సెస్ ఎన్నికల్లో బిఆర్ఎస్ హవా
15కు గాను 13 స్థానాల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు వేములవాడలో ఇరు పార్టీల ఘర్షణ..లాఠీఛార్జ్ ఎట్టకేలకు వేములవాడలో బిజెపి అభ్యర్థి తిరుపతి గెలిచినట్లు అధికారుల ప్రకటన రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, డిసెంబర్ 26 : రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన సహకార విద్యుత్ సరఫరా సంఘం సెస్ ఎన్నికల్లో బిఆర్ఎస్ హవా కొనసాగింది. 15…
