NEWS

NEWS

అణువణువునా ఆవరించిన అవినీతి

నేడు అవినీతి లేని రాజ్యం, అక్రమార్కుల్లేని వ్యవస్థలపై మనం కలలు కనడం దుస్సాహసమే. ఓ అధికారి నుంచి బంట్రోతు దాకా ఈ దుష్క•తానికి అతీతులు కాకపోవడం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అవినీతి, అక్రమాలపై జనం ఎంతో ఆసక్తిగా వింటారు… కంటారు. మామూలు వార్తల కన్నా ఈ వార్తలకే ర్యాంకింగ్‌లు, ప్రియారిటీలు లభిస్తాయంటే అతిశయోక్తి కాదు.…

వ్యవసాయ భూములను పరిరక్షించుకోవాలి

మనది వ్యవసాయక దేశం. జనాభాలో అత్యధిక శాతం  వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. జరుపుకునే పండుగలు పబ్బాలు వ్యవసాయంతోనే ముడిపడి ఉంటాయి. గతంలో వ్యవసాయ భూమితో సంఘంలో గౌరవ మర్యాదలు దొరికేవి అంటే వ్యవసాయ భూమికి అంత ప్రాధాన్యత ఉండేది. ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న దేశాల్లో మన దేశం పదో స్థానంలో ఉంది. ఆహార…

శబరిమలలో ప్రతీరోజూ 90వేల మందికే అనుమతి

శబరిమల, డిసెంబర్‌ 13 : ‌కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. సోమవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 1,07,260 మంది భక్తులు దర్శనం కోసం ముందస్తు బుకింగ్‌ ‌చేసుకున్నారు. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం కాగా, లక్ష మార్కు దాటడం మాత్రం ఇది రెండోసారి. ఇదిలాఉంటే శనివారం ఒక్కరోజే లక్షమందికిపైగా భక్తులు బుకింగ్‌ ‌చేసుకోగా…

భార్యను హతమార్చిన డాక్టర్‌

ఉత్తర్‌‌ప్రదేశ్‌లో వెలుగుచూసిన ఘటన లఖింపుర్‌ఖేరీ, డిసెంబర్‌ 13 : ఓ ‌వైద్యుడు తన తండ్రితో కలిసి భార్యను హతమార్చాడు. అత్తవారు పెళ్లికి కట్నంగా ఇచ్చిన పెట్టెలోనే భార్య మృతదేహాన్ని పెట్టి దూరంగా తీసుకెళ్లి దహనం చేశాడు. ఈ దారుణం ఉత్తర్‌‌ప్రదేశ్‌లో వెలుగుచూసింది. లఖింపుర్‌ ‌ఖేరీలో దారుణం జరిగింది. ఓ వైద్యుడు తన భార్యను దారుణంగా హత్య…

భారత్‌-‌చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం

తవాంగ్‌, ‌డిసెంబర్‌ 13 : ‌భారత్‌ – ‌చైనా సరిహద్దుల్లో ఈమధ్య జరిగిన ఘర్షణను దృష్టిలో పెట్టుకొని.. ఇండియన్‌ ఎయిర్‌ ‌ఫోర్స్  ‌యుద్ధ విమానాలు అరుణాచల్‌ ‌ప్రదేశ్‌పై కంబాట్‌ ఎయిర్‌ ‌పాట్రోల్స్ ‌నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఒక రకంగా ఇది చైనాకి హెచ్చరిక అనుకోవచ్చు. ఈ యుద్ధ విమానాలు గాల్లో రయ్యిన దూసుకెళ్తాయి. ఆ శబ్దం భరించలేనంతగా…

తమిళనాడు కేబినేట్‌లో ఉదయనిధికి చోటు

చెన్నై, డిసెంబర్‌ 13 : ‌తమిళనాడులో వారసత్వం కొనసాగుతోంది. కరుణానిధి తరవాత స్టాలిన్‌, ఇప్పు‌డు ఉదయనిధి రాజకీయాల్లో ఇక కీలకం కానున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ‌తనయుడు ఉదయనిధి  బుధవారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని రాజ్‌భవన్‌ ‌వర్గాలు వెల్లడించాయి. బుధవారం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ఉదయనిధి…

బిల్కిస్‌ ‌బానో కేసులో మరో ట్విస్ట్

విచారణ నుంచి తప్పుకున్న సుప్రీమ్‌ ‌కోర్టు మహిళా జడ్జి ! గుజరాత్‌, ‌డిసెంబర్‌ 13 : ‌గుజరాత్‌లో 2002లో చోటు చేసుకున్న మత ఘర్షణల సందర్భంగా గ్యాంగ్‌ ‌రేప్‌ ‌కు గురై, తన మూడేళ్ల కూతురు సహా పలువురు కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన బిల్కిస్‌ ‌బానో కేసులో మరో ట్విస్ట్ ‌చోటు చేసుకుంది. ఈ కేసులో…

మాండూస్‌ ‌తుఫాన్‌తో ఎపిలో ఆరు జిల్లాల్లో తీవ్ర ప్రభావం

అమరావతి, డిసెంబర్‌ 13 :  ‌మాండూస్‌ ‌తుపాన్‌ ‌రాష్ట్రంలోని ఆరు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిశాయి. శజిల్లాల్లోని 32 ప్రాంతాల్లో 50 మిల్లీటర్లకంటే అధిక వర్షపాతం నమోదైంది. తుపాన్‌ ‌తీరం దాటే సమయంలో కురిసిన భారీ వర్షధాటికి…

‌ప్రమాణాలకనుగుణంగా ఆయుర్వేద ఔషధాల తయారి

తీసుకుంటున్న చర్యలు వెల్లడించండి : రాజ్యసభలో ఎపి ఎంపి విజయసాయి రెడ్డి న్యూ దిల్లీ, డిసెంబర్‌ 13 : ఆయుర్వేద ఔషధాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఫుడ్‌ ‌స్టాండర్డస్ అం‌డ్‌ ‌సేఫ్టీ అథారిటీ ఆఫ్‌ ఇం‌డియా నిబంధనల మేరకు తయారైనట్లు సర్టిఫై చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదో తెలపాలని మంగళవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాలలో వైఎస్సార్సీపీ…

రూ.2000 నోట్లను నిలిపివేయాలి

రాజ్యసభలో బీజేపీ ఎంపీ సుశీల్‌ ‌కుమార్‌ ‌మోదీ డిమాండ్‌ ‌న్యూ దిల్లీ, డిసెంబర్‌ 13 : 2000 ‌రూపాయల నోట్లను నేర కార్యకలాపాలు అక్రమ వ్యాపారంలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారని, కాబట్టి ప్రభుత్వం దాని వినియోగాన్ని దశలవారీగా నిలిపివేయాలని బీజేపీ ఎంపీ సుశీల్‌ ‌కుమార్‌ ‌మోదీ డిమాండ్‌ ‌చేశారు. పింక్‌ ‌కలర్‌ ‌రూ.2000 నోట్లు మార్కెట్‌లో కనిపించడం…