NEWS

NEWS

తిరుమలలో పెరిగిన రద్దీ

తిరుమల, డిసెంబర్‌ 27 : ‌తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.శ్రీవారి సర్వదర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 36 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. సోమవారం  శ్రీవారిని 62,152 మంది భక్తులు దర్శించుకోగా 30,682 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ. 4.05కోట్లు…

తిరుమలలో కోయిల్‌ ఆళ్వార్‌ ‌తిరుమంజనం

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయశుద్ది 11 గంటల తరవాత దర్శనానికి భక్తులకు అనుమతి తిరుమల, డిసెంబర్‌ 27 : శ్రీ‌వారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ ‌తిరుమంజనం చేపట్టారు. వచ్చే నెల 2వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ శాస్తోక్త్రగా నిర్వహించింది. ఉదయం 6 నుంచి 11 గంటల వరకూ…

అమెరికాలో మంచు తుఫాన్‌ ‌బీభత్సం

క్రిస్మస్‌ ‌వేడుకలు తీవ్ర అంతరాయం దేశవ్యాప్తంగా 31 మంది మరణించారని అంచనా న్యూయార్క్, ‌డిసెంబర్‌ 26 : ‌క్రిస్‌మస్‌ ‌పండుగ పూట అగ్రరాజ్యం అమెరికాను మంచు తుఫాను ముంచెత్తింది. ఆర్కిటిక్‌ ‌పేలుడు సంభవించడటంతో 48 రాష్టాల్రు చలిగుప్పిట్లో చిక్కుకున్నాయి. తూర్పు అమెరికాలో పరిస్థితి మరింత భయంకరంగా మారిపోయింది. భారీ మంచు తుఫాను వల్ల న్యూయర్క్ ఒక…

అఫ్ఘాన్‌లోమహిళలపై ఆంక్షలు

కాబూల్‌, ‌డిసెంబర్‌ 26 : ‌మహిళల విద్య, ఉద్యోగాలకు సంబంధించి తాజాగా తాలిబన్లు ఆంక్షలు పెట్టడంతో సేవలు నిలిపివేస్తున్నట్లు మూడు ఎన్‌జిఒ సంస్థలు ప్రకటించాయి. అంతర్జాతీయ, స్థానిక ప్రభుత్వేతర సంస్థల్లో మహిళలు పనిచేయకుండా నిషేధం విధించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. సేవ్‌ ‌ది చిల్డ్ర, ‌నార్వేజియన్‌ ‌రెఫ్యూజీ కౌన్సిల్‌, ‌కేర్‌ ‌సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ…

‌శ్రద్దావాకర్‌ ‌దారుణ హత్యోదంతం కేసు

కీలక ఆధారాలు పట్టుకున్న పోలీసులు ఆడియో టేపుల్లో శ్రద్ద హింసకు సంబందించిన ఆధారాలు న్యూ దిల్లీ, డిసెంబర్‌ 26 : ‌శ్రద్దావాకర్‌ ‌దారుణ హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శ్రద్దా హత్య కేసులో ఢిల్లీ పోలీసులకు కీలక ఆడియో ఆధారాలు లభించాయి. అఫ్తాబ్‌కి సంబంధించిన ఆడియో పోలీసులకు దొరికింది. ఇందులో అఫ్తాబ్‌, ‌శ్రద్ధతో గొడవపడుతున్నాడు. ఈ…

జాతీయ మహిళల బాక్సింగ్‌ ‌చాంపియన్‌ ‌పోటీలు

భోపాల్‌, ‌డిసెంబర్‌ 26 : ‌జాతీయ మహిళల బాక్సింగ్‌ ‌చాంపియన్‌ ‌షిప్‌లో తెలంగాణ బాక్సర్‌ ‌నిఖత్‌ ‌జరీన్‌ ‌గోల్డ్ ‌మెడల్‌ ‌గెలిచింది.  మధ్యప్రదేశ్‌ ‌రాజధాని భోపాల్‌ ‌వేదికగా జరిగిన జాతీయ మహిళల బాక్సింగ్‌ ‌ఛాంపియన్‌షిప్‌లో 50కేజీల విభాగంలో నిఖత్‌ ‌స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్‌ ‌మ్యాచ్‌లో   రైల్వేస్‌కు చెందిన అనామికపై 4-1 స్కోరు…

రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్నకారు

ప్రమాదంలో వ్యక్తి అక్కడిక్కడే మృతి ఆగ్రహంతో ఆందోళనకు దిగిన బంధువులు బాపట్ల, డిసెంబర్‌ 26 : ‌రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మార్టూరు సపంలోని రాజుపాలెం కూడలి వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహించిన బంధువులు సోమవారం ఉదయం రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. మండల పరిధిలోని…

నిమ్స్‌లో నిర్మలా సీతారామన్‌కు వైద్య పరీక్షలు

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 26 : ‌కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అస్వస్థతకు గురయ్యారు. ఆమెను చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోని ఓ ప్రైవేటు వార్డులో వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆమె ఆస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఆదివారం మాజీ ప్రధాని అటల్‌ ‌బిహారీ…

గజ్వేల్‌ ‌ప్రభుత్వ హాస్పిటల్‌లో కార్పొరేట్‌ ‌సౌకర్యాలు

ఆరోగ్య మంత్రి హరీష్‌ ‌రావు అకస్మిక సందర్శన   సర్కారు దవాఖానలో సౌలత్‌లు ఎట్లున్నయ్‌.. ‌కేసీఆర్‌ ‌కిట్టు ఇచ్చారా… మొదటి గంటలో బిడ్డకు తల్లి పాలు ఇచ్చారా.. రోగులకు మంత్రి ఆత్మీయ పలకరింపు…ఆత్మవిశ్వాసంపెంపు గజ్వేల్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26 : ‌సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌ని సోమవారం నాడు రాష్ట్ర ఆర్థిక వైద్య…

ఉపాధి హామీ నిధులు కాంట్రాక్టర్లకు మళ్లించారు

రాష్ట్ర వాటా ఇవ్వకపోగా కేంద్రంపై నెపం బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై మండిపడ్డ ఎంపి లక్ష్మణ్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26 : ‌కేంద్రం ఉపాధి నిధులు ఇస్తే..రూ.150 కోట్లు కాంట్రాక్టర్లకు దారి మళ్లించారని రాజ్యసభ బిజెపి ఎంపీ లక్ష్మణ్‌ ‌మండిపడ్డారు. రాష్ట్రం వాటా ఇవ్వకపోగా కేంద్రం వి•ద నెపం నెడుతున్నారని ఆయన ఫైర్‌ అయ్యారు. రూ.5 లక్షల…