NEWS

NEWS

లెక్కల్లో మనీషి

జీవితమే పెద్ద ప్రశ్న, ఒక పెద్ద గ్రంధం. దండలో దారం మాదిరి తనువులో ప్రాణం పగిది, మనిషి దైనందిన జీవితంతో పెనవేసుకొన్న శాస్త్రాలకే శాస్త్రమైన గణితాన బాలమేధావిగా గణుతికెక్కి, తన మస్తిష్క గోడలన్నీ గణిత భావజాలపు రూపాలను పూయిస్తోంటే, గణితపూలను కోసి జగతి సిగలో పెట్టాలనే తపనల దారులలో ఊహల్ని తలుపులేసుకొని పడుకోనీక, దారిద్య్రపు నిర్బంధాన్ని…

డిసెంబర్‌ 22…‌జాతీయ గణిత దినోత్సవం

20వ శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధిచెందిన గణిత మేధావుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన, భారతీయ గణిత చరిత్రకు  మెరుగులు దిద్దిన శ్రీనివాస రామానుజన్‌ ‌పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రతియేటా డిసెంబర్‌ 22‌ను జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపు కొంటున్నారు. గణిత శాస్త్రములో ఆర్యభట్ట, భాస్కరాచార్యులు తరువాత భారత దేశానికి గొప్ప పేరు తెచ్చిన మేధావి భారత గణిత…

సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ అగ్రస్థానం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నిత్యం బొగ్గు గనులలో పనిచేస్తూ సంపదను సృష్టిస్తున్న సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చింది.  ముఖ్యమంత్రి  కె.చంద్ర శేఖర్‌ ‌రావు స్వీయ పర్యవేక్షణలో నిరంతరం కార్మికులకు ఏ విధమైన సంక్షేమ చర్యలు ఉంటే బాగుంటుందని సమీక్ష చేసి, వారికి సంతోషకరమైన సంక్షేమ కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఫలితంగా నేడు…

కేంద్రక శక్తిని ఒడిసి పట్టడంలో విజయం సాధించిన యూయస్‌ ‌శాస్త్రజ్ఞులు

తాజాగా విడుదలైన ‘యూయస్‌ ‌లారెన్స్ ‌లివర్‌మోర్‌ ‌లాబొరేటరీ, కాలిఫోర్నియా’ శాస్త్రజ్ఞుల ప్రయోగ ఫలితాల ఆధారంగా కేంద్రక సంలీన శక్తిని ఒడిసి పట్టి సుస్థిరాభివృద్ధి దిశగా వినియోగించుకోవడానికి ‘క్లీన్‌ ఎవర్జీ’గా మార్చే ప్రయోగాలు సఫలం అయ్యాయని కాలిఫోర్నియాలోని ‘యూయస్‌ ‌నేషనల్‌ ‌లాబొరేటరీ’ పరిశోధక బృందం ఇటీవల వెల్లడించడం ఓ ప్రధాన వార్తగా ప్రపంచ శాస్త్ర సమాజంతో పాటు…

కాంగ్రెస్‌ ‌సంక్షోభం టీ కప్పులో తుఫానేనా?

ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌లో జరిగిన పరిణామాలు టీ కప్పులో తుఫానే అంటున్నారు ఆ పార్టీ నేతలు. దిల్లీ  రాజా (డిగ్గీ రాజా) హైదరాబాద్‌ ‌రావడంతోనే సమస్యలు పరిష్కారమౌతాయన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలు క్లిష్టతరంగా ఉన్న ఈ రోజుల్లో పార్టీ అంతర్గత కుమ్ములాటలతో బలహీన పడుతుండడంతో కార్యకర్తలు మనోనిబ్బరాన్ని కోల్పోతున్నారు. కాంగ్రెస్‌కు రాష్ట్రంలో…

కాంగ్రెస్‌ అసమ్మతిని దిగ్విజయ్‌ ‌సింగ్‌ ‌పరిష్కరిస్తారు

న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20 : ‌తెలంగాణ కాంగ్రెస్‌ ‌లో జరుగుతున్న పరిణామాలపై ఆ పార్టీ సీనియర్‌ ‌నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు  స్పందించారు. ఈ సందర్బంగా ఆయన ఇక్కడ వి•డియాతో మాట్లాడుతూ అసలైన కాంగ్రెస్‌ ‌నేతలకు అన్యాయం జరిగిందనేది తమ వాదనని.. కమిటీలో ఉన్న వారిని రాజీనామా చేయమని తాము అడగలేదన్నారు. సమస్యను…

ద్వేషమనే మార్కెట్‌లో ప్రేమ అనే దుకాణాన్ని తెరుస్తున్నాను

భారత్‌ ‌జోడో యాత్ర ఎందుకన్న బిజెపి నేతల ప్రశ్నలకు రాహుల్‌ ‌జవాబు నేడు హరియానాలోకి భారత్‌ ‌జోడో యాత్ర డిసెంబర్‌ 24 ‌నుంచి జనవరి 2 వరకు భారత్‌ ‌జోడో యాత్రకు బ్రేక్‌ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌ 20 : అసలు భారత్‌ ‌జోడో యాత్ర లక్ష్యాలు ఏమిటని బిజెపి నేతల ప్రశ్నలకు కాంగ్రెస్‌…

రక్తం, వెంట్రుకలు, గోర్ల నమూనాలు ఇస్తా..

తప్పని తేలితే కరీంనగర్‌ ‌కమాన్‌ ‌వద్ద చెప్పుతో కొట్టుకోవాలి డ్రగ్స్ ఆరోపణలపై  స్పందిస్తూ సవాల్‌ ‌విసిరిన మంత్రి కెటిఆర్‌ ‌బండి సంజయ్‌ అసలు మనిషా.. కరీంనగర్‌కు ఏంచేశాని అడిగాతే పెడబొబ్బలా..అంటూ ఘాటు విమర్శలు రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20 : ‌బండి సంజయ్‌ అసలు మనిషా..పశువా..వానికేమైనా తెలివుందా…గావుకేకలు..పెడబొబ్బలు తప్ప కరీంనగర్‌కు ఏం చేశాంటే సమాధానం…

దొంగలు పడ్డ ఆరు నెలలకు…కుక్కలు మొరిగినట్టుంది కేటీఆర్‌ ‌సవాల్‌

బండి సంజయ్‌పై కేటీఆర్‌ ‌వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా… డికె అరుణ, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు హైదరబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20 : ‌రెండేళ్ల క్రితం మా అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌సవాల్‌ ‌చేసినప్పుడు…నీ గోర్లు, వెంట్రుకలు, కిడ్నీ ఎందుకు ఇవ్వలేదు కేటీఆర్‌..అప్పుడు డ్రగ్స్ ‌తీసుకున్నందుకే ఇవ్వలేదా…అని మంగళ వారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.…

సీఎం కేసీఅర్‌, ‌పంజాబ్‌ ‌ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్‌ ‌మాన్‌ల భేటీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20 : ‌పంజాబ్‌ ‌ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్‌ ‌మాన్‌ ‌మంగళవారం ప్రగతిభవన్‌లో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావుతో భేటీ అయ్యారు. మంగళవారం సాయంత్రం ప్రగతి భవన్‌కు చేరుకున్న పంజాబ్‌ ‌ముఖ్యమంత్రికి సీఎం కేసీఆర్‌ ‌పూల బొకే ఇచ్చి సాదరంగా స్వాగతం పలికి, లోపలకి తోడ్కొని వెళ్లారు. ఈ సందర్భంగా..దేశంలో…