NEWS

NEWS

అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

ఉద్యోగ నియామకాలకు చర్యలు నేటి నుండి రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు రూ.156.32 కోట్లతో జహీరాబాద్‌ ‌నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు సంగారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 27 : అన్ని వర్గాల అభివృద్ధికి  ప్రభుత్వం కృషి చేస్తుందని, కేసీఆర్‌ ‌ప్రభుత్వం…

రుణమాఫీని వెంటనే అమలు చేయాలి

‘ధరణి’ సమస్యలు వెంటనే పరిష్కరించాలి రైతు సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి ఆందోళన జిల్లా కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌పిలుపుతో నిరసనల్లో పాల్గొన్న పార్టీ నేతలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 27 : ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన రుణమాఫీని వెంటనే అమలు చేయాలని బిజెపి డిమాండ్‌…

బాలికా విద్యలో స్వర్ణయుగం

రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కవిత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 27 : ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పాలనలో బాలికల విద్యకు తెలంగాణ రాష్ట్రం స్వర్ణయుగంగా మారిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పీజీలో 72శాతం, డిగ్రీలో 52శాతం,గురుకులాలు,కేజీబీవీల్లో 69 శాతం మంది బాలికలు చేరడం అభినందనీయమని అన్నారు. బీఈడీ ఫస్టియర్‌లో 81 శాతం…

సిరిసిల సెస్‌ ‌ఛైర్మన్‌గా చిక్కాల రామారావు

రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 27 : ‌సిరిసిల్ల సహకార విద్యుత్‌ ‌సరఫరా సొసైటీ సెస్‌ ‌చైర్మన్‌గా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చిక్కాల రామారావు (తంగళ్లపల్లి), వైస్‌ ‌చైర్మన్‌గా దేవరకొండ తిరుపతి(కోనరావుపేట) ఎన్నికయ్యారు. ఈ మేరకు సెస్‌ ఎన్నికల అధికారి బీ మమత ప్రకటించారు. సోమవారం వెల్లడైన సెస్‌ ఎన్నికల ఫలితాల్లో 15 స్థానాల్లోనూ బీఆర్‌ఎస్‌ ‌విజయం…

దమ్ముంటే దుబ్బాకకు రా…తేల్చుకుందాం

మెదక్‌ ఎం‌పి కేపీఆర్‌కు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు సవాల్‌ ‌రైతు రుణమాఫీ, ధరణి భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ ‌సిద్ధిపేట కలెక్టరేట్‌ ‌వద్ద బిజెపి రైతు ధర్నా సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 27 : ‌సిద్ధిపేట జిల్లా బిఆర్‌ఎస్‌ ‌పార్టీ అధ్యక్షుడు, మెదక్‌ ఎం‌పి కొత్త ప్రభాకర్‌రెడ్డి(కేపీఆర్‌)‌కి బిజెపి పార్టీకి చెందిన దుబ్బాక ఎమ్మెల్యే…

కొరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం అప్రమత్తం

హాస్పిటళ్లలో మాక్‌ ‌డ్రిల్‌ ‌దిల్లీలో పరిశీలించిన కేంద్రమంత్రి మాండవీయ హైదరాబాద్‌ ‌గాంధీ హాస్పిటల్‌లో అధికారుల పరిశీలన న్యూ దిల్లీ, డిసెంబర్‌ 27 : ‌కోవిడ్‌ ‌కలవరం మళ్లీ మొదలైన నేపథ్యంలో..మంగళవారం దేశవ్యాప్తంగా హాస్పిటళ్లలో మాక్‌ ‌డ్రిల్‌ ‌చేపట్టారు. ఒకవేళ కేసులు పెరిగితే అప్పుడు తీసుకోవాల్సిన చర్యల గురించి హాస్పిటళ్లన్నీ సంసిద్ధం అవుతున్నాయి. కొరోనా వైరస్‌ ‌మరోసారి…

వందేమాతరం… స్వాతంత్ర్య ఉద్యమంలో రణన్నినాదం

వందేమాతరం…అహింసాయుత భారత స్వాతంత్ర్య ఉద్యమంలో రణన్నినాదం. ఒకనాడు ఏ ఇరువురు భారతీయులు కలిసినా వందేమాతరం అంటూ అభివాదం చేసు కోవడం, వందేమాతరం బ్యాడ్జీలు ధరించడం,  లాంటి  చర్యల వలన 1905-11 మధ్య జరిగిన ఈ ఉద్యమానికి వందేమాతరం ఉద్యమం అనే పేరు సార్థకం అయింది.1896 డిసెంబర్ 28న రహీంతుల్లా ఎం. సయానీ అధ్యక్షతన నిర్వహించిన కలకత్తా…

పెన్షన్లపై విపక్షాల దుష్ప్రచారం

ఆడిట్‌ ‌చేస్తుంటే ఎత్తేస్తున్నారని ఆరోపణలు విషపు సమాజంలో బతుకుతున్నాం విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టాలి అధికారులకు ఎపి సిఎం జగన్‌ ‌సూచనలు అమరావతి, డిసెంబర్‌ 27 : ‌దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ అన్నారు విపక్షాలు పింఛన్లపై దుష్పచ్రారం చేస్తున్నాయని ముఖ్యమంత్రి మండిపడ్డారు. పెన్షన్లకు సంబంధించి ప్రతి…

తెలంగాణ సంక్షేమ పథకాలు అద్భుతం

‌హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 27 : ‌తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పటికీ అద్భుతాలు చేస్తున్నదని, దేశ స్థాయిలో పేరు వచ్చిందని పంజాబ్‌ ‌స్పీకర్‌ ‌కుల్తార్‌ ‌సింగ్‌ ‌ప్రశంసించారు. ఇక్కడ అమలవుతున్న పథకాలు ఆదర్శంగా ఉన్నాయని అన్నారు. పేదల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు అభినంద నీయమని అన్నారు. ఉచిత విద్యుత్‌, ‌నిరంతర విద్యుత్‌ ఆదర్శంగా ఉందన్నారు. రైతుబంధు, రైతుబీమ…

యూఎస్‌ ‌విద్యార్థి వీసాలు మరింత సరళం

న్యూయార్క్, ‌డిసెంబర్‌ 27 : అమెరికాలో ఉన్నత చదువులకు వెళ్లాలనుకుంటున్న వారికి వీసా నిబంధనలు సరళీకృతం కానున్నాయి. ఈ విషయంలో అమెరికా మరోమారు ఉదార నిర్ణయం తీసుకుంది. అగ్రరాజ్యం అమెరికా విద్యార్థి వీసా ఇంటర్వ్యూలకు  సంబంధించి తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వీసా ఇంటర్వ్యూలో ఒకసారి ఫెయిల్‌ అయిన స్టూడెంట్స్‌కు మరోసారి హాజరయ్యే అవకాశం కల్పించాలని…