మళ్లీ ఏం దోచుకుందామని వొస్తున్నావ్
తెలంగాణలో నీ పప్పులు ఉడకవ్ చంద్రబాబుపై హరీష్ రావు సహా మంత్రుల మండిపాటు కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు మంత్రి పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 22 : గతంలో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాలనలోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువ జరిగాయని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్…
