జాతీయ పార్టీగా ఆప్కు గుర్తింపు
న్యూ దిల్లీ, డిసెంబర్ 8 : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ’ఆమ్ ఆద్మీ పార్టీ’ని జాతీయ స్థాయికి ఎదిగేలా చేస్తున్నాయని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా గురువారం తెలిపారు. గుజరాత్ ఓట్లతో ’ఆప్’ జాతీయ పార్టీ కాబోతున్నది. దేశంలో తొలిసారిగా విద్య, ఆరోగ్యం ఆధారంగా రాజకీయాలకు దేశంలో గుర్తింపు లభిస్తోంది. భారత దేశ ప్రజలకు…

