బస్తీ దవాఖానకు సుస్తీ..!
జగిత్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన బస్తీ దావఖానాలు జిల్లాలో నిర్లక్ష్యంతో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వం బస్తీ దావఖానాల్లో వైద్య సేవలకు గాను మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, స్విపర్ అనే ముగ్గురు సిబ్బందిని నియమించి వారికి…
