NEWS

NEWS

దమ్ముంటే దుబ్బాకకు రా…తేల్చుకుందాం

మెదక్‌ ఎం‌పి కేపీఆర్‌కు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు సవాల్‌ ‌రైతు రుణమాఫీ, ధరణి భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ ‌సిద్ధిపేట కలెక్టరేట్‌ ‌వద్ద బిజెపి రైతు ధర్నా సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 27 : ‌సిద్ధిపేట జిల్లా బిఆర్‌ఎస్‌ ‌పార్టీ అధ్యక్షుడు, మెదక్‌ ఎం‌పి కొత్త ప్రభాకర్‌రెడ్డి(కేపీఆర్‌)‌కి బిజెపి పార్టీకి చెందిన దుబ్బాక ఎమ్మెల్యే…

కొరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం అప్రమత్తం

హాస్పిటళ్లలో మాక్‌ ‌డ్రిల్‌ ‌దిల్లీలో పరిశీలించిన కేంద్రమంత్రి మాండవీయ హైదరాబాద్‌ ‌గాంధీ హాస్పిటల్‌లో అధికారుల పరిశీలన న్యూ దిల్లీ, డిసెంబర్‌ 27 : ‌కోవిడ్‌ ‌కలవరం మళ్లీ మొదలైన నేపథ్యంలో..మంగళవారం దేశవ్యాప్తంగా హాస్పిటళ్లలో మాక్‌ ‌డ్రిల్‌ ‌చేపట్టారు. ఒకవేళ కేసులు పెరిగితే అప్పుడు తీసుకోవాల్సిన చర్యల గురించి హాస్పిటళ్లన్నీ సంసిద్ధం అవుతున్నాయి. కొరోనా వైరస్‌ ‌మరోసారి…

వందేమాతరం… స్వాతంత్ర్య ఉద్యమంలో రణన్నినాదం

వందేమాతరం…అహింసాయుత భారత స్వాతంత్ర్య ఉద్యమంలో రణన్నినాదం. ఒకనాడు ఏ ఇరువురు భారతీయులు కలిసినా వందేమాతరం అంటూ అభివాదం చేసు కోవడం, వందేమాతరం బ్యాడ్జీలు ధరించడం,  లాంటి  చర్యల వలన 1905-11 మధ్య జరిగిన ఈ ఉద్యమానికి వందేమాతరం ఉద్యమం అనే పేరు సార్థకం అయింది.1896 డిసెంబర్ 28న రహీంతుల్లా ఎం. సయానీ అధ్యక్షతన నిర్వహించిన కలకత్తా…

పెన్షన్లపై విపక్షాల దుష్ప్రచారం

ఆడిట్‌ ‌చేస్తుంటే ఎత్తేస్తున్నారని ఆరోపణలు విషపు సమాజంలో బతుకుతున్నాం విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టాలి అధికారులకు ఎపి సిఎం జగన్‌ ‌సూచనలు అమరావతి, డిసెంబర్‌ 27 : ‌దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ అన్నారు విపక్షాలు పింఛన్లపై దుష్పచ్రారం చేస్తున్నాయని ముఖ్యమంత్రి మండిపడ్డారు. పెన్షన్లకు సంబంధించి ప్రతి…

తెలంగాణ సంక్షేమ పథకాలు అద్భుతం

‌హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 27 : ‌తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పటికీ అద్భుతాలు చేస్తున్నదని, దేశ స్థాయిలో పేరు వచ్చిందని పంజాబ్‌ ‌స్పీకర్‌ ‌కుల్తార్‌ ‌సింగ్‌ ‌ప్రశంసించారు. ఇక్కడ అమలవుతున్న పథకాలు ఆదర్శంగా ఉన్నాయని అన్నారు. పేదల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు అభినంద నీయమని అన్నారు. ఉచిత విద్యుత్‌, ‌నిరంతర విద్యుత్‌ ఆదర్శంగా ఉందన్నారు. రైతుబంధు, రైతుబీమ…

యూఎస్‌ ‌విద్యార్థి వీసాలు మరింత సరళం

న్యూయార్క్, ‌డిసెంబర్‌ 27 : అమెరికాలో ఉన్నత చదువులకు వెళ్లాలనుకుంటున్న వారికి వీసా నిబంధనలు సరళీకృతం కానున్నాయి. ఈ విషయంలో అమెరికా మరోమారు ఉదార నిర్ణయం తీసుకుంది. అగ్రరాజ్యం అమెరికా విద్యార్థి వీసా ఇంటర్వ్యూలకు  సంబంధించి తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వీసా ఇంటర్వ్యూలో ఒకసారి ఫెయిల్‌ అయిన స్టూడెంట్స్‌కు మరోసారి హాజరయ్యే అవకాశం కల్పించాలని…

ఉత్కంఠంగా దిల్లీ మేయర్‌ ఎన్నిక

బలం లేకున్నా బరిలోకి దిగిన బిజెపి జనవరి 6న జరిగే ఎన్నికపై సర్వత్రా ఆసక్తి న్యూ దిల్లీ, డిసెంబర్‌27: ‌దేశ రాజధాని దిల్లీ మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌మేయర్‌ ఎన్నిక ఉత్కంఠంగగా మారుతోంది. ఆప్‌కు పూర్తి మెజార్టీ ఉన్నా బిజెపి రంగంలోకి దిగుతోంది. దిల్లీలో పాగా వేసేందుకు బిజెపి ఎత్తులు వేస్తున్నది. అధికారంలోకి వచ్చేందుకు కావాల్సినంత సంఖ్యాబలం…

ఎయిర్‌పోర్టుల్లో 3డి స్కానర్‌

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 27 : ‌విమానాశ్రయాల్లో భద్రత ఎంత కట్టుదిట్టంగా ఉంటుందో అందరికీ తెలుసు. ఏ చిన్న వస్తువునైనా చెక్‌ ‌చేస్తారు. స్కాన్‌ ‌చేసి బ్యాగ్‌ ‌లో అన్ని వస్తువులు పక్కాగా ఉంటేనే వాటిని ప్రయాణానికి అనుమతిస్తారు. అయితే ఇది ఎంతో ప్రయాసతో కూడిన వ్యవహారం. ఈ క్రమంలో ఎయిర్‌ ‌పోర్ట్ ‌సెక్యూరిటీ చెక్‌…

పూరీ తొక్కిసలాటలో ఆరుగురు విద్యార్థులకు గాయాలు

భువనేశ్వర్‌, ‌డిసెంబర్‌ 27 : ‌ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ఒడిశా రాష్ట్రంలోని పూరీ జగన్నాథ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు పాఠశాల విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మయూర్‌భంజ్‌  ‌జిల్లాలోని రస్‌గోవింద్‌పూర్‌ ‌ప్రాంతంలోగల హ్రుదానంద హైస్కూల్‌కు చెందిన 70 మంది విద్యార్థులు క్రిస్మస్‌ ‌సెలవు సందర్భంగా పూరీ ఆలయ సందర్శనకు వెళ్లారు. ఆలయానికి 22 మెట్లు ఎక్కుతుండగా…

కోవిడ్‌ ‌టీకాల కోసం అనేక దేశాల్లో ఎదురుచూపు

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 27 : అనేక ప్రపంచదేశాల్లో వ్యాక్సినేషన్‌ ‌నేటికీ అందడం లేదు. పలు పేదదేశాలు తమకు టీకా కోసం ఎదరు చూస్తున్నాయి. అభివృద్ది చెందిన దేశాలు పిల్లలకు కోవిడ్‌ ‌టీకా సంగతి ఎలా అని ఆలోచిస్తున్నాయి. అయితే పేదదేశాల్లో సామాన్యులకు కూడా తగిన సంఖ్యలో వ్యాక్సినేషన్‌ ఇచ్చే పరిస్థితి లేదు. ప్రపంచ ఆరోగ్య…