శబరిమల యాత్రలో విషాదం..అర్థరాత్రి లోయలోపడ్డ వాహనం
8 మంది అయ్యప్ప భక్తుల దుర్మరణం భక్తులంతా తమిళనాడు వాసులగు గుర్తింపు సహాయక చర్యల చేపట్టిన కేరళ పోలీసులు తిరువనంతపురం, డిసెంబర్ 24 : శబరిమల యాత్రలో విషాదం చోటు చేసుకుంది. అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి లోయలో పడడంతో 8 మంది అక్కడికక్కడే కన్నుమూశారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి…
