NEWS

NEWS

రేపు దిల్లీలో బిఆర్‌ఎస్‌ ‌కార్యాలయ ప్రారంభోత్సవం

హాజరు కానున్న సిఎం కెసిఆర్‌ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు, ఎంపిలు న్యూ దిల్లీ, డిసెంబర్‌ 12 : ‌దిల్లీలోని బీఆర్‌ఎస్‌ ‌కార్యాలయాన్ని రేపు సిఎం కెసిఆర్‌ ‌ప్రారంభించనున్నారు. ఈ మేరకు సిఎం కెసిఆర్‌ ‌దిల్లీకి ఇప్పటికే దిల్లీ చురుకున్నారు. అలాగే ఇక్కడ పార్టీ కార్యలయ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఆ పార్టీ నాయకులు నామా…

దిల్లీ చేరిన సిఎం కెసిఆర్‌

‌ప్రత్యేక విమానంలో బేగంపేట నుంచి దిల్లీకి రేపు బిఆర్‌ఎస్‌ ‌కార్యాలయ ప్రారంభం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌సోమవారం దిల్లీకి చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్‌ ‌బయల్దేరి వెళ్లారు. రేపు దిల్లీలోని సర్దార్‌పటేట్‌ ‌మార్గ్‌లో బీఆర్‌ఎస్‌(‌భారత రాష్ట్ర సమతి) పార్టీ కేంద్ర కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. నేపథ్యంలో పార్టీ…

ఎనిమిదేళ్లుగా కెసిర్‌ ‌మోసం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : ‌సీఎం కేసీఆర్‌పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ట్విట్టర్‌ ‌వేదికగా విమర్శలు గుప్పించారు. అరచేతిలో వైకుంఠం చూపించడంలో కేసీఆర్‌ ఆరితేరిపోయారని ధ్వజమెత్తారు. ఎనిమిదేళ్లుగా ఇదే జరుగుతుందన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ ‌చేస్తూ ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. ఒక వాసాల మర్రేమిటి…! మొత్తం తెలంగాణ.. కేసీఆర్‌ ‌మాయ మాటలతో మోసపోయింది. ఎనిమిదేళ్లుగా…

సుప్రీమ్‌ ‌కోర్టులో కేసు తేలాల్సి ఉంది

గిరిజన రిజర్వేషన్లు ఇప్పట్లో అసాధ్యమన్న కేంద్రం న్యూ దిల్లీ, డిసెంబర్‌ 12 : ‌కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తెలంగాణ గిరిజనులను మరోసారి మోసం చేసింది. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ల పెంపు ఇప్పుడు కుదరదు అని కేంద్రం స్పష్టం చేసింది. సుప్రీమ్‌ ‌కోర్టులో కేసులు పరిష్కారం అయిన తర్వాతే గిరిజన రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం…

రాష్ట్రంలో వైద్యవిద్యలో విప్లవం

33 జిల్లాలో 33 మెడికల్‌ ‌కాలేజీలు సిద్దిపేట పిజి మెడికల్‌ ‌విద్యార్థుల పరిచయ కార్యక్రమంలో మంత్రి హరిష్‌ ‌రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : ‌రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌వైద్యవిద్యపై ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. 33 జిల్లాల్లో 33 మెడికల్‌ ‌కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని…

కేసీఆర్‌ ఓ ‌చెల్లని రూపాయి ..

రాష్ట్రాన్ని బర్బాత్‌ ‌చేసి దేశంలో ఏం చేస్తావ్‌? ‌నీ బిడ్డకు లిక్కర్‌ ‌కేసుతో సంబంధం లేదని యాగం సాక్షిగా ప్రమాణం చేసి చెప్పు సమైక్యాంధ్ర చిచ్చును మళ్ళీ రగిలించి యువతను ఆత్మహత్యలకు పురిగొల్పే యత్నం ప్రజా సంగ్రామ యాత్ర  సందర్భంగా విలేఖరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌జగిత్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12…

తెలంగాణ ఆడపిల్లలకు కళ్ల నుంచి నీళ్లు కాదు..నిప్పులు వొస్తాయి

కేంద్రాన్ని వ్యతిరేకిస్తే ఏజెన్సీలతో దాడులు ప్రజాస్వామ్యాన్ని కేంద్రం అపహాస్యం చేస్తుంది వెనక్కి తగ్గేది లేదు…ఎదుర్కుంటం టిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : ‌తెలంగాణ ఆడపిల్లల కళ్ల నుంచి నీళ్లు రావని, నిప్పులు వొస్తాయని టిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత బిజెపి పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి కేసులైనా తాను…

హస్తినకు చేరుకున్న బిఆర్‌ఎస్‌

భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) ‌దిల్లీ కి  చేరుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితిని (బిఆర్‌ఎస్‌)‌గా మార్చేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌   అనుమతివ్వడంతో ఈ నెల 9న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని టిఆర్‌ఎస్‌  ‌పార్టీ కార్యాలయంలో  మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో బిఆర్‌ఎస్‌ ఆవిర్భావ  సంబరం  జరిగింది. త్వరలోనే దేశ వ్యాప్తంగా…

భద్ర సమాజం కోసం

నేనొక పిరివాడ్ని… కళ్ళూ,కుతంత్రాలే శ్వాస,ధ్యాసగా కల్గి, ద్వేషాలు,మోసాలు రాజ్యమేలుతూ, అరిషడ్వర్గాలు తమ ప్రతాపం చూపిస్తోన్న నేటి సమాజంలో నా బతుకు నేను బతకలేని పిరివాడ్ని. ఓట్లు కొని కాట్లు వేస్తూ అందలమెక్కి మెక్కే, స్వార్థపరుల్ని ప్రశ్నించే సత్తువ లేని పిరికి పౌరుడ్ని. అడుగడుగునా అబద్ధాల పంజా విసురుతూ, మానవీయ విలువలకు తిలోదకాలిస్తూ, చర్మం దళసరెక్కిన దుస్సాహస…

కలలు కరిగిపోతే కన్నీళ్లే మిగులుతాయి

‘‘‌పోటీతత్వాన్ని తట్టుకుని నిలబడితేనే ఉద్యోగావకాశాలు దొరుకుతాయన్న  కారణంతో చాలా మంది తల్లితండ్రులు తమ పిల్లలను రెండు మూడు సంవ త్సరాల పసిప్రాయంలోనే  ఇంటికి దూరంచేసి, ప్రేమాప్యా యతలను చెరిపేసి, చిరుప్రాయంలోనే దూరప్రాంతాలకు పంపించి,లక్షలు వెచ్చించి తాము ఆర్ధిక బాధలకు గురైనా, తమ పిల్లలు గొప్పవారు కావాలనే ఏకైక లక్ష్యంతో  కష్టాల పాలౌతున్నారు. బాహ్య ప్రపంచానికి దూరమై…