NEWS

NEWS

ముగిసిన టిఆర్‌ఎస్‌ ‌ప్రస్థానం

గురువారం భారత రాష్ట్ర సమితి ఆవిర్భావంతో రెండు దశాబ్ధాలుగా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాత్మకంగా మారిన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌) ‌ప్రస్థానం ముగిసింది. నేటికి సరిగ్గా ఇరవై ఒక్క ఏళ్ళ, ఏడు నెలల పన్నెండు రోజుల క్రితం తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న నినాదంతో టిఆర్‌ఎస్‌ ఆవిర్భవించింది. 2001 ఏప్రిల్‌ 27‌న మాజీ మంత్రి…

దేశారాజకీయాల్లో కెసిఆర్‌తోనే మార్పు

తెలంగాణ సాధనతో పాటు అభివృద్ధిలో నడిపారు కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌దేశ రాజకీయాల్లో మార్పు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నడుం కట్టడాన్ని తాము స్వాగతిస్తున్నామని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, జనతా దళ్‌(‌సెక్యులర్‌) అ‌గ్ర నేత హెచ్‌డి. కుమారస్వామి అన్నారు. దేశంలోభారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) ‌గుణాత్మకమైన మార్పు…

‘ఐలవ్‌ ‌యు ఆల్‌’..‘ఐ ‌ప్రౌడ్‌ ‌యు’..

కోచింగ్‌ ‌క్యాపిటల్‌ ‌కోటాలో కోచింగ్‌ ‌విద్యార్థులతో రాహుల్‌ ‌రాజస్థాన్‌లో కొనసాగుతున్న భారత్‌ ‌జోడో యాత్ర ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌ 8 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్ర నేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర గురువారం రాజస్థాన్‌ ‌రాష్ట్రంలో కోచింగ్‌ ‌క్యాపిటల్‌గా పేరొందిన కోటాకు చేరుకుంది. కోటాలో సిటీ మాల్‌ ‌ముందు…

గుజరాత్‌లో ‘కమలం’ ప్రభంజనం

రికార్డు బద్దలుకొడుతూ బిజెపి విజయ దుందుభి 156 సీట్లతో రాష్ట్రంలో 7వ సారి అధికారం కైవసం ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌ 8 : ‌గుజరాత్‌ ఎన్నికల ఫలితాల్లో కమలం పార్టీ ప్రభంజనం సృష్టించింది. రికార్డు స్థాయిలో 156 సీట్లు గెలుచుకుని 7వ సారి బిజెపి అధికారం కైవసం చేసుకుంది. భారీ మెజారిటీతో ఆ పార్టీ…

సమైక్య పాలనలో చిన్నచూపునకు గురైన ఆలయాలు

నేడు అద్భుతంగా తీర్చిదిద్దుతున్న సిఎం కేసీఆర్‌ ‌కేసీఆర్‌ ఇచ్చిన ప్రాధాన్యత మరే సిఎం ఇవ్వడం లేదు సిద్ధిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో అయ్యప్పపడి పూజలో పాల్గొన్న మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8: ‌సమైక్య పాలనలో తెలంగాణలో ప్రాంతంలోని ఆలయాలన్నీ చిన్నచూపునకు గురైతే…తెలంగాణ ఏర్పడి కేసీఆర్‌ ‌సిఎం అయ్యాక సమైక్య పాలనలో చిన్నచూపునకు గురైన…

తెలంగాణలోనూ గుజరాత్‌ ‌ఫలితమే

అవినీతి ప్రభుత్వానికి చరమగీతం పాడుతాం మోటర్లకు వి•టర్లు ఉత్తుత్తి ప్రచారమే వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ ఎక్కడో చూపాలి లేకుంటే కెసిఆర్‌ ‌రాజకీయ సన్యాసం తీసుకోవాలి జగిత్యాలలో కొనసాగుతున్న బండి సంగ్రామ యాత్ర జగిత్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : ‌తెలంగాణలో కూడా గుజరాత్‌ ‌ఫలితమే పునరావృతమవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌విశ్వాసం…

హిమాచల్‌లో కాంగ్రెస్‌ ‌మంచిపాలన అందిస్తుంది

పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి స్పందించారు. హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌లో కాంగ్రెస్‌ ‌పార్టీ అద్భుతమైన విజయం సాధించిందని సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ ‌చేశారు. హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌ప్రజలకు, కాంగ్రెస్‌ ‌నాయకులకు రేవంత్‌ ‌రెడ్డి…

నేడు మెట్రో ఫేజ్‌-2‌కు సిఎం కెసిఆర్‌ ‌శంకుస్థాపన

మెట్రో ఎండి ఎన్‌.‌వి.ఎస్‌.‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : ‌సీఎం కేసీఆర్‌ ‌మెట్రోపై విజన్‌తో ఉన్నారని మెట్రో ఎండీ ఎన్‌.‌వి.ఎస్‌.‌రెడ్డి తెలిపారు. శంషాబాద్‌ ‌వరకు మెట్రో విస్తరణ పనులకు శుక్రవారం సిఎం కెసిఆర్‌ ‌శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎన్‌విఎస్‌ ‌రెడ్డి మాట్లాడుతూ…హయత్‌నగర్‌ ‌వరకూ మెట్రో ఉండాలని…

నేడు ఘనంగా బిఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం

టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మారుస్తూ కెసిఆర్‌కు ఇసి లేఖ తెలంగాణ భవన్‌లో సంబురాలకు సిఎం కెసిఆర్‌ ‌నిర్ణయం పార్టీ శ్రేణులు భారీగా హాజరు కావాలని పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : ‌తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారిన నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించనున్నారు.…

డిసెంబర్‌ 9… ‌తెలంగాణ ప్రక్రియ ప్రకటన దినం రాష్ట్ర ఏర్పాటు ప్రకటన పూర్వాపరాలు

డిసెంబర్‌ 9.. 2009‌న కేంద్రం దిగి వచ్చి  ప్రత్యేక రాష్ట్ర  ఏర్పాటులో సువర్ణాక్షరాలతో లిఖించబడిన దినం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సాఫల్య సాకార ప్రక్రియకు శ్రీకారం చుట్టిన దినం. ఇది ప్రత్యేక చారిత్రక సందర్భం. 2009 నవంబర్‌ 29‌న ప్రస్తుత ముఖ్య మంత్రి కేసీఆర్‌ ‌మొదలు పెట్టిన ఆమరణ దీక్ష మలి దశ ఉద్యమంలో కీలక…