NEWS

NEWS

మజ్లిస్‌ ‌వ్యతిరేక ప్రాంతాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం

బస్తీ దవాఖానాలను పట్టించుకోవడం లేదు నాంపల్లి నియోజక వర్గంలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి పాద యాత్ర హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 21 : ‌నగరంలో మజ్లీస్‌ ‌పార్టీకి వ్యతిరేకంగా ఉన్న బస్తీలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి ఆరోపించారు. కొండాపూర్‌, ‌మాదాపూర్‌, ‌హైటెక్‌ ‌సిటీని మాత్రమే అభివృద్ధి చేస్తుందన్నారు.…

అబద్దాలు ఎన్నిసార్లు చెప్పినా నిజం కావు

బిజెపిని వ్యతిరేకిస్తున్నందుకే మాపై కక్ష ఛార్జిషీట్‌లో తన పేరుపై బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కవిత ట్వీట్‌ ‌హైదరాబాదు, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 21 : ఎన్నిసార్లు తనపేరు ప్రస్తావించినా అబద్ధం నిజంకాబోదని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అన్నారు. బిజెపి నేత కోమటి రెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి వ్యాఖ్యలపై ఎంఎల్‌సి కవిత స్పందిస్తూ…ఛార్జిషీట్‌లో తన పేరు 28 సార్లు రాసినా,…

ఈ ‌యేడాది కొంత ప్రశాంతంగానే ముగుస్తున్నది

సైబర్‌ ‌క్రై ‌కేసులు, మహిళలపై అత్యాచార కేసులు మాత్రం పెరిగాయి వార్షిక నివేదికను వివరించిన హైదరాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సివి ఆనంద్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 21 :  2022 ‌సంవత్సరం చాలా ప్రశాంతంగా ముగుస్తుందని నగర పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సివి ఆనంద్‌ ‌చెప్పారు. అయితే సైబర్‌ ‌క్రైమ్‌ ‌కేసులు మాత్రం పెరిగాయని అన్నారు. 2022లో…

కాంగ్రెస్‌లో చర్చలతో సమస్యలకు చెక్‌

గతంలో అనేకమార్లు ఇలా జరిగింది దిగ్విజయ్‌ ‌సింగ్‌ ‌రాకతో అన్నీ సర్దుకుంటాయి పార్టీ సీనియర్‌ ‌నేత మల్లు రవి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 21 : ‌కాంగ్రెస్‌లో సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని పార్టీ సీనియర్‌ ‌నేత మల్లు రవి ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి సందర్భాలు అనేకం ఉన్నాయని అన్నారు. దిగ్విజయ్‌ ‌సింగ్‌…

లెక్కల్లో మనీషి

జీవితమే పెద్ద ప్రశ్న, ఒక పెద్ద గ్రంధం. దండలో దారం మాదిరి తనువులో ప్రాణం పగిది, మనిషి దైనందిన జీవితంతో పెనవేసుకొన్న శాస్త్రాలకే శాస్త్రమైన గణితాన బాలమేధావిగా గణుతికెక్కి, తన మస్తిష్క గోడలన్నీ గణిత భావజాలపు రూపాలను పూయిస్తోంటే, గణితపూలను కోసి జగతి సిగలో పెట్టాలనే తపనల దారులలో ఊహల్ని తలుపులేసుకొని పడుకోనీక, దారిద్య్రపు నిర్బంధాన్ని…

డిసెంబర్‌ 22…‌జాతీయ గణిత దినోత్సవం

20వ శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధిచెందిన గణిత మేధావుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన, భారతీయ గణిత చరిత్రకు  మెరుగులు దిద్దిన శ్రీనివాస రామానుజన్‌ ‌పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రతియేటా డిసెంబర్‌ 22‌ను జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపు కొంటున్నారు. గణిత శాస్త్రములో ఆర్యభట్ట, భాస్కరాచార్యులు తరువాత భారత దేశానికి గొప్ప పేరు తెచ్చిన మేధావి భారత గణిత…

సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ అగ్రస్థానం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నిత్యం బొగ్గు గనులలో పనిచేస్తూ సంపదను సృష్టిస్తున్న సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చింది.  ముఖ్యమంత్రి  కె.చంద్ర శేఖర్‌ ‌రావు స్వీయ పర్యవేక్షణలో నిరంతరం కార్మికులకు ఏ విధమైన సంక్షేమ చర్యలు ఉంటే బాగుంటుందని సమీక్ష చేసి, వారికి సంతోషకరమైన సంక్షేమ కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఫలితంగా నేడు…

కేంద్రక శక్తిని ఒడిసి పట్టడంలో విజయం సాధించిన యూయస్‌ ‌శాస్త్రజ్ఞులు

తాజాగా విడుదలైన ‘యూయస్‌ ‌లారెన్స్ ‌లివర్‌మోర్‌ ‌లాబొరేటరీ, కాలిఫోర్నియా’ శాస్త్రజ్ఞుల ప్రయోగ ఫలితాల ఆధారంగా కేంద్రక సంలీన శక్తిని ఒడిసి పట్టి సుస్థిరాభివృద్ధి దిశగా వినియోగించుకోవడానికి ‘క్లీన్‌ ఎవర్జీ’గా మార్చే ప్రయోగాలు సఫలం అయ్యాయని కాలిఫోర్నియాలోని ‘యూయస్‌ ‌నేషనల్‌ ‌లాబొరేటరీ’ పరిశోధక బృందం ఇటీవల వెల్లడించడం ఓ ప్రధాన వార్తగా ప్రపంచ శాస్త్ర సమాజంతో పాటు…

కాంగ్రెస్‌ ‌సంక్షోభం టీ కప్పులో తుఫానేనా?

ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌లో జరిగిన పరిణామాలు టీ కప్పులో తుఫానే అంటున్నారు ఆ పార్టీ నేతలు. దిల్లీ  రాజా (డిగ్గీ రాజా) హైదరాబాద్‌ ‌రావడంతోనే సమస్యలు పరిష్కారమౌతాయన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలు క్లిష్టతరంగా ఉన్న ఈ రోజుల్లో పార్టీ అంతర్గత కుమ్ములాటలతో బలహీన పడుతుండడంతో కార్యకర్తలు మనోనిబ్బరాన్ని కోల్పోతున్నారు. కాంగ్రెస్‌కు రాష్ట్రంలో…

కాంగ్రెస్‌ అసమ్మతిని దిగ్విజయ్‌ ‌సింగ్‌ ‌పరిష్కరిస్తారు

న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20 : ‌తెలంగాణ కాంగ్రెస్‌ ‌లో జరుగుతున్న పరిణామాలపై ఆ పార్టీ సీనియర్‌ ‌నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు  స్పందించారు. ఈ సందర్బంగా ఆయన ఇక్కడ వి•డియాతో మాట్లాడుతూ అసలైన కాంగ్రెస్‌ ‌నేతలకు అన్యాయం జరిగిందనేది తమ వాదనని.. కమిటీలో ఉన్న వారిని రాజీనామా చేయమని తాము అడగలేదన్నారు. సమస్యను…