NEWS

NEWS

హిమాచల్‌లో కాంగ్రెస్‌ ‌మంచిపాలన అందిస్తుంది

పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి స్పందించారు. హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌లో కాంగ్రెస్‌ ‌పార్టీ అద్భుతమైన విజయం సాధించిందని సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ ‌చేశారు. హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌ప్రజలకు, కాంగ్రెస్‌ ‌నాయకులకు రేవంత్‌ ‌రెడ్డి…

నేడు మెట్రో ఫేజ్‌-2‌కు సిఎం కెసిఆర్‌ ‌శంకుస్థాపన

మెట్రో ఎండి ఎన్‌.‌వి.ఎస్‌.‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : ‌సీఎం కేసీఆర్‌ ‌మెట్రోపై విజన్‌తో ఉన్నారని మెట్రో ఎండీ ఎన్‌.‌వి.ఎస్‌.‌రెడ్డి తెలిపారు. శంషాబాద్‌ ‌వరకు మెట్రో విస్తరణ పనులకు శుక్రవారం సిఎం కెసిఆర్‌ ‌శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎన్‌విఎస్‌ ‌రెడ్డి మాట్లాడుతూ…హయత్‌నగర్‌ ‌వరకూ మెట్రో ఉండాలని…

నేడు ఘనంగా బిఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం

టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మారుస్తూ కెసిఆర్‌కు ఇసి లేఖ తెలంగాణ భవన్‌లో సంబురాలకు సిఎం కెసిఆర్‌ ‌నిర్ణయం పార్టీ శ్రేణులు భారీగా హాజరు కావాలని పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : ‌తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారిన నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించనున్నారు.…

డిసెంబర్‌ 9… ‌తెలంగాణ ప్రక్రియ ప్రకటన దినం రాష్ట్ర ఏర్పాటు ప్రకటన పూర్వాపరాలు

డిసెంబర్‌ 9.. 2009‌న కేంద్రం దిగి వచ్చి  ప్రత్యేక రాష్ట్ర  ఏర్పాటులో సువర్ణాక్షరాలతో లిఖించబడిన దినం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సాఫల్య సాకార ప్రక్రియకు శ్రీకారం చుట్టిన దినం. ఇది ప్రత్యేక చారిత్రక సందర్భం. 2009 నవంబర్‌ 29‌న ప్రస్తుత ముఖ్య మంత్రి కేసీఆర్‌ ‌మొదలు పెట్టిన ఆమరణ దీక్ష మలి దశ ఉద్యమంలో కీలక…

‌వెంకట్‌రెడ్డి ‘చెయ్యి’ జారతున్నాడా !?

కాంగ్రెస్‌ ‌సీనియర్‌నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తమ్ముని బాట పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మునుగోడు ఎన్నిక నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వెంకట్‌రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్య చేయడమే  ఇందుకు కారణం. గురువారం తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడిన తీరు త్వరలో పార్టీనివీడి వెళ్ళనున్నాడన్న విషయాన్ని స్పష్టంచేస్తున్నది. ప్రస్తుతం…

తెలంగాణ తేజోన్నత ‘పునరుజ్జీవనుడు’

‘‘‌తన మేధో జ్ఞానంతో,  చారిత్రక ఆధారాలతో, తెలంగాణ వైభవోజ్వల చరితను, వివిధ కళారూపాలలోకి మలచి, సాంస్కృతిక బృందాలకు దశ-దిశా చూపారు. ఈ కళారూపాలు ఆంధ్ర పాలకుల దాష్టీకాన్ని కళ్ళకు కట్టి  తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలోని ప్రజల హృదయాలను తాకి  వారిని ఉద్యమ ప్రవాహంలో కెరటాలుగా మార్చాయి. తన నిర్విరామ కృషి, నిబద్ధతతో బి. నరసింగరావు ప్రత్యేక…

చేరిన లక్ష్యం

హౌరా స్టేషన్లో సాయంత్రం 5 గంటలకి దిల్లీ  వేళ్ణే రాజధాని ఎక్స్ప్రెస్‌ ‌కోసం ప్రయాణీకులు సన్నద్దమవుతూ రైలు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.  జనాల్ని చూస్తూ నేను, నా భార్య రమాదేవి కూడా కాలక్షేపం చేస్తున్నాము.  ఇంతలో ఒకతను ట్రాలీ తీసికొచ్చి ప్రక్క కుర్చీ దగ్గరపెట్టి కూర్చున్నాడు.  తలకి మఫ్లర్‌, ‌స్వెట్టరు వేసుకున్నాడు.  ముఖ…

నిర్విఘ్నంగా అన్నప్రసాద వితరణ సాగాలి

తిరుమల, డిసెంబర్‌ 8 : శ్రీ‌వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు నిర్విఘ్నంగా అన్నప్రసాద వితరణ జరగాలని ప్రార్థిస్తూ గురువారం ఆయుధపూజ  నిర్వహించారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో అన్నప్రసాదాల తయారీకి వినియోగించే సామగ్రికి, యంత్రాలకు పూజలు చేసినట్టు టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. నిత్యం వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ…

తిరుమలలో వైభవంగా కృత్తికా దీపోత్సవం

తిరుమల, డిసెంబర్‌ 8 : శ్రీ‌వారి అలయంలో కృత్తిక పౌర్ణమి దీపోత్సవం ఘనంగా జరిగింది.  పున్నమిని పురస్కరించుకుని సాయంత్రం శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు నివేదనలు పూర్తయిన తరువాత ఈ దీపోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై దీపాలను వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. ఇందులో భాగంగా సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30…

సమైక్య రాష్ట్రం కోసం ఎలాంటి పోరాటమైనా చేస్తాం

ఏ వేదికనైనా పంచుకునేందుకు సిద్ధ్దం విభజనను ముందునుంచీ వ్యతిరేకించింది తామే విభజన పాపానికి కాంగ్రెస్‌, ‌బిజెపి, టిడిపి బాధ్యులు ఎపి ప్రభుత్వ సలహాదారు సజ్జల సంచలన వ్యాఖ్యలు అమరావతి, డిసెంబర్‌ 8 : ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సమైక్య రాష్ట్రం కోసం మరోమారు ఎలాంటి కార్యక్రమానికైనా తమ సంపూర్ణ…