NEWS

NEWS

సెస్‌ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ‌హవా

15కు గాను 13 స్థానాల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు వేములవాడలో ఇరు పార్టీల ఘర్షణ..లాఠీఛార్జ్ ఎట్టకేలకు వేములవాడలో బిజెపి అభ్యర్థి తిరుపతి గెలిచినట్లు అధికారుల ప్రకటన రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26 : ‌రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన సహకార విద్యుత్‌ ‌సరఫరా సంఘం సెస్‌ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ‌హవా కొనసాగింది. 15…

శీతాకాలం విడిదికి హైదరాబాద్‌ ‌చేరుకున్న రాష్ట్రపతి ముర్ము

రాష్ట్రపతికి ఘనంగా స్వాగతించిన గవర్నర్‌ ‌తమిళి సై, సిఎం కెసిఆర్‌ ‌మండలి ఛైర్మన్‌, ‌స్పీకర్‌, ‌మంత్రులు, ప్రజాప్రతినిధులను సిఎం కెసిఆర్‌ ‌పరిచయం   చాలా కాలం తర్వాత గవర్నర్‌ ‌తమిళి సైతో సిఎం కెసిఆర్‌ ‌మాటా మంతీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26 : ‌హైదరాబాద్‌ ‌విడిది కోసం వొచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సోమవారం…

బిఆర్‌ఎస్‌తో..తెలంగాణ వాదాన్ని చంపిన కేసీఆర్‌

చంద్రబాబు తెలంగాణకు రావడానికి అవకాశం కేసీఆర్‌ ఏపిలో అట్రాక్ట్ ‌చేయలేరు…కేసీఆర్‌తో చంద్రబాబు ఆడుకుంటారు టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26 : ‌టిఆర్‌ఎస్‌ను…బిఆర్‌ఎస్‌ ‌పార్టీగా మార్చడంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణను అవమాన పర్చడమే కాకుండా తెలంగాణ వాదాన్ని చంపేశాడంటూ…టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి…

టిడిపి రీ ఎంట్రీతో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పు

తెలుగుదేశం పార్టీ తిరిగి రంగ ప్రవేశం చేయడం తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పుకు కారణమయింది. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో అధికారం కోల్పోయినప్పటి నుండి  తెలంగాణ ఏర్పడిన ఈ ఎనిమిదేళ్ళలో టిడిపి ఇక్కడి ప్రజలకు దూరమవుతూ వొచ్చింది. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా దాదాపు మూడున్నర దశాబ్ధాల కింద  ఎన్టీ రామారావు సారథ్యంలో ఏర్పడిన తెలుగుదేశం పార్టీ, కేవలం తొమ్మిది నెలల…

బుక్‌ ‌ఫెయిర్‌

హైదరాబాద్‌ ‌లో నడి బొడ్డున పుస్తకాల పండుగ బడి పిల్లలతో మొదలు రిటైర్డ్ ఉద్యోగుల వరకు సెలబ్రిటీల నుండి సామాన్యుల దాకా పుస్తకాల తాకిడి జోరుగా సాగుతూ పుస్తక ప్రియులకు పండుగ వాతావరణం వచ్చింది బాల సాహిత్యం నేటి తరానికి అవసరం నేడు శాస్త్ర సాంకేతికత పరుగులు తీస్తున్న తరుణంలో పిల్లలకు పుస్తక పఠనం తప్పనిసరి…

సెల్ఫీతో జరభద్రం

‘‘‌ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో సెల్ఫీలకు విపరీతమైన క్రేజ్‌ ‌వచ్చింది. ఇక ఎక్కడ చూసినా సెల్ఫీల ట్రెండ్‌ ‌నడుస్తోంది. మొబైల్‌ ‌చేతిలో ఉండటంతో యువత ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీ ఫొటోలు, సెల్ఫీ వీడియోలు తీసుకుంటారు. వాటిని తమ సోషల్‌ ‌మీడియా ఖాతాల్లో పోస్ట్ ‌చేస్తుంటారు. కానీ కొన్నిసార్లు సెల్ఫీలు…

మద్యం వద్దే వద్దంటున్న యువతరం

2021 ఏడాది కొరోనా మబ్బుల రాకపోకలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేసి వీడ్కోలు తీసుకుంటున్నది. గంపెడు ఆశలతో ప్రపంచ మానవాళి కోవిడ్‌-19 ‌రహిత నూతన సంవత్సరం-2023ను స్వాగతిస్తున్న సందర్భమిది. ఒమిక్రాన్‌, ‌డెమిక్రాన్‌ ‌వైరస్‌ ‌మహమ్మారి సత్వరమే వెనుదిరగాలని, సమాజంతో సంతోషాల వెలుగులు నిండాలని అన్ని వర్గాల ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్న తరుణాన నేడు చైనాలో…

కాశ్మీర్‌లో పండిట్ల భద్రత ఆందోళనకరం

శ్రీనగర్‌, ‌డిసెంబర్‌ 26 : ‌కశ్మీర్‌లో పండిట్ల భద్రత పట్ల మాజీ ముఖ్యమంత్రి, డెమోక్రటిక్‌ ఆజాద్‌ ‌పార్టీ చీఫ్‌ ‌గులాం నబీ ఆజాద్‌ ఆం‌దోళన వ్యక్తం చేశారు. పండిట్లకు ఉద్యోగం కంటే వారి జీవితాలే ముఖ్యమని అన్నారు. కశ్మీర్‌లో పరిస్థితులు మెరుగుపడేంత వరకు పండిట్‌ ఉద్యోగులను జమ్ముకు తరలించాలన్నారు.గత ఏడాది అక్టోబర్‌ ‌నుంచి కశ్మీర్‌లో వరుస…

వీడియోకాన్‌ ‌కంపెనీ సీఈఓ వేణుగోపాల్‌ ‌ధూట్‌ అరెస్ట్

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 26 : ‌వీడియోకాన్‌ ‌కంపెనీ సీఈఓ వేణుగోపాల్‌ ‌ధూట్‌ను సీబీఐ అరెస్ట్ ‌చేసింది. ఐసీఐసీఐ లోన్‌ ‌ఫ్రాడ్‌ ‌కేసులో ఆరోపణలపై విచారణ జరుపుతున్న దర్యాప్తు సంస్థ ఆయనను అదుపులోకి తీసుకుంది. ఇదే కేసుకు సంబంధించి రెండు రోజుల క్రితం ఐసీఐసీఐ బ్యాంక్‌ ‌మాజీ సీఈఓ చందాకొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ ‌కొచ్చర్‌…

లాలూను వదలని సిబిఐ

పాట్నా, డిసెంబర్‌ 26 :ఆర్జేడీ అధినేత, బీహార్‌ ‌మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ ‌యాదవ్‌పై ఉన్న ఓ అవినీతి కేసును సీబీఐ తాజాగా రీఓపెన్‌ ‌చేసింది. యూపీఏ-1 ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే ప్రాజెక్టుల కేటాయింపుల్లో అవినీతికి పాల్పడ్డాడని లాలూ యాదవ్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై సీబీఐ 2018లో విచారణ ప్రారంభించింది. అయితే, అవినీతి…