NEWS

NEWS

మంత్రి కెటిఆర్‌ ‌డ్రగ్స్‌కు బానిస

బ్లడ్‌ ‌శాంపిల్స్ ఇస్తే నిరూపిస్తా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపణ డ్రగ్స్ ‌కేసులను రీ ఓపెన్‌ ‌చేయాలని డిమాండ్‌ ‌నిర్మల్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : ‌మంత్రి కేటీఆర్‌ ‌డ్రగ్స్‌కు బానిస అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. బ్లడ్‌ ‌శాంపిల్స్ ఇస్తే నిరూపిస్తానని, నమూనాలు ఇచ్చే దమ్ము కేటీఆర్‌కు…

10‌న రాష్ట్ర కేబినేట్‌ ‌భేటీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : ‌రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల పదో తేదీన ప్రగతిభవన్‌లో జరుగనున్నది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షత వహించే ఈ సమావేశంలో..ధాన్యం కొనుగోళ్లను మరింత ముమ్మరం చేయడంపై చర్చించే అవకాశం ఉన్నది. సొంత జాగలు ఉన్న బలహీన వర్గాలకు ఇండ్లు కట్టుకునేందుకు ఆర్థిక సహాయం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌…

మూసీపై 14 కొత్త బ్రిడ్జ్‌లు

నాలాల నుంచి వరద రాకుండా చర్యలు నాగోల్‌ ‌నుంచి ఎల్‌బి నగర్‌కు మెట్రోను కలిపే ప్రయత్నం హైదరాబాద్‌లో సమగ్రాభివృద్ధికి కృషి ఎల్బీనగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కెటిఆర్‌ ‌శ్రీకారం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : ‌హైదరాబాద్‌ ‌నగరం శరవేగంగా విస్తరిస్తుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ముందు అభివృద్ధి తర్వాతే రాజకీయం అని ఆయన…

11‌న వి ఇంట్లోనే..ఉదయం 11 గంటలకు వొస్తాం

ఎంఎల్‌సి కవిత కోరుకున్నట్లుగానే విచారణకు సిబిఐ రెడీ సిద్ధంగా ఉండాలంటూ సిబిఐ మెయిల్‌ న్యూ దిల్లీ, డిసెంబర్‌ 6 : ‌దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితను ఈ నెల 11గంటలకు ఆమె నివాసంలోనే విచారిస్తామని సిబిఐ తెలియచేసింది. కవిత రాసిన లేఖకు   అనుగుణంగా సీబీఐ అధికారులు ఆమెకు సమాధానం ఇచ్చారు. ఈనెల 11న…

నేటి నుంచి పార్లమెంట్‌ ‌శీతాకాల సమావేశాలు

సజావుగా సభ జరిగేలా సహకరించాలన్న ప్రభుత్వం అఖిలపక్ష భేటీలో పాల్గొన్న మంత్రులు, విపక్ష నేతలు న్యూ దిల్లీ, డిసెంబర్‌ 6 : ‌పార్లమెంట్‌ ‌శీతాకాల సమావేశాలు నేటి నుంచి  ప్రారంభం కానున్నాయి. వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఇప్పటికే అన్ని పార్టీలు తమ వ్యూహాలను ఖరారు చేసుకున్నాయి. అలాగే సమస్యలు ఏవైనా చర్చిస్తామని కూడా ప్రభుత్వం…

అం‌బేడ్కర్‌ ఆశయాలకు భిన్నంగా కెసిఆర్‌ ‌పాలన

రిజర్వేషన్లు కాలరాసేందుకు కేంద్రం కుట్ర కాంగ్రెస్‌ ‌నేత మల్లు రవి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : ‌సీఎం కేసీఆర్‌ అం‌బేద్కర్‌ ‌రాజ్యాంగానికి వ్యతిరేకంగా పరిపాలన చేస్తున్నారని పీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను కాలరాసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన ప్రజలను కుల, మత పరంగా విడదీసి…

‌గ్రామాలను కలియతిరిగిన కళాకారుడు శ్రీనుకు జోహార్లు

ఉమ్మడి నల్గొండ జిల్లా గట్టు సింగారం గ్రామానికి చెందిన ఇటికాల శ్రీను తన ఇంటి పేరును కాకుండా  తన గ్రామ పేరుతో ప్రజలకు సుపరిచితమైన  సింగారం శీను అనారోగ్యంతో  4 డిసెంబర్‌ 2022 ఆదివారం  మృతి చెందడం జిల్లా వ్యాప్తంగా ప్రజాస్వామిక వాదులను, సాంస్కృతిక ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన సింగారం శీను మరణం ప్రతి…

సమ సమాజ స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్‌

‌నేడు బాబా సాహెబ్‌ ‌వర్థంతి భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకు ఇతర అగ్రవర్ణాలతో సమానంగా అన్ని హక్కులు. పోరాడే అవకాశాలు కల్పించిన ఈ తరం మహనీయుడు సామాన్యులకు నిత్యం చిరస్మరణీయుడైన బి ఆర్‌ అం‌బేడ్కర్‌ ‌జన్మదినం, వర్ధంతిని ఎఒక్క రోజుకో పరిమితం చేసుకోవడం కాకుండా ప్రతి రోజు గుర్తుంచుకోవాల్సిన పవిత్రం దినాలు. ఈ నాడు మనం…

‌గ్రామంలోనే ధాన్యం కొనుగోళ్లు

రైతుల ఖాతాల్లోకి నేరుగా నిధుల జమ హైదరాబాద్‌, ‌డిసెంబర్‌05: ‌తెలంగాణ రాష్ట్రంలో వ్యసాయం దండుగ కాదు పండుగ అనే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ. కే. చంద్రశేఖర రావు నాయకత్వంలో ప్రభుత్వం  రైతాంగం సంక్షేమం కోసం పలు నిర్ణయాలు తీసుకోవటంతో పాటు అనేక పథకాలను ప్రకటించింది. దుక్కి దున్నింది మొదలు పంట కొనుగోలుదాక అన్ని దశల్లో…

భద్రతా డొల్లతనం నుండి బయట పడేదెప్పుడు ?

మొన్న  ఎయిమ్స్  ‌నిన్న సఫ్దర్జుంగ్‌  ‌హాస్పిటల్‌  ‌గత వారం  రెండు ప్రభుత్వరంగ సంస్థలు  ఇలా  సైబర్‌ ‌దాడుల సంబంధించి వార్తలు నిత్యం  వింటూనే ఉన్నాం, వార్తలలోకి రానివి  కోకొల్లలు. ప్రస్తుతం మనం  సైబర్‌ ‌కాలంలో జీవిస్తున్నాం.  మన కార్యకలాపాలు అన్నిటిలోను డిజిటల్‌ ‌సాంకేతికతలు సాయం చేస్తున్నాయి. ప్రత్యేకించి కోవిడ్‌ ‌నేపథ్యం లో, ప్రతి ఒక్క రంగం…