NEWS

NEWS

‌వెంకట్‌రెడ్డి ‘చెయ్యి’ జారతున్నాడా !?

కాంగ్రెస్‌ ‌సీనియర్‌నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తమ్ముని బాట పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మునుగోడు ఎన్నిక నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వెంకట్‌రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్య చేయడమే  ఇందుకు కారణం. గురువారం తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడిన తీరు త్వరలో పార్టీనివీడి వెళ్ళనున్నాడన్న విషయాన్ని స్పష్టంచేస్తున్నది. ప్రస్తుతం…

తెలంగాణ తేజోన్నత ‘పునరుజ్జీవనుడు’

‘‘‌తన మేధో జ్ఞానంతో,  చారిత్రక ఆధారాలతో, తెలంగాణ వైభవోజ్వల చరితను, వివిధ కళారూపాలలోకి మలచి, సాంస్కృతిక బృందాలకు దశ-దిశా చూపారు. ఈ కళారూపాలు ఆంధ్ర పాలకుల దాష్టీకాన్ని కళ్ళకు కట్టి  తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలోని ప్రజల హృదయాలను తాకి  వారిని ఉద్యమ ప్రవాహంలో కెరటాలుగా మార్చాయి. తన నిర్విరామ కృషి, నిబద్ధతతో బి. నరసింగరావు ప్రత్యేక…

చేరిన లక్ష్యం

హౌరా స్టేషన్లో సాయంత్రం 5 గంటలకి దిల్లీ  వేళ్ణే రాజధాని ఎక్స్ప్రెస్‌ ‌కోసం ప్రయాణీకులు సన్నద్దమవుతూ రైలు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.  జనాల్ని చూస్తూ నేను, నా భార్య రమాదేవి కూడా కాలక్షేపం చేస్తున్నాము.  ఇంతలో ఒకతను ట్రాలీ తీసికొచ్చి ప్రక్క కుర్చీ దగ్గరపెట్టి కూర్చున్నాడు.  తలకి మఫ్లర్‌, ‌స్వెట్టరు వేసుకున్నాడు.  ముఖ…

నిర్విఘ్నంగా అన్నప్రసాద వితరణ సాగాలి

తిరుమల, డిసెంబర్‌ 8 : శ్రీ‌వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు నిర్విఘ్నంగా అన్నప్రసాద వితరణ జరగాలని ప్రార్థిస్తూ గురువారం ఆయుధపూజ  నిర్వహించారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో అన్నప్రసాదాల తయారీకి వినియోగించే సామగ్రికి, యంత్రాలకు పూజలు చేసినట్టు టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. నిత్యం వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ…

తిరుమలలో వైభవంగా కృత్తికా దీపోత్సవం

తిరుమల, డిసెంబర్‌ 8 : శ్రీ‌వారి అలయంలో కృత్తిక పౌర్ణమి దీపోత్సవం ఘనంగా జరిగింది.  పున్నమిని పురస్కరించుకుని సాయంత్రం శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు నివేదనలు పూర్తయిన తరువాత ఈ దీపోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై దీపాలను వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు. ఇందులో భాగంగా సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30…

సమైక్య రాష్ట్రం కోసం ఎలాంటి పోరాటమైనా చేస్తాం

ఏ వేదికనైనా పంచుకునేందుకు సిద్ధ్దం విభజనను ముందునుంచీ వ్యతిరేకించింది తామే విభజన పాపానికి కాంగ్రెస్‌, ‌బిజెపి, టిడిపి బాధ్యులు ఎపి ప్రభుత్వ సలహాదారు సజ్జల సంచలన వ్యాఖ్యలు అమరావతి, డిసెంబర్‌ 8 : ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సమైక్య రాష్ట్రం కోసం మరోమారు ఎలాంటి కార్యక్రమానికైనా తమ సంపూర్ణ…

‌క్రమంగా పెరుగుతున్న చలి

ఏజెన్సీల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు విశాఖ మన్యంలో మంచు తెరలు విశాఖపట్టణం, డిసెంబర్‌ 8 : ఏజెన్సీల్లో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రానున్న రెండు రోజుల్లో ఎపి రాష్ట్రంలో చలి తీవ్రత బాగా పెరగనుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాత్రిపూట భూ వాతావరణం త్వరగా చల్లబడి చలి పెరుగుతుంది. ఉదయం పూట పొగమంచు కురుస్తోంది. గాలిలో…

గుజరాత్‌ ఎన్నికల్లో ఆప్‌కు మరో షాక్‌

ఆమ్‌ ఆద్మీ సిఎం అభ్యర్థి గధ్వీ ఓటమి జామ్‌ ‌నగర్‌ ‌నుంచి క్రికెటర్‌ ‌జడేజా భార్య రివాబా విజయం గాంధీనగర్‌, ‌డిసెంబర్‌ 8 : ‌గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయిన ఆమ్‌ ఆద్మీ పార్టీకి మరో బిగ్‌ ‌షాక్‌ ‌తగిలింది. ఆప్‌ ‌ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్‌ ‌గధ్వీ పరాజయం పాలయ్యారు. సౌరాష్ట్రలోని…

మూడో రోజూ వంశీరామ్‌ ‌బిల్డర్స్ ‌పై ఐటి సోదాలు

హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 8 : ‌వంశీ రామ్‌ ‌బిల్డర్స్ ఇళ్లు, కార్యాలయాలపై మూడో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. వంశీరాం బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి నివాసంలో డిజిటల్‌ ‌లాకర్లలో అధికారులు 220 కేజీల బంగారాన్ని గుర్తించారు. అలాగే కోట్ల రూపాయల డబ్బుల వ్యవహారానికి సంబంధించిన పత్రాలను సైతం గుర్తించారు. స్థిరాస్తుల పత్రాలతో పాటు పలు వ్యాపార…

‌హ్రిమాచల్‌ ‌ప్రదేశ్‌లో పభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌ ‌సన్నాహాలు

సిమ్లా, డిసెంబర్‌ 8 : ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ మెజారిటీ సీట్లు గెలుచుకోవడంతో ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. మెజార్టీ మార్కును కాంగ్రెస్‌ ‌దాటేసింది. మరోవైపు ప్రజా తీర్పును గౌరవిస్తూ గవర్నర్‌ ‌రాజేంద్ర విశ్వనాథ్‌ ఆర్లేకర్‌కు తన రాజీనామాను సమర్పించనున్నట్టు హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌సీఎం జైరామ్‌ ‌ఠాకూర్‌ ‌తెలిపారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని,…