NEWS

NEWS

విశాఖ మన్యంలో భారీగా పెరుగుతున్న చలి తీవ్రత

విశాఖపట్టణం, డిసెంబర్‌ 23 : ‌విశాఖ మన్యం చలి గుప్పెట్లో వణికుంది. విశాఖ ఏజెన్సీలో 6 డిగ్రీలకు మించి నమోదు కావటంలేదు. ఆంధ్రా ఊటీగా పేరొందిన లంబసింగిలో కనిష్ట ఉష్ణోగ్రతలకు పడిపోయింది. విశాఖ మన్యంలో ఉష్ణోగ్రతలు గజగజలాడిస్తున్నాయి. ప్రతిసారీ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే లంబసింగిలో కనిష్ఠ ఉష్ణోగ్రత చేరుకుంది. దాంతో అక్కడ సాయంత్రం అయ్యేసరికే అంతా…

పరుగులు తీస్తున్న బంగారం ధరలు

పెళ్లిళ్ల సీజన్‌ ‌ముగిసినా ఆగని పెరుగుదల న్యూ దిల్లీ, డిసెంబర్‌ 23 : ‌బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చేర్పులు సర్వసాధారణమే అయినా ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మధ్యతరగతి వారికి అందకుండా పోతున్నాయి. పేదైతే ఇటువైపు చూడకుండా వన్‌‌గ్రామ్‌ ‌గోల్డ్‌వైపు పరుగులు తీస్తున్నారు. మొన్నటి వరకూ కాస్త తగ్గిన బంగారం ధర.. మళ్లీ పెరగడం…

తొలి మహిళా ఫైటర్‌ ‌పైలట్‌ ‌సానియా

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 23 : ‌మహిళలు విద్య, ఉద్యోగం, వ్యాపార రంగాల్లోనే కాదు.. దేశ భద్రతలోనూ సత్తా చాటుతున్నారు. గగన విహారం చేయడమే కాదు, యుద్ధ విమానాలు నడపగలం అంటున్నారు. తాజాగా ఉత్తర్‌ ‌ప్రదేశ్‌, ‌ర్జాపూర్‌ ‌లోని జసోవర్‌ ‌కి చెందిన సానియా ర్జా.. ఇండియన్‌ ఎయిర్‌ ‌ఫోర్స్ ‌ఫైటర్‌ ‌పైలెట్‌ ‌గా ఎంపికైంది.…

కొరోనా బూస్టర్‌ ‌డోస్‌గా నాసిల్‌ ‌డ్రాప్స్

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 23 : ‌దేశంలో మరో కొరోనా టీకా అందుబాటులోకి రానుంది. భారత్‌ ‌బయోటెక్‌ ‌తయారు చేసిన.. రెండు డ్రాపుల నాసల్‌ ‌వ్యాక్సిన్‌కు కేంద్ర ఆరోగ్యశాఖ అనుమతి ఇచ్చింది. రెండు చుక్కల నాసికా టీకాకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతానికి ప్రైవేటు ఆసుపత్రుల్లోనే ఈ నాసల్‌ ‌వ్యాక్సిన్‌ అం‌దుబాటులో…

సుదీర్ఘ పోరాటాల ఫలితమే వినియోగ దారుల హక్కులు

               (డిసెంబర్ 24, జాతీయ వినియోగ దారుల హక్కుల దినోత్సవం) వస్తు,సేవలను కొనుగోలు చేసి,వినియోగించుకునే వ్యక్తిని “వినియోగదారుడు” అని నిర్వచించవచ్చు. ఖరీదు పెట్టి కొన్న వస్తుసేవల్లో ఎలాంటి  లోపాలున్నా దాని వలన వినియోగదారుడికి ఆర్ధికంగాను,ఆరోగ్య పరంగాను ఎంతో నష్టం కలగవచ్చు. ఇలాంటి అసౌకర్యాన్ని, ఆర్ధిక నష్టాన్ని,అన్యాయాన్ని     వినియోగదారుడు  వివిధ చట్టబద్దమైన మార్గాల ద్వారా అధిగమించి, పోరాడి, తగిన…

బ్యాంకర్లు ఎవరి ప్రయోజనం కోసం పని చేస్తారు ?

‘‘ఎవరో అప్పులు చేయడం ఏమిటి? వారు అప్పు కట్టకపోతే రద్దు చేయడం ఏమిటి? ప్రజల నుంచి పన్నుల రూపంలో వస్తున్న ఆదాయం మాటేమిటి అన్న ప్రశ్నలకు డొంక తిరుగుడు సమాధానాలు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా ఉద్దేశపూర్వకంగా రుణ ఎగవేతదారుల పేర్లును బయటపెట్టినట్లు అనుమానాలున్నాయి. ఆదాయం విషయంలో మొండిగా వ్యవహరించే మోదీ సర్కారు, అప్పులు ఇచ్చే విషయంలో…

మరోసారి భయపెడుతున్న కొరోనా కొత్త వేరియంట్‌

‌కొరోనా కొత్త వేరియంట్‌ ‌మరోసారి ప్రపంచాన్ని భయపెడతున్నది. ముఖ్యంగా కొరోనాకు పుట్టినిల్లుగా చెబుతున్న చైనాలో బీఎఫ్‌-7 ‌పేర ఈ కొత్త వేరియంట్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుంది. పలు ఇన్‌ఫెక్షన్‌లకు కారణమవుతున్న ఈ వేరియంట్‌ ‌ప్రధానంగా శ్వాసకోశ సమస్యలను సృష్టించేదిగా ఉందన్నది శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. ఇది ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటికి వ్యాప్తి చెందుతుంది. రానున్న…

యాత్రను ఆపడానికి సాకులు వెతుకుతున్నారు

కొరోనా నేపథ్యంలో కేంద్ర మంత్రి లేఖపై రాహుల్‌ ‌హరియానాలో కొనసాగుతున్న భారత్‌ ‌జోడో యాత్ర ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌ 22 : ‌భారత్‌ ‌జోడో యాత్రను ఆపేందుకు బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సాకులు వెతుకుతుందని రాహుల్‌ ‌గాంధీ అన్నారు. బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సూక్‌ ‌మాండవీయ అనేక దేశాల్లో కొరోనా మళ్లీ…

ముక్కోటికి ముస్తాబవుతున్న భదాద్రి

23 నుండి జనవరి12 వరకు శ్రీవైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు 1వ తేది గోదావరి నదిలో తెప్పోత్సవం…2న తెల్లవారుజామున ఉత్తర ద్వారదర్శనం నేడు ‘‘మత్స్యావతారం’’లో స్వామివారు భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 22 : ‌ప్రముఖ పుణ్యక్షేత్రమైన  భద్రాచలం శ్రీ సీతారామచందస్వ్రామి దేవస్థానం నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు భదాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. ఇందులో భాగంగా…

నాబార్డు సహకారం మరువలేనిది

ఎన్నో అభివృద్ధి పనులకు ఆర్థిక తోడ్పాటు గోదాంల నిర్మాణంతో ధాన్యం నిల్వకు అవకాశం నాబార్డ్ ‌సమావేశంలో మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 22 : ‌రాష్ట్ర ప్రభుత్వానికి నాబార్డు అందిస్తున్న సహకారానికి ఆర్థికశాఖ మంత్రి హరీష్‌ ‌రావు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌ అవి•ర్‌పేటలో నాబార్డ్ ఆధ్వర్యంలో స్టేట్‌ ‌క్రెడిట్‌ ‌సెమినార్‌ ‌కార్యక్రమానికి మంత్రి…