NEWS

NEWS

‌క్రమంగా పెరుగుతున్న చలి

ఏజెన్సీల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు విశాఖ మన్యంలో మంచు తెరలు విశాఖపట్టణం, డిసెంబర్‌ 8 : ఏజెన్సీల్లో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రానున్న రెండు రోజుల్లో ఎపి రాష్ట్రంలో చలి తీవ్రత బాగా పెరగనుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాత్రిపూట భూ వాతావరణం త్వరగా చల్లబడి చలి పెరుగుతుంది. ఉదయం పూట పొగమంచు కురుస్తోంది. గాలిలో…

గుజరాత్‌ ఎన్నికల్లో ఆప్‌కు మరో షాక్‌

ఆమ్‌ ఆద్మీ సిఎం అభ్యర్థి గధ్వీ ఓటమి జామ్‌ ‌నగర్‌ ‌నుంచి క్రికెటర్‌ ‌జడేజా భార్య రివాబా విజయం గాంధీనగర్‌, ‌డిసెంబర్‌ 8 : ‌గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయిన ఆమ్‌ ఆద్మీ పార్టీకి మరో బిగ్‌ ‌షాక్‌ ‌తగిలింది. ఆప్‌ ‌ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్‌ ‌గధ్వీ పరాజయం పాలయ్యారు. సౌరాష్ట్రలోని…

మూడో రోజూ వంశీరామ్‌ ‌బిల్డర్స్ ‌పై ఐటి సోదాలు

హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 8 : ‌వంశీ రామ్‌ ‌బిల్డర్స్ ఇళ్లు, కార్యాలయాలపై మూడో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. వంశీరాం బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి నివాసంలో డిజిటల్‌ ‌లాకర్లలో అధికారులు 220 కేజీల బంగారాన్ని గుర్తించారు. అలాగే కోట్ల రూపాయల డబ్బుల వ్యవహారానికి సంబంధించిన పత్రాలను సైతం గుర్తించారు. స్థిరాస్తుల పత్రాలతో పాటు పలు వ్యాపార…

‌హ్రిమాచల్‌ ‌ప్రదేశ్‌లో పభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌ ‌సన్నాహాలు

సిమ్లా, డిసెంబర్‌ 8 : ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ మెజారిటీ సీట్లు గెలుచుకోవడంతో ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. మెజార్టీ మార్కును కాంగ్రెస్‌ ‌దాటేసింది. మరోవైపు ప్రజా తీర్పును గౌరవిస్తూ గవర్నర్‌ ‌రాజేంద్ర విశ్వనాథ్‌ ఆర్లేకర్‌కు తన రాజీనామాను సమర్పించనున్నట్టు హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌సీఎం జైరామ్‌ ‌ఠాకూర్‌ ‌తెలిపారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని,…

జాతీయ పార్టీగా ఆప్‌కు గుర్తింపు

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 8 : ‌గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు ’ఆమ్‌ ఆద్మీ పార్టీ’ని జాతీయ స్థాయికి ఎదిగేలా చేస్తున్నాయని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ ‌సిసోడియా గురువారం తెలిపారు. గుజరాత్‌ ఓట్లతో ’ఆప్‌’ ‌జాతీయ పార్టీ కాబోతున్నది. దేశంలో తొలిసారిగా విద్య, ఆరోగ్యం ఆధారంగా రాజకీయాలకు దేశంలో గుర్తింపు లభిస్తోంది. భారత దేశ ప్రజలకు…

తీవ్ర వాయుగుండం మారిన తుపాన్‌

గంటకు 12 కిలోటర్ల వేగంతో దూసుకొస్తున్న ‘మాండూస్‌’.. ‌తమిళనాడు తీరప్రాంతంలో అప్రమత్తం అయిన అధికారులు తమిళనాట రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌ ‌దళాలు ఎపిలో ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేసిన సిఎం జగన్‌ అమరావతి, డిసెంబర్‌ 8 : ‌నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. ప్రస్తుతం ఇది గంటకు 12 కిలోటర్ల…

ఎఫ్‌.ఎల్‌.ఎన్‌. అమలులో భారమెవరికి..?

‘‘ఊడ్చే చీపుర్లు,రాసే చాక్‌ ‌పీస్‌ ‌లకు రూపాయి నిధులులేక ఈ విద్యాసంవత్సరం గందరగోళంగా మారింది. డిసెంబర్‌ ‌మొదటి వారంలో పాఠశాల నిధులు యాభయి శాతం విడుదల చేసి, వాటి వినియోగం పై పలు సూచనలు చేసింది.సెప్టెంబరు వరకు పాఠ్యపుస్తకాలు,అక్టోబర్‌ ‌వరకు ఏకరూప దుస్తులు బడులకు చేరలేదు.నెల మొదట్లో రావాల్సిన ఉపాధ్యాయుల జీతాలు నెల చివర్లో రావటం,ఇప్పటి…

జగదీప్‌ ‌ధన్కర్‌ ‌దేశంలోని ఎంతో మందికి స్ఫూర్తి

రాజ్యసభను సమర్థంగా నడిపే నాయకుడు సభలో అభినందించిన ప్రధాని మోదీ రాజ్యసభ ఛైర్మన్‌గా ధన్కర్‌ ‌బాధ్యతల స్వీకరణ కొత్త సభ్యులకు సభలో అవకాశం రావాలని ఆకాంక్ష న్యూ దిల్లీ, డిసెంబర్‌ 7 : ఉపరాష్ట్రపతి జగదీప్‌ ‌ధన్కర్‌ ‌దేశంలోని ఎంతోమందికి స్ఫూర్తి అని ప్రధాని మోడీ అన్నారు. రాజ్యసభ చైర్మన్‌గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ధన్కర్‌కు…

దిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఆప్‌కు మెజారిటీ

ఫలితాలతో ఆప్‌ ‌కార్యకర్తల్లో జోష్‌ ‌తొలిసారిగా ఆప్‌ ‌నుంచి గెలిచిన ట్రాన్స్‌జెండర్‌ న్యూ దిల్లీ, డిసెంబర్‌ 7 : ‌దిల్లీ మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాల్లో ఆప్‌ ‌మెజారిటీ సాధించి మరోసారి పీఠం దక్కించుకుంది. మొత్తం 250 స్థానాలకు గాను 134 స్థానల్లో విజయం సాధించగా..బీజేపీ 104 స్థానాల్లో గెలిపొందింది. ఇక కాంగ్రెస్‌ 9 ‌స్థానాల్లో…

కీ. శే. ..వెనక దాగిన కొన్ని నిజాలు..!

‘‘‌సాధారణంగా ఒక దారుణమైన స్థితిలో మరణించిన వ్యక్తి పట్లా  మనం చూసే దృష్టి ఆ మరణించిన వ్యక్తి స్థాయి, ఆ చర్యకు పాలు పడ్డ మనుషుల పట్ల మనకుండే హ్రస్వ దృష్టి లోపం వల్ల సహజంగానే నిందితుల పట్లా కోపం మరియు ఆ చనిపోయిన వ్యక్తి పట్లా అపారమైన సానుభూతి వ్యక్త పరుస్తారు. ఈ సానుభూతి…