NEWS

NEWS

తిరుపతిలో జోరువానతో నీటమునిగిన పలు ప్రాంతాలు

నీటిలోనే బాధితులకు ఎమ్మెల్యే భూమన పరామర్శ తిరుపతి, డిసెంబర్‌ 10 : ‌తిరుపతిలో జోరువాన కారణంగా పలు కాలనీలునీటమునిగాయి. లక్ష్మీపురం సర్కిల్‌, ‌రామానుజ సర్కిల్‌, ‌జైభీం నగర్‌ ‌కాలనీలో భారీ వర్షాలకు నీట మునిగిన ప్రాంతాల్లో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ ‌రెడ్డి పర్యటించారు. మోకాళ్ళ లోతు వర్షం నీటిలో మునిగివున్నాను ఇళ్లలో బాధితులను పరామర్శించారు. 12వ…

విశాఖలో రెండో నంబర్‌ ‌హెచ్చరిక

విశాఖపట్టణం, డిసెంబర్‌ 9 : ‌మాండస్‌ ‌తీవ్ర తుఫాను  క్రమంగా బలహీనపడి తుఫాన్‌గా కొనసాగుతోంది. రాత్రి లేదా శనివారం తెల్లవారుజామున దక్షిణ కోస్తా ఉత్తర తమిళనాడు, పాండిచ్చేరి ప్రాంతాల్ని తాకుతూ మహాబలిపురం సపంలో తుఫాన్‌ ‌తీరం దాటే అవకాశం ఉంది. ఆ తరువాత తుఫాను క్రమంగా బలహీన పడనుంది. ప్రస్తుతం ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తూ…

ఎల్‌ఐసి ప్రైవేటీకరణ తగదు

ఇందిరా పార్క్ ‌వద్ద ఏజెంట్ల ఆందోళన ఎల్‌ఐసీ ప్రైవేటీకరణ యత్నాలను వ్యతిరేకిస్తూ… ఏజెంట్లందరికీ మెడిక్లెయిమ్‌, ‌పెన్షన్‌ ‌సౌకర్యాలు కల్పించాలని ఎల్‌ఐసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇం‌డియా (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ‌వద్ద ధర్నా చేశారు. ఇన్సూరెన్స్ ‌సెక్టార్లో అన్ని ట్రాన్సాక్షన్స్‌పై ఐఆర్‌డీఏఐ తొలగించాలని, గ్రూప్‌ ఇన్సూరెన్స్ ‌వయోపరిమితి పెంచాలని ఎల్‌ఐసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌…

అపరాధ రుసుముతో ఈ నెలాఖరులోగా ఐటి రిటర్నస్ ‌దాఖలుకు అవకాశం

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 9 : ఆదాయపు పన్ను రిటర్నస్ ‌దాఖలు చేయని వారు ఈ డిసెంబర్‌ 31‌లోగా అపరాధ రుసుముతో దాఖలు చేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో జరిమానాతో పాటో నోటీసులు తప్పవు. ఈ విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. లేకపోతే నోటీసులతో పాటు భారీ జరిమానా ఎదుర్కొనే అవకాశం…

‌బ్రహ్మానందరెడ్డికి సుప్రీమ్‌ ‌కోర్టులో చుక్కెదురు

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 9 (ఆర్‌ఎన్‌ఏ): ఎపి సిఎం జగన్‌ అ‌క్రమాస్తుల కేసులో బ్రహ్మానందరెడ్డికి సుప్రీమ్‌ ‌కోర్టులో చుక్కుదురైంది. సుప్రీంకోర్టును ఆశ్రయించిన వ్యాన్‌పిక్‌ ‌భూకేటాయింపుల్లో ఐఆర్‌ఎస్‌ అధికారి కె.వి. బ్రహ్మానందరెడ్డి నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. వ్యాన్‌పిక్‌ ‌భూకేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని సీబీఐ దాఖలు చేసిన కేసును క్వాష్‌ ‌చేయ డానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించడంతో…

విశాఖ నుంచి బరిలోకి దిగుతా :మాజీ సిబిఐ జెడి లక్ష్మీనారాయణ

తన రాజకీయ భవిష్యత్తు పై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ  స్పష్టతనిచ్చారు. విశాఖ నుంచే పార్లమెంట్‌కు పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. మన వ్యవస్థలో స్వతంత్రంగా పోటీ చేసే అవకాశం ఉందన్నారు. ‘నేను ఏ పార్టీ నుంచో పోటీ చేస్తానో… సోషల్‌ ‌డియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. నా భావాలకు అనుగుణంగా ఉన్న పార్టీ వైపు…

అబ్‌ ‌కీ బార్‌…‌కిసాన్‌ ‌కా సర్కార్‌

ఇదీ బిఆర్‌ఎస్‌ ‌నినాదం…నూతన ఒరవడికి శ్రీకారం 14 దిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభం త్వరలో జాతీయ విధానం ప్రకటన నియంతృత్వ ధోరణి పోవాలె…ఫెడరల్‌ ‌స్ఫూర్తి రావాలె జాతీయ పార్టీ ఆవిర్భావ సభలో సిఎం కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 09 : ‘అబ్‌ ‌కీ బార్‌..‌కిసాన్‌ ‌కా సర్కార్‌’ ‌తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి జాతీయ…

హైదరాబాద్‌లో నేడు, రేపు ఇండియన్‌ ‌రేసింగ్‌

ట్రాఫిక్‌ ఆం‌క్షలు విధించిన నగర ట్రాఫిక్‌ ‌పోలీస్‌ ‌నెక్లెస్‌ ‌రోడ్డు వైపు ఆంక్షలతో ట్రాఫిక్‌ ‌మళ్లింపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ‌మార్గ్‌లో శని, ఆదివారాల్లో ఇండియన్‌ ‌రేసింగ్‌ ‌లీగ్‌ ‌జరుగనున్నది. ఈ నేపథ్యంలో శనివారం నుంచి 10వ తేదీ రాత్రి వరకు ట్యాంక్‌బండ్‌ ‌పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆం‌క్షలు విధించారు.…

తెలంగాణతో పేగుబంధం లేని కెసిఆర్‌…

ఇప్పు‌డు పేరు బంధం కూడా తెంచుకున్నారు బిఆర్‌ఎస్‌ ఆవిర్భావంపై రేవంత్‌ ‌విమర్శ మోదీని దిల్లీ ప్రజలే ఛీత్కరించారు : సోనియా బర్త్‌డే వేడుకల్లో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌కేసీఆర్‌ ‌తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌కు ఏనాడూ తెలంగాణతో పేగు బంధంలేదని,…

రాష్ట్రంలో చెల్లని రూపాయి దిల్లీలో చెల్లుతుందా..?

తెలంగాణకు టిఆర్‌ఎస్‌ ‌పీడ విరగడ ఇచ్చిన హావిలను తుంగలో తొక్కిన కెసిఆర్‌ ‌రైతులకు ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ ‌పాదయాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌డిమాండ్‌ జగిత్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌టీఆర్‌ఎస్‌ ‌రద్దుతో తెలంగాణకు కేసీఆర్‌ ‌పీడ పోయిందని..పార్టీ పేరులో తెలంగాణను తీసేసిండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌…