NEWS

NEWS

ఉత్తరాదిలో పెరుగుతున్నచలి తీవ్రత

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 20 : ఉత్తరాదిలో మళ్లీ చలి క్రమంగా పెరుగుతోంది. పొగ మంచుతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌ ‌లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయి. చలి గాలులు, మంచుతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఉదయం 9 గంటలు అవుతున్నా చలి ఏ మాత్రం తగ్గడం…

స్మతి ఇరానీపై కాంగ్రెస్‌ ‌నేత రాయ్‌ ‌విమర్శలు

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 20 : ‌కాంగ్రెస్‌ ‌కీలక నేత రాహుల్‌గాంధీ ఈసారి అమేథీ నుంచి పోటీ చేయడం లేదంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆ పార్టీ నాయకుడు అజయ్‌ ‌రాయ్‌ ‌కొట్టిపారేశారు. అమేథీ స్థానం ఎప్పుడైనా గాంధీ కుటుంబాలదేనని ఆయన చెప్పారు. ’స్మ•తి ఇరానీ లాంటి వాళ్లు వస్తారు. వెళ్లిపోతారు’ అని వ్యాఖ్యానించారు. అజయ్‌ ‌రాయ్‌…

రాహుల్‌కన్నా నాకే ఎక్కువ ఫాలోయింగ్‌

భోపాల్‌, ‌డిసెంబర్‌ 20 : ‌వరుస పరాజయాలు, అంతర్గత విభేదాలు, నేతల నిష్కమ్రణలతో సంక్షోభం ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ ‌పార్టీకి తాజాగా కీలక నేత వ్యాఖ్యలు ఇబ్బందికలిగించేలా ఉన్నాయి. రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర కంటే తన ర్యాలీలకే ప్రజల నుంచి మెరుగైన స్పందన వస్తోందని కాంగ్రెస్‌ ‌నేత, ట్రబుల్‌షూటర్‌ ‌కమల్‌నాథ్‌ ‌కుమారుడు నకుల్‌ ‌నాథ్‌…

గూగుల్‌లో వందకు పైగా భాషల సెర్చింగ్‌

న్యూయార్క్, ‌డిసెంబర్‌ 20 : ఇం‌టర్నెట్‌లో వాయిస్‌ ‌ద్వారా వందకి పైగా భాషల ’సెర్చింగ్‌’ ‌కోసం కసరత్తు చేస్తున్నట్లు గూగుల్‌ ‌సీఈవో సుందర్‌ ‌పిచ్చాయ్‌ ‌తెలిపారు. ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే వెయ్యి భాషలను ఆన్‌లైన్‌ ‌సెర్చింగ్‌లోకి తేవాలన్నదే తమ సంకల్పం అని అన్నారు. ఆ ప్రాజెక్టులో వందకిపైగా భారతీయ భాషలు చేర్చామన్నారు. ఆన్‌లైన్‌లో వందల భాషల…

తెలంగాణ కాంగ్రెస్‌లో సంక్షోభం

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 20 : ‌తెలంగాణ కాంగ్రెస్‌లో సంక్షోభం మరింత ముదిరింది. ఒకవైపు సీనియర్ల వివాదం..మరోవైపు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన కీలక నేతల రాజీనామాల పర్వం..వెరసి పెను సంక్షోభానికి దారి తీసింది. తమకు పదవులు ఇవ్వడంతో సీనియర్‌ ‌నేతలంతా తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని.. కాబట్టి తమ పదవులను వారికి కట్టబెట్టాలని రాజీనామా…

తాజ్‌మహల్‌కు పన్ను నోటీసులు

జారీ చేసిన యూపి ప్రభుత్వం లక్నో, డిసెంబర్‌ 20 : ‌చారిత్రక తాజ్‌మహల్‌కు తొలిసారిగా నీటి బిల్లు, ఆస్తి పన్ను చెల్లించాలని నోటీసులు జారీ అయ్యాయి. మొత్తం రూ. కోటి చెల్లించాలని ఉత్తరప్రదేశ్‌ ‌ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్లు ఆర్కియోలాజికల్‌ ‌సర్వే ఆఫ్‌ ఇం‌డియా తెలిపింది. తాజ్‌మహల్‌కు రెండు నోటీసులు, ఆగ్రా ఫోర్ట్‌కు ఒక నోటీసు…

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

ముంబై, డిసెంబర్‌ 20 : ‌పెరిగినప్పుడు వేలల్లో..తగ్గినప్పుడు వందల్లో అన్నది బంగారానికి బాగా సరిపోతుంది. గత మూడేళ్లుగా ఇలా ఎంతగా పెరిగిందంటే 50వేలకు తులం చేరేంతగా పెరిగింది. తాజాగా బంగారం ధర కాస్త దిగి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌ ‌ధరల ప్రభావమో మరోకటో కానీ పసిడి ధర స్వల్పంగా మాత్రమే తగ్గుతోంది. సోమవారం స్థిరంగా ఉన్న…

తిరుమలకు పెరుగుతున్న రద్దీ

తిరుమల, డిసెంబర్‌ 20 : ‌తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. కొండపై ఉన్న 18 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. సోమవారం స్వామివారిని 63,759 మంది భక్తులు దర్శించుకోగా 30,102 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు…

హస్తంలో అసమ్మతి

హస్తాన్ని మోస్తున్న పాత కాపుల్లో.. తొండ ముదిరి ఊసరవెల్లి ఐనట్లు.. అసంతృప్తి ముదిరి అసమ్మతి సెగలు భట్టి ఇంట్లో ఎగిసిన నిరసన కుంపట్లు పాత తరం కాంగీలను పక్కనబెట్టి.. ‘గోపీ’లనే అందలమెక్కిస్తున్నారంటూ.. ‘సేవ్‌ ‌కాంగ్రేస్‌’ ‌పోరు బాట నినాదాలు రేవంత్‌ ‌తీరును ఎండగట్టే ముసలాలు హస్తం పెద్దల హస్తినాపుర పయనాలు ఓటరు ఆదరణ తరుగుతున్న తరుణాన..…

ఓబిసి మరియు మైనార్టీ స్కాలర్షిప్‌ ‌లకు మంగళం

‘‘1‌నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు ఇచ్చే స్కాలర్‌ ‌షిప్‌ ‌లకు మంగళం పాడింది. పేరు గొప్ప పథకాలతో ఊరిస్తూ ప్రజల జీవన వ్యయం పెంచేసి తమాషా చూస్తున్న కేంద్రం తాజాగా విద్యార్థులకు స్కాలర్‌ ‌షిప్స్ ఇచ్చేందుకు వెనకడుగు వేసింది. 2022-23 విద్యా సంవత్సరం నుంచి ప్రీ మెట్రిక్‌ ‌స్కాలర్షిప్‌ ‌లు ఇవ్వలేమని తేల్చి చెప్పింది.దీంతో…