పద్మశ్రీ గ్రహీత శ్రీభాష్యం విజయసారథి కన్నుమూత
కరీంనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 28 : కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రఖ్యాత కవి పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీభాష్యం విజయసారథి బుధవారం తెల్లవారు జామున మృతి చెందారు. శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన నెల రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురై స్వగృహంలో మృతి చెందారు. ఇరుకుల్ల గ్రామ సవి•పంలోని పద్మనాయక శ్మశాన వాటికలో అంతిమ…
