NEWS

NEWS

బీఆర్‌ఎస్‌ ‌గమ్యం ముద్దాడేనా ..!

జాతీయ రాజకీయాల్లో ఇప్పటికీ ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. ప్రధాన రాజకీయపార్టీగా దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్‌ ‌చేవ చచ్చింది. మొన్నటి హిమాచల్‌ ఎన్నికల్లో అధికారం దక్కించుకున్నా అక్కడ బిజెపికి వారిని కుదురుగా పనిచేసునేలా చేస్తుందా అన్నది ప్రశ్నే. ఈ క్రమంలో జాతీయ రాజకీయా ల్లోకి ప్రవేశించిన తెలంగాణ సిఎం కెసిఆర్‌ ఏ ‌మేరకు ప్రభావం చూపుతారన్నది…

రేవంత్‌ ‌టార్గెట్‌గానే సీనియర్లు

తెలంగాణ కాంగ్రెస్‌ ‌పార్టీలో సీనియర్‌ల వివాదం అంతకంతకూ ఎక్కువ అవుతున్నది. వారు లేవత్తిన అంశంపైన ఇతర పార్టీలనుండి వొచ్చిన వారు ఒక అడుగు వెనక్కి తగ్గినప్పటికీ సీనియర్లు మాత్రం పట్టు వీడటంలేదు. ఆదివారంనాడు గాంధీ భవన్‌లో రేవంత్‌ ‌రెడ్డి ఏర్పాటు చేసిన టిపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశానికి కూడా వీరు హాజరు కాకుండా తమ ఆగ్రహాన్ని…

రాజస్థాన్‌లో కొనసాగుతున్న భారత్‌ ‌జోడో యాత్ర

ఆనాటి స్వాతంత్య్ర స్ఫూర్తిని కొనసాగించాలి గోవా విముక్తి దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు రాహుల్‌ ‌గాంధీ శుభాకాంక్షలు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌ 19 : ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర రాజస్థాన్‌లో 15వ రోజు సోమవారం ఉత్సాహంగా కొనసాగింది. ఉదయం దౌసా జిల్లా బాందీకుయ్‌…

రాష్ట్ర కాంగ్రెస్‌ ‌వ్యవహారాలపై హైకమాండ్‌ ఆరా

పార్లమెంట్‌ ‌సమావేశాలు ముగిసాక దిల్లీకి రావాలని ఆదేశం సీనియర్ల విమర్శలకు సీతక్క ఘాటు సమాధానం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 : ‌రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పరిణామాలపై హైకమాండ్‌ ఆరా తీసింది. పార్టీ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏఐసీసీ జనరల్‌ ‌సెక్రటరీ ప్రియాంక గాంధీ నేరుగా రంగంలోకి దిగారు. ఎంపీ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డికి ఫోన్‌ ‌చేసి మాట్లాడినట్లు…

టిఆర్‌ఎస్‌ ‌పేరును బిఆర్‌ఎస్‌గా మార్పుపై దిల్లీ కోర్టులో పిసిసి చీఫ్‌ ‌రేంవత్‌ ‌రెడ్డి పిటిషన్‌

‌న్యూ దిల్లీ, డిసెంబర్‌ 19 : ‌టీఆర్‌ఎస్‌ ‌పేరును బీఆర్‌ఎస్‌గా మార్చడంపై దిల్లీ హైకోర్టులో పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి పిటిషన్‌ ‌దాఖలు చేశారు. బీఆర్‌ఎస్‌కు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును సంప్రదించారు. బంగారు కూలి పేరుతో టీఆర్‌ఎస్‌ ‌నిధులు సమకూర్చుకోవడానికి సంబంధించి ఈసీకి రేవంత్‌ ‌గతంలో ఫిర్యాదు చేశారు. దీనిపై…

అధికార బిఆర్‌ఎస్‌లో అసమ్మతి

మేడ్చల్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 : ‌మంత్రి మల్లారెడ్డిపై మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి జిల్లాకు సంబంధించిన ఐదుగురు ఎమ్మెల్యేలు అసమ్మతి గళం ఎత్తారు. ఆయన ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోతున్నామని ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంత్‌ ‌రావు, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, వివే&ఆనంద, బేతి సుభాష్‌ ‌రెడ్డి వాపోయారు. ఈ క్రమంలో మైనంపల్లి నివాసంలో సమావేశమైన ఐదుగురు నేతలు…

2014 ‌నుంచి ఈశాన్య భారతంలో శాంతియుగం

పౌరుల మరణాల్లో 80 శాతం తగ్గుదల…6000 మిలిటెంట్ల లొంగుబాటు కేంద్ర మంత్రి అనురాగ్‌ ‌ఠాకూర్‌ ‌పీఐబీ ,హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 19 : ‘‘‌తీవ్రవాద నిర్మూలన పట్ల ప్రభుత్వ పట్టుదల పదే పదే నిరూపితమవుతుంది. సర్జికల్‌ ‌దాడి మొదలు బాలకోట్‌ ‌దాడి దాకా అది చూశాం. మన సాయుధ దళాల చర్యల వలన జమ్ము కాశ్మీర్‌లో తీవ్రవాద…

ఇం‌టర్‌ ‌పరీక్షల షెడ్యూల్‌ ‌విడుదల

మార్చి 15వ తేద నుంచి పరీక్షలు….ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ప్రాక్టికల్స్ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 : ఇం‌టర్మీడియట్‌ ‌వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్‌ ‌బోర్డు విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చి 15వ తేద నుంచి ఇంటర్‌ ‌మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 16 నుంచి…

ఎంఐఎం ‌కార్పొరేటర్‌ ‌కార్యాలయంలో హత్య

యువకుడిని హత్యచేసి పరారైన దుండగులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 : ‌నగరంలో యువకుడి హత్య కలకలం సృష్టించింది. జీహెచ్‌ఎం‌సీ పరిధిలోని లలిత్‌బాగ్‌ ‌కార్పొరేటర్‌ ‌కార్యాలయంలో యువకుడిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. తీవ్ర కత్తిపోట్లకు గురైన యువకుడిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. భవానీనగర్‌ ‌పోలీస్‌స్టేషన్‌ ‌పరిధిలోని…

విద్యార్థులు కష్టపడి చదవాలి

ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి.. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలలకు ప్రారంభోత్సవాలు, హాస్టళ్లకు శంకుస్థాపన కార్యక్రమాలలో పాల్గొన్న  మంత్రుల హితబోధ వనపర్తి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 : ‌ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మంత్రులు సింగిరెడ్డి  నిరంజన్‌రెడ్డి, సబితా…