NEWS

NEWS

మద్యం వద్దే వద్దంటున్న యువతరం

2021 ఏడాది కొరోనా మబ్బుల రాకపోకలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేసి వీడ్కోలు తీసుకుంటున్నది. గంపెడు ఆశలతో ప్రపంచ మానవాళి కోవిడ్‌-19 ‌రహిత నూతన సంవత్సరం-2023ను స్వాగతిస్తున్న సందర్భమిది. ఒమిక్రాన్‌, ‌డెమిక్రాన్‌ ‌వైరస్‌ ‌మహమ్మారి సత్వరమే వెనుదిరగాలని, సమాజంతో సంతోషాల వెలుగులు నిండాలని అన్ని వర్గాల ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్న తరుణాన నేడు చైనాలో…

కాశ్మీర్‌లో పండిట్ల భద్రత ఆందోళనకరం

శ్రీనగర్‌, ‌డిసెంబర్‌ 26 : ‌కశ్మీర్‌లో పండిట్ల భద్రత పట్ల మాజీ ముఖ్యమంత్రి, డెమోక్రటిక్‌ ఆజాద్‌ ‌పార్టీ చీఫ్‌ ‌గులాం నబీ ఆజాద్‌ ఆం‌దోళన వ్యక్తం చేశారు. పండిట్లకు ఉద్యోగం కంటే వారి జీవితాలే ముఖ్యమని అన్నారు. కశ్మీర్‌లో పరిస్థితులు మెరుగుపడేంత వరకు పండిట్‌ ఉద్యోగులను జమ్ముకు తరలించాలన్నారు.గత ఏడాది అక్టోబర్‌ ‌నుంచి కశ్మీర్‌లో వరుస…

వీడియోకాన్‌ ‌కంపెనీ సీఈఓ వేణుగోపాల్‌ ‌ధూట్‌ అరెస్ట్

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 26 : ‌వీడియోకాన్‌ ‌కంపెనీ సీఈఓ వేణుగోపాల్‌ ‌ధూట్‌ను సీబీఐ అరెస్ట్ ‌చేసింది. ఐసీఐసీఐ లోన్‌ ‌ఫ్రాడ్‌ ‌కేసులో ఆరోపణలపై విచారణ జరుపుతున్న దర్యాప్తు సంస్థ ఆయనను అదుపులోకి తీసుకుంది. ఇదే కేసుకు సంబంధించి రెండు రోజుల క్రితం ఐసీఐసీఐ బ్యాంక్‌ ‌మాజీ సీఈఓ చందాకొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ ‌కొచ్చర్‌…

లాలూను వదలని సిబిఐ

పాట్నా, డిసెంబర్‌ 26 :ఆర్జేడీ అధినేత, బీహార్‌ ‌మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ ‌యాదవ్‌పై ఉన్న ఓ అవినీతి కేసును సీబీఐ తాజాగా రీఓపెన్‌ ‌చేసింది. యూపీఏ-1 ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే ప్రాజెక్టుల కేటాయింపుల్లో అవినీతికి పాల్పడ్డాడని లాలూ యాదవ్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై సీబీఐ 2018లో విచారణ ప్రారంభించింది. అయితే, అవినీతి…

పాక్‌లో రెచ్చిపోతున్న తాలిబన్లు

కరాచీ, డిసెంబర్‌ 26 : ‌పాకిస్థాన్‌లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. గత రెండు రోజుల్లో బలోచిస్తాన్‌ ‌రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో తెహ్రీక్‌ ఇ ‌తాలిబన్‌ ‌పాకిస్తాన్‌ (‌టిటిపి) బృందం చేసిన దాడుల్లో ఆరుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని పాకిస్థాన్‌ ‌సైన్యం డియా విభాగం ఆదివారం ప్రకటించారు. జోభో జిల్లాలోని…

శ్రీ‌శైలంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఘనంగా స్వాగతం పలికిన మంత్రులు, అధికారులు భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు శ్రీశైలం, డిసెంబర్‌ 26 : ‌భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలం చేరుకున్నారు. సున్నిపెంటలోని హెలిపాడ్‌ ‌వద్ద రాష్ట్రపతికి ఏపీ ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ‌ఘనంగా స్వాగతం పలికారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని…

జాతీయ మహిళల బాక్సింగ్‌ ‌ఛాంపియన్‌ ‌నిఖత్‌ ‌జరీన్‌

‌భోపాల్‌, ‌డిసెంబర్‌ 26 : ‌జాతీయ మహిళల బాక్సింగ్‌ ‌ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్‌ ‌నిఖత్‌ ‌జరీన్‌ ‌గోల్డ్ ‌మెడల్‌ ‌గెలిచింది. మధ్యప్రదేశ్‌ ‌రాజధాని భోపాల్‌ ‌వేదికగా జరిగిన జాతీయ మహిళల బాక్సింగ్‌ ‌ఛాంపియన్‌షిప్‌లో 50కేజీల విభాగంలో నిఖత్‌ ‌స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్‌ ‌మ్యాచ్‌లో   రైల్వేస్‌కు చెందిన అనామికపై 4-1 స్కోరు తేడాతో…

ఫామ్‌హౌజ్‌ ‌కేసులో కీలక మలుపు

కేసును సిబిఐ విచారణకు అప్పగిస్తూ హైకోర్టు తీర్పు సిట్‌ ‌విచారణ నిలిపివేత..రికార్డులు సిబిఐకి అప్పగించాలని ఆదేశం చంచల్‌గూడ జైలులో నందకుమార్‌పై ఇడి విచారణ హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 26(ఆర్‌ఎన్‌ఎ) : ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసులో కేసీఆర్‌ ‌సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ…

”అజాత శత్రువు అటల్ జీ”

 డిసెంబర్ 25… వాజ్ పేయి జయంతి రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న గొప్ప నాయకుడు వాజ్ పెయి. ప్రజా సేవ కోసం బ్రహ్మచారిగా ఉండిపోయి… తన జీవితం మొత్తం దేశం కోసం అంకితం చేశారు. రెండు సీట్ల పార్టీని దేశ రాజకీయ చరిత్రలోనే అధికార పార్టీగా మలచిన అపర చాణుక్యుడు. పార్లమెంట్ సాక్షిగా నెహ్రూలాంటి నేతల్ని…

విద్యా ప్రదర్శనం

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి అస్త్రవిద్యా ప్రదర్శనంగావించిన తర్వాత గదా, ఖడ్గ విద్యల్లో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. అదే సమయంలో సహజ కవచకుండలాలతో సూర్యకాంతితో ప్రకాశిస్తూ విశాలనేత్రుడై మత్తేభంలా నడుచుకుంటూ వచ్చాడు. దుర్యోధనాదులు కర్ణుని వెంటనిలిచారు. కర్ణుడు అర్జునుడు  చేసిన విన్యాసాలన్నింటినీ చేసి  •చూపించాడు. దుర్యోధనుడు అమితానందం పొందాడు. కర్ణుని గాఢాలింగం చేసుకుని తనతో స్నేహంగా…