన ఉపాధ్యాయుల జీతాలు నెల చివర్లో రావటం,ఇప్పటి…

జగదీప్‌ ‌ధన్కర్‌ ‌దేశంలోని ఎంతో మందికి స్ఫూర్తి

రాజ్యసభను సమర్థంగా నడిపే నాయకుడు సభలో అభినందించిన ప్రధాని మోదీ రాజ్యసభ ఛైర్మన్‌గా ధన్కర్‌ ‌బాధ్యతల స్వీకరణ కొత్త సభ్యులకు సభలో అవకాశం రావాలని ఆకాంక్ష న్యూ దిల్లీ, డిసెంబర్‌ 7 : ఉపరాష్ట్రపతి జగదీప్‌ ‌ధన్కర్‌ ‌దేశంలోని ఎంతోమందికి స్ఫూర్తి అని ప్రధాని మోడీ అన్నారు. రాజ్యసభ చైర్మన్‌గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ధన్కర్‌కు…

దిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఆప్‌కు మెజారిటీ

ఫలితాలతో ఆప్‌ ‌కార్యకర్తల్లో జోష్‌ ‌తొలిసారిగా ఆప్‌ ‌నుంచి గెలిచిన ట్రాన్స్‌జెండర్‌ న్యూ దిల్లీ, డిసెంబర్‌ 7 : ‌దిల్లీ మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాల్లో ఆప్‌ ‌మెజారిటీ సాధించి మరోసారి పీఠం దక్కించుకుంది. మొత్తం 250 స్థానాలకు గాను 134 స్థానల్లో విజయం సాధించగా..బీజేపీ 104 స్థానాల్లో గెలిపొందింది. ఇక కాంగ్రెస్‌ 9 ‌స్థానాల్లో…

కీ. శే. ..వెనక దాగిన కొన్ని నిజాలు..!

‘‘‌సాధారణంగా ఒక దారుణమైన స్థితిలో మరణించిన వ్యక్తి పట్లా  మనం చూసే దృష్టి ఆ మరణించిన వ్యక్తి స్థాయి, ఆ చర్యకు పాలు పడ్డ మనుషుల పట్ల మనకుండే హ్రస్వ దృష్టి లోపం వల్ల సహజంగానే నిందితుల పట్లా కోపం మరియు ఆ చనిపోయిన వ్యక్తి పట్లా అపారమైన సానుభూతి వ్యక్త పరుస్తారు. ఈ సానుభూతి…

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

కపిలేశ్వరాలయంలో కృత్తికా దీపోత్సవం తిరుమల, డిసెంబర్‌ 7 : ‌తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఒకటే కంపార్టమెంట్‌లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచియున్నారు. వీరికి ఆరుగంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.మంగళవారం స్వామివారిని 64,163 మంది భక్తులు దర్శించుకోగా 23,709 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా శ్రీవారి హుండీ…

బీసీలంటే బ్యాక్‌ ‌వర్డ్ ‌క్లాస్‌లు కాదు…బ్యాక్‌ ‌బోన్‌ ‌కాస్ట్

సమాజానికి వెన్నెముకలు బిసిలను పదవులతో ఆదుకున్న ఘనత మాది 82 వేల మంది బిసిలు వివిధ పదవుల్లో ఉన్నారు జయహో బిసి సభలో ఎపి సిఎం జగన్‌ విజయవాడ, డిసెంబర్‌ 7 : ‌బీసీలంటే బ్యాక్‌ ‌వర్డ్ ‌క్లాస్‌లు కాదు.. బీసీలంటే బ్యాక్‌ ‌బోన్‌ ‌కాస్ట్.. ‌బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు.. బీసీలంటే వెన్నెముక అని…

విదేశీ యాజమాన్యాల నుండి జీతం బకాయిలు రాబట్టుకోవడానికి కేంద్రం న్యాయ సహాయం చేయాలి..

గల్ఫ్ ‌వలస కార్మిక సంఘం కేంద్ర ప్రభుత్వ పరిధిలో పరిష్కరించగలిగిన గల్ఫ్ ‌కార్మికుల సమస్యలను పార్లమెంటులో లేవనెత్తాలని తెలంగాణ ఎంపీలకు గల్ఫ్ ‌వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి బుధవారం బహిరంగ లేఖ రాశారు. భారత ప్రభుత్వం దౌత్యపరంగా కృషి చేసి… యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్‌ ‌దేశాలను ఒప్పించి హైదరాబాద్‌ ‌లో కాన్సులేట్‌ (‌రాయబార…

సిఎం జగన్‌ ‌మాత్రమే బిసి పక్షపాతి

ఆయన బిసిలకు అండగా నిలిచారు ఆత్మగౌరవం కల్పించిన ఏకైక నేత విజయవాడ సభలో ఆర్‌. ‌కృష్ణయ్య ప్రశంసలు విజయవాడ,డిసెంబర్‌7 : ఏపీలో సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌బీసీలకు ఇచ్చినంత ప్రాధాన్యం  ఎక్కడా ఎవ్వరూ ఇవ్వలేదని  వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆర్‌ ‌కృష్ణయ్య అన్నారు.  పదకొండు మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. పార్లమెంట్‌లో బీసీ…