NEWS

NEWS

మాండూస్‌ ‌బీభత్సంకన్నీళ్ల సిరాతో వెన్నంటిన ప్రాణస్పర్శ…

చెమ్మగిల్లిన కళ్లను ఆత్మీయంగా తుడిచి అంతరాత్మను ఆవిష్కరించే మాటల ఆర్ద్రతే కవిత్వం. సృజనతను స్పర్శించిన చేతివేళ్ల పనితనం అందమైన కావ్య సృష్టికి ప్రాణవాయువవుతుంది. సందర్భానికి ఆవశ్యకతగా, విప్పారిన వ్యవస్థాపనగా, మార్మికతల క్రియాత్మకతగా, వర్తమాన పరితపనగా కుదురుకున్న కవితా వాక్యమే మనస్సు చుట్టూ అల్లికై ముసురుకుంటుంది. మన్ను ముద్ద అద్దిన కాటుకగా, నిరంతరాన్వేషణలో దక్కిన పరిపూర్ణమైన నీటి…

తెలంగాణేతర పార్టీలకు ద్వారాలు తెరిచిన బిఆర్‌ఎస్‌

ఆం‌ధ్ర పార్టీలు ఇక్కడ అవసరమా అని ప్రశ్నించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌, ‌తన పార్టీని టిఆర్‌ఎస్‌ ‌నుండి బిఆర్‌ఎస్‌గా మార్చడంతో ఇప్పుడాయన తన మాటను కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిన్నటి వరకు కాళోజీ చెప్పినట్లు ప్రాంతేతరులు ద్రోహం చేస్తే, ప్రాంతం వరకు తరిమికొట్టాలె అన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సీమాంధ్ర నాయకుల పాలన అంతమయింది.…

‌తెలంగాణేతర పార్టీలకు ద్వారాలు తెరిచిన బిఆర్‌ఎస్‌

ఆం‌ధ్ర పార్టీలు ఇక్కడ అవసరమా అని ప్రశ్నించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌, ‌తన పార్టీని టిఆర్‌ఎస్‌ ‌నుండి బిఆర్‌ఎస్‌గా మార్చడంతో ఇప్పుడాయన తన మాటను కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిన్నటి వరకు కాళోజీ చెప్పినట్లు ప్రాంతేతరులు ద్రోహం చేస్తే, ప్రాంతం వరకు తరిమికొట్టాలె అన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సీమాంధ్ర నాయకుల పాలన అంతమయింది.…

గుండె గొంతులో…

అక్షరానికే అంతుపట్టడం లేదు మూగబోయిన నా మనోవేదనని వర్ణించేందుకు. నిత్య బోయీనైన నాలో ఎద మోయలేని భావాలభారాలు వెల్లువెత్తుతోంటే, నాలోని ఆవేదన సుడిగాలై నను నిలవనీయట్లేదు, నేనొక మూగ జీవిని. ఏదో సాధించాలన్న తపన నాలో ఉన్నా, ఏమీ చేయలేని మౌనజీవిని. నిజాలు తేటతెల్లంగా కనిపిస్తున్నా దృష్టిలోపమున్నట్టు అబద్దాలకే మద్దత్తు లభిస్తోంటే, నిఖార్సయిన నిజమిదంటూ ఎలుగెత్తి…

వ్యవసాయ భూములను కాపాడుకోవాలి

మన దేశము వ్యవసాయక దేశం జనాభాలో అత్యధిక శాతం  వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయం అనేది మన దేశానికి విడదీయరాని అనుబంధం ఇంతే కాక మనదేశంలో జరుపుకునే పండుగలు పబ్బాలు వ్యవసాయంతోనే ముడిపడి ఉంటాయి. నా చిన్నతనములో మా కొలనూరు చుట్టు ప్రక్కల ప్రాంతంలో నాగళ్ళ లెక్కతో  ఒక వ్యక్తికి ఉన్న  వ్యవసాయ భూమి…

అఫ్ఘాన్‌లో కొరడా ఝళిపిస్తున్న తాలిబన్లు

ఛాందసవాదనతో మహిళలపై ఆంక్షలు మహిళలకు యూనివర్సిటీ విద్య నిషేధం కాబూల్‌, ‌డిసెంబర్‌ 21 : అఫ్ఘానిస్థాన్‌లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించు కున్న తాలిబన్లు తమ కాఠిన్యాన్నిప్రదర్శిస్తున్నారు. తొలుత ప్రపంచానికి భయపడి కొంత సంయమనం పాటించిన ముష్కరులు మెల్లగా తమ ఛాందసంతో ప్రజలను వేధిస్తున్నారు. ప్రధానంగా మహిళలపై కఠిన ఆంక్షలు కొనసాగిస్తున్నారు. పురుషులు వెంట…

‌ప్రపంచానికి మరోమారు కొరోనా సవాళ్లు

చైనాలో పెరుగుతున్న కేసులతో భారత్‌ అ‌ప్రమత్తం ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు న్యూ దిల్లీ, డిసెంబర్‌ 21 : ‌చైనాలో కొరోనా విలయం ప్రపంచానికి మరోమారు సవాల్‌ ‌విసిరేలా ఉంది. జీరో కోవిడ్‌పాలసీ ఎత్తేశాక వైరస్‌ ‌కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మరణాలూ పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్నా.. ప్రభుత్వం అధికారికంగా వెల్లడించడంలేదు. మరణాలను పట్టించుకోవడం…

జోడోయాత్రలో కొరోనా నిబంధనలు పాటించాలి

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 21 : ‌చైనా తదితర దేశాల్లో మరోసారి కొరోనా విజృంభిస్తుంండగా ప్రపంచవ్యాప్తంగా మరోసారి పడగవిప్పే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన ‘భారత్‌ ‌జోడో యాత్ర’ కారణంగా తమ రాష్ట్రంలో కోవిడ్‌ ‌వ్యాప్తి చెందే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తూ.. రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు…

26‌న శ్రీశైలంకు రాష్ట్రపతి ముర్ము

శ్రీశైలం, డిసెంబర్‌ 21 : ‌రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 26న శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించనున్నారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామివారలను దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ’ప్రసాద్‌’ ‌స్కీమ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో దేవస్థానం పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులకు రాష్ట్రపతి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ మేరకు మంగళవారం దేవస్థానం…

మళ్లీ వేయినోట్ల చలామణి అంటూ వార్తలు

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 21 : ‌దేశంలో మళ్లీ రూ. 1000 కరెన్సీ నోట్లు చెలామణిలోకి రానున్నట్లు కొద్ది కాలంగా సోషల్‌ ‌డియాలో ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. అయితే దీనిని కేంద్రం ఖండించింది. అలాంటి అవకాశం లేదని వివరణ ఇచ్చింది. రూ. 2000 నోట్లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, 2023 జనవరి…