NEWS

NEWS

బస్తీ దవాఖానకు సుస్తీ..!

జగిత్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: ‌పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన బస్తీ దావఖానాలు జిల్లాలో నిర్లక్ష్యంతో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వం బస్తీ దావఖానాల్లో వైద్య సేవలకు గాను మెడికల్‌ ఆఫీసర్‌, ‌స్టాఫ్‌ ‌నర్స్, ‌స్విపర్‌ అనే ముగ్గురు సిబ్బందిని నియమించి వారికి…

రైతు కల్లాలపై బిజెపి కయ్యం

రూ.150 కోట్లు తిరిగి వెనక్కి ఇవ్వాలని కేంద్రం పేచీ జిల్లాలో ఆయిల్‌ ‌పామ్‌ ‌ఫ్మాక్టరి…ఆయిల్‌ ‌పామ్‌ ‌సాగు పెంపుకు కృషి సిద్ధిపేట జిల్లా పరిషత్‌ ‌సమావేశంలో కేంద్రంపై మంత్రి హరీష్‌రావు ధ్వజం సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20 : ‌తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన రైతు కల్లాలపై కేంద్రంలతోని బిజెపి పార్టీ ప్రభుత్వం కయ్యం పెడుతుందనీ రాష్ట్ర…

దశబ్దాల కలను సాకారం చేసిన సిఎం కేసీఆర్‌

మార్చి నెలలో దుద్దెడకు, మే నెలలోపు సిద్ధిపేటకు రైలు 11కిలో మీటర్ల రైల్వే ట్రాక్‌ ‌లైను పనులను పరిశీలించిన మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: ‌సిద్ధిపేటకు  రైల్వే ఏర్పాటు దశాబ్దాల కల. ఆ రైల్వే  కలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సాకారం చేశారని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ…

ఇం‌టర్నేషనల్‌ ‌డ్రగ్స్ ‌రాకెట్‌ ‌పట్టివేత

ఇద్దరిని అరెస్ట్ ‌చేసి డ్రగ్స్ ‌స్వాధీనం చేసుకున్న రాచకొండ పోలీసులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20 : ‌నూతన సంవత్సరం సందర్భంగా డ్రగ్స్ ‌సరఫరాపై ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇంటర్నేషనల్‌ ‌డ్రగ్స్ ‌రాకెట్‌ను గుర్తించామని రాచకొండ సీపీ మహేష్‌ ‌భగవత్‌ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ వి•డియా సమావేశంలో మాట్లాడుతూ ఈ కేసులో…

కష్టాల కుప్పలు

పంట అమ్మబోతే అడవి విత్తానాలు కొనబోతే కొరివి పెట్టుబడి పూడని పరేషాన్లు అమ్మకానికి కష్టాల కుప్పలు ! అతివృష్టితో నష్టాల వరదలు అనావృష్టితో అప్పుల రాసులు హలధారి చేతుల్లో హాలాహలం దేశానికి అదో మహా పెనుశాపం ! సాగుకు చెమట ధారలే పెట్టుబడులు ఆకలిని ఆసాంతం దిగమింగి.. ఆకలిని తీర్చే గ్రామదేవతలే రైతులు అన్నదాతకే సున్నం…

ఐర్లాండ్‌ ‌ప్రధానిగా తిరిగి లియో వరద్కర్‌

 ‌భారత సంతతికి మళ్ళీ అవకాశం భారతీయ సంతతికి చెందిన లియో వరద్కర్‌ ఐర్లాండ్‌ ‌ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఐర్లాండ్‌ ‌దేశంలో మూడు రాజకీయ పార్టీల కూటమి చేసుకున్న ఒప్పందం మేరకు ప్రధానిగా ఉన్న మైకెల్‌ ‌మార్టిన్‌ ‌రాజీనామా సమర్పించి, లియో వరద్కర్‌ ‌కు మార్గదర్శనం చేయించడంతో రెండవసారి భారత మూలాలు కలిగిన వరద్కర్‌ ‌కు ప్రధాని…

గణిత ప్రపంచంలో వెలుగు రేఖ – రామానుజన్‌

 ‌డిసెంబర్‌ 22, ‌జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం కొంత మంది వ్యక్తులు ఈ భువిపై జన్మించి,తమ కోసం కాకుండా దేశం కోసం,  ప్రపంచం కోసం నిస్వార్ధం గా  సేవ చేసి,జీవిత సర్వస్వం  ధారబోసి, వివిధ రంగాల్లో తమ అమూల్యమైన సేవల నందించి, తమదైన ముద్రవేసి, తరతరాలకు తరగని జ్ఞానాన్ని జాతికి  వారసత్వ సంపదగా  అంకితం చేసి,…

అప్పుల భారతం ..!

‘‘‌లోక్‌సభలో సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్‌ ‌చౌదరి అప్పుల వివరాలు వెల్లడించారు. 2014-15లో అంతర్గత అప్పులు రూ.47.38 లక్షల కోట్లు, విదేశీ రుణాలు రూ.3.66 లక్షల కోట్లు,ఇతర అప్పులు 11,44 లక్షల కోట్లు ఉండగా, ఇవి ఏటా పెరుగుతూనే ఉన్నాయి. 2021-22 తాత్కాలిక లెక్కల ప్రకారం కేంద్ర ప్రభుత్వ అంతర్గత అప్పు రూ.114.62…

కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం

సభకు క్షమాపణ చెప్పాలని బిజెపి డిమాండ్‌ ‌సభ బయట చేసిన వ్యాఖ్యలపై స్పందించనన్న ఖర్గే జయపుర, డిసెంబర్‌ 20 : ‌రాహుల్‌ ‌జోడో యాత్రలో కాంగ్రెస్‌ ‌పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ‌ఖర్గే చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం రేగింది. ఖర్గే వ్యాఖ్యలపై మంగళవారం రాజ్యసభలో తీవ్ర దుమారం చెలరేగింది. ఒక రాజకీయ పార్టీకి జాతీయ…

దిల్లీలో రైల్వే ఉద్యోగాల పేరుతో టోకరా

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 20 : ‌రైల్వే ఉద్యోగం అంటే ఎవరికి మాత్రం ఆశ, ఇష్టం ఉండదు..అలానే అనుకున్నారనేమో.. ! ఈజీగా ఉద్యోగం వొస్తుందని ఆశపడ్డారు. చివరికు మోసపోయి రోడ్డున పడ్డారు. రైల్వేలో ఉద్యోగానికి ముందు శిక్షణ తీసుకోవాలి. ఆ తర్వాత జాబ్‌ ‌గ్యారెంటీ అంటూ ఓ ముఠా నిరుద్యోగులకు గాలం విసిరింది. ఇంతకీ ఆ…