NEWS

NEWS

తిరుమలలో భక్తుల ఇబ్బంది

దర్శనాల కోసం గంటల తరబడి పడిగాపులు తిరుమల, డిసెంబర్‌ 9 : ‌తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వివిధ రాష్టాల్ర నుంచి వచ్చిన భక్తులు ఉచిత దర్శనం కోసం 13 గంటలకుపైగా పడిగాలు పడుతున్నారు. నిన్న రాత్రి 7 గంటలకు వచ్చిన భక్తులకు ఇవాళ ఉదయం 10 గంటల వరకు దర్శనం…

దేశవ్యాప్తంగా పెరిగిన చలి తీవ్రత

పడిపోతున్న పగ•టి ఉష్ణోగ్రతలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత దేశంలో పగటి ఉష్ణోగ్రతలు గత మూడు రోజుల నుంచి దారుణంగా పడిపోతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చలిపులి పంజా విసురుతుండటంతో జనం గజగజ వణికిపోతున్నారు. దేశవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీ సెల్సియస్‌ ‌దిగువకు పడిపోయాయని భారత వాతావరణ…

హక్కుల వకీల్‌ ‌కెజి కన్నబిరాన్‌ ‌సార్‌ ‘‘24 ‌గంటలు..’’ ఇంగ్లీష్‌లో…

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‘‘‌ప్రజాతంత్ర’’ 2005-2006 సం.లలో 100 వారాలు ప్రచురించిన ..‘వీక్షణం’ సంపాదకుడు ఎన్‌. ‌వేణుగోపాల్‌ అక్షరీకరించిన కెజి కన్నబిరాన్‌ ఆత్మకథాత్మక సామాజిక చిత్రం ‘24 గంటలు’.. కల్పనా కన్నబిరాన్‌ ఇం‌గ్లీష్‌లో అనువదించగా ‘The Speaking Constitution’ పేరుతో అంతర్జాతీయ ప్రచురణ సంస్థ Harper Collins ప్రచురించి పుస్తక రూపంలో ఈ…

32 ఎ‌ర్రచందనం దుంగలు స్వాధీనం

తలకోన అటవీ ప్రాంతంలో పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ ‌తిరుపతి, డిసెంబర్‌ 9 : ‌శేషాచలం అటవీ ప్రాంతంలోని తలకోన అటవీ ప్రాంతంలో 32 ఎర్రచందనం దుంగలను టాస్క్ ‌ఫోర్స్ ‌పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తలకోన సౌత్‌ ‌ఫారెస్ట్, అలిపిరి ఫారెస్ట్ ‌బీట్‌ ‌పరిధిలో చేసుకున్నట్లు శుక్రవారం విలేకరులకు తెలిపారు. టాస్క్ ‌ఫోర్స్ ఎస్పీ కే.చక్రవర్తి ఆదేశాల మేరకు…

మైండ్‌ ‌స్పేస్‌ ‌నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు…

రాయదుర్గం వద్ద మెట్రో లైన్‌కు సిఎం కెసిఆర్‌ ‌శంకుస్థాపన మూడేళ్లలో పనులు పూర్తయ్యేలా చర్యలు ఔటర్‌ ‌చుట్టూ మెట్రో విస్తరణ కేంద్ర సహకారం లేకున్నా పూర్తి చేసితీరుతాం పవర్‌ ఐలాండ్‌గా హైదరాబాద్‌ ‌నగరం నగర ఖ్యాతిని మరింత పెంచుతామన్న సిఎం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌హైదరాబాద్‌ ‌నగర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌శుభవార్త…

యధేచ్చగా మానవ హక్కుల ఉల్లంఘన..!

‘‘75 ‌సంవత్సరాల అమృత మహోత్సవంలో ఒక ప్రజాస్వామ్య పాలనలో సకల అవలక్షణాలతో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని చూసి కాస్తా మనసున్నవారు, నిజాయితీకి విలువనిచ్చేవారు కన్నీళ్లు పెట్టడం నిజం. అందులో మాట్లాడే హక్కును కూడా కాలరాస్తున్న నిరంకుశత్వం. నోరెత్తితే తప్పుడు కేసులు, వేధింపులతో అప్పుడెప్పుడో  చుసిన హిట్లర్‌, ‌ముస్సోలినీని మరి పిస్తున్నారు. ఈ అరాచక, ఈ నిరంకుశత్వం…

రాష్ట్రాన్నే చక్కదిద్దలేనోడు దిల్లీని ఏలుతాడా?

మరోమారు సెంటిమెంట్‌తో మోసం చేసే ఎత్తుగడలు నల్లగొండలో ప్రజాగోస-బిజెపి భరోసా యాత్రలో సిఎం కెసిఆర్‌పై ఈటల ఫైర్‌ నల్గొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌తెలంగాణ రాష్ట్రాన్ని చక్కదిద్దే సత్తా  లేదుగాని, దేశాన్ని బాగు చేస్తానని కెసిఆర్‌ అం‌టున్నాడని అని  బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌  ఎద్దేవా చేశారు. ఈ మేరకు కేసీఆర్‌ ‌ప్రభుత్వంపై ఈటల…

బిజెపి అన్నింటా వైఫల్యం

అనేక చోట్ల ఓడినా గుజరాత్‌నే ఫోకస్‌ ‌సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌నేత పొన్నాల లక్మయ్య హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ‌చేతిలో బిజెపి ఓడిపోయిందని కాంగ్రెస్‌ ‌నేత పొన్నాల లక్ష్మయ్య తెలిపాడు. అయినా గుజరాత్‌ ‌ఫలితాలపైనే ఎందుకు ఫోకస్‌ ‌పెట్టారని ప్రశ్నించారు. తన ఫేస్‌ ‌బుక్‌ ‌ఖాతా నుంచి పొన్నాల మాట్లాడారు.…

మానవ హక్కుల పోరు

ఆధునిక ప్రపంచంలో మనిషికి విలువ లేదు బతుక్కు భద్రత లేదు ప్రాణాలకు భరోసా లేదు భావ ప్రకటన స్వేచ్ఛ లేదు ఊపిరిలు పీల్చే వీలు లేదు ఈ భూతలం ఆసాంతం మానవ హక్కుల హననం యధేచ్చగా జరుగుతుంది పుట్టుకతో సంక్రమించిన జీవన హక్కుల కుత్తుకపై కత్తులు వేలాడుతున్నాయ్‌ ‌జాతి మతం కులం ప్రాంతం బాషా రంగు…

1392 ‌జూనియర్‌ ‌లెక్చరర్ల పోస్టుల భర్తీకి టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌టీఎస్‌పిఎస్‌సి నుంచి మరో జాబ్‌ ‌నోటిఫికేషన్‌ ‌రిలీజైంది. 1392 జూనియర్‌ ‌లెక్చరర్ల పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారిగా జేఎల్‌ ‌పోస్టులకు నోటిఫికేషన్‌ ‌విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 16 నుంచి జనవరి 6 వరకు అన్‌లైన్‌ ‌ద్వారా దరఖాస్తు…