NEWS

NEWS

రిజర్వ్ ‌బ్యాంక్‌ ‌కీలక నిర్ణయం

మార్కెట్‌ అం‌చనాలను నిజం చేస్తూ రెపోరేటు పెంపు 35 బేసిస్‌ ‌పాయింట్లు పెంచుతున్నట్లు గవర్నర్‌ ‌ప్రకటన మరింత భారం కానున్న రుణాలు ముంబై, డిసెంబర్‌ 7 : ‌రిజర్వ్ ‌బ్యాంక్‌ ‌కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌ అం‌చనాలను నిజం చేస్తూ వడ్డీ రేట్లు పెంచింది. రెపోరేటును 35 బేసిస్‌ ‌పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్‌ ‌శక్తికాంత…

గవర్నర్‌ ‌వ్యవస్థపై మరోసారి వివాదం

ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను కూల్చడానికి వినియోగపడుతున్న గవర్నర్‌ ‌వ్యవస్థను రద్దు చేయాలంటూ సిపిఐ పార్టీ డిమాండ్‌ ‌చేస్తున్నది. ఈ మేరకు ఛలో రాజ్‌భవన్‌ ‌పేర బుధవారం పెద్ద ఎత్తున చేపట్టిన ఈ కార్యక్రమం ఆందోళనకరంగా మారింది. ఆందోళన కారులు రాజ్‌భవన్‌కు వెళ్ళకుండా పోలీసులు గట్టి బందోబస్త్  ‌చేపట్టినప్పటికీ, పోలీసులను తప్పించుకుని పలువురు రాజ్‌భవన్‌వైపు…

విపక్షాల అధికారాలను లాగేసుకుంటున్నారు

ప్లామెంటులో కాంగ్రెస్‌ ఎం‌పి అధీర్‌ ‌రంజన్‌ న్యూ దిల్లీ, డిసెంబర్‌ 7 : ‌పార్లమెంట్‌లోని విపక్ష పార్టీల అధికారాల్ని కేంద్రం లాగేసుకుంటోందని కాంగ్రెస్‌ ఎం‌పీ అధిర్‌ ‌రంజన్‌ ‌చౌదరీ ఆరోపించారు. ఇవాళ ఆయన లోక్‌సభలో మాట్లాడారు. లోక్‌సభలోని స్థాయి సంఘం చైర్మెన్‌ ‌పదవులను విపక్షాల నుంచి ప్రభుత్వం లాక్కుంటోందని ఆయన అన్నారు. తమ వద్ద ఉన్న…

రైలుకు ప్లాట్‌ ‌ఫామ్‌ ‌మధ్య ఇరుక్కున్న విద్యార్థి

గంట పాటు శ్రమించి రక్షించిన రైల్వే సిబ్బంది విశాఖపట్టణం, డిసెంబర్‌ 7 : ‌రైల్వే ప్రయాణికులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆశాఖ అధికారులు హెచ్చరిస్తున్నా ..అజాగ్రత్తతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలోని దువ్వాడ రైల్వేస్టేషన్‌లో శశికళ అనే ఎంసీఏ విద్యార్థి రైలు దిగుతుండగా ఒక్కసారిగా రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుపోయింది. ఆ సమయంలో రైలు ఆగి ఉండడంతో…

రూ.100 కోట్లతో కొండగట్టు ఆలయ అభివృద్ధి

కోరుట్ల నియోజకవర్గంలో బండలింగాపూర్‌  ‌మండలంగా ఏర్పాటు జగిత్యాల, కరీంనగర్‌ ‌జిల్లాల్లో నియోజకవర్గాలకు అదనంగా రూ.10 కోట్ల ఎమ్మెల్యే ఫండ్‌ ‌వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లో నూతన లిఫ్‌ట్‌లు మంజూరు తలసరి విద్యుత్‌ ‌వినియోగం, తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్‌ 1 ‌దేశ రాజకీయాలను తెలంగాణ ప్రభావితం చేయాలి రూ. 14 వేల కోట్ల ఖర్చుతో 24 గంటల…

పల్లె దవాఖానాల కోసం ప్రత్యేకంగా 1492 మంది వైద్యుల నియామకం..

కాంట్రాక్టు పద్ధతిలో భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి పల్లెల్లో పెరగనున్న ఆరోగ్య సేవలు ఆరోగ్య తెలంగాణ దిశగా వడి వడిగా అడుగులు హైదరబాద్‌, ‌ప్రజాతంత్ర డెస్క్, ‌డిసెంబర్‌ 7 : ఆరోగ్య తెలంగాణ దిశగా  తెలంగాణ రాష్ట్రం వడి వడిగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే పట్టణాలలోని బస్తీల్లో సుస్తీని పొగొట్టేందుకు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం…

92‌వ రోజుకు రాహుల్‌ ‘‌భారత్‌ ‌జోడో’

రాజస్థాన్‌లో కొనసాగుతున్న యాత్ర ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌ 07 : ‌దేశ సమైక్యత కోసం కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర 91 రోజులు పూర్తి చేసుకోగా రాజస్థాన్‌ ‌రాష్ట్రంలో 3 రోజలు పూర్తి చేసుకుని కొనసాగుతున్నది. బుధవారం ఉదయం రాజస్థాన్‌ ‌రాష్ట్రం కోటలోని ధారా స్టేషన్‌…

‌ప్రజా సంగ్రామ యాత్రతో కెసిఆర్‌కు నిద్రపట్టడం లేదు

హావిల అమలుకు ప్రభుత్వం వద్ద డబ్బులు ఏవీ ప్రజాధనం లూటీ చేసి కవిత లిక్కర్‌ ‌దందా పాదయాత్రలో బండి సంజయ్‌ ‌విమర్శలు నిర్మల్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 7 : ‌ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజల నుంచి వొస్తున్న స్పందన చూసి సీఎం  కేసీఆర్‌కు నిద్రపట్టడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ప్రజలకిచ్చిన…

బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ నిలిపివేయాలి

వేలాన్ని రద్దు చేసి ఎస్‌సీసీఎల్‌కు కేటాయించాలి లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎం‌పి ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి న్యూ దిల్లీ, డిసెంబర్‌ 7 : ‌తెలంగాణలోని నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసి ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్‌ ‌కంపెనీ లిమిటెడ్‌(ఎస్‌ ‌సీసీఎల్‌)‌కు కేటాయించాలని కాంగ్రెస్‌ ఎం‌పీ కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి బుధవారం డిమాండ్‌…

తెలంగాణకు గుండెకాయ

సింగరేణి ప్రైవేటీకరణ ఆలోచనను విరమించాలి టిఆర్‌ఎస్‌ ఎం‌పిల డిమాండ్‌ న్యూ దిల్లీ, డిసెంబర్‌ 7 : ‌సింగరేణి కాలరీస్‌ ‌తెలంగాణకి గుండెకాయ లాంటిదని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. సింగరేణి ప్రయివేటు పరం చేయొద్దని గతంలో ముఖ్యమంత్రి లేఖ రాశారన్న ఆయన…సింగరేణి ప్రయివేటు పరం చేయమంటూ ప్రధాని చెప్పారని గుర్తు చేశారు. ఈ రోజు తాము…