NEWS

NEWS

‌ప్రధాని మోదీ తల్లి హీరాబెన్‌కు అస్వస్థత

అహ్మదాబాద్‌, ‌డిసెంబర్‌ 28 : ‌ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ ‌మోదీ అనారోగ్యానికి గురయ్యారు. ఆమెను హుటాహుటిన అహ్మదాబాద్‌లోని యూఎన్‌ ‌మెహతా హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం హీరాబెన్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తల్లి ఆరోగ్య వార్త తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌ ‌వెళ్లే అవకాశముంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌ ‌పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరవ్యాప్తంగా…

శబరి ఆలయం తాత్కాలికంగా మూసివేత

రేపు సాయంత్రం తెరుచుకోనున్న ఆలయం 14న మకర విలక్కు పూజలకు ఏర్పాట్లు పత్తణంతిట్ట, డిసెంబర్‌ 28 : ‌శబరిమల అయ్యప్ప సన్నిధానం తాత్కాలికంగా మూతపడింది. 41 రోజుల మండల పూజలు చేసిన తర్వాత.. తీర్థయాత్ర తొలి విడత ముగిసింది. ఆలయాన్ని తిరిగి ఈనెల 30న శుక్రవారం తెరుస్తారు. జనవరి 14న మకర విళక్కు పూజలు నిర్వహిస్తారు.…

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల, డిసెంబర్‌ 28 : ‌కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. కొండపై ఉన్న 14 కంపార్టుమెంట్లలో స్వామివారి దర్శనానికి భక్తులు వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 30 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. మంగళవారం స్వామివారిని 70,496 మంది దర్శించుకోగా 25,500 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు…

కనుమరుగవుతున్న మానవ సంబంధాలు

నాది ప్రస్తుత పెద్దపల్లి జిల్లా కొలనూర్ గ్రామం నా చిన్నతనంలో మా ఊళ్లో ఏ మతస్థుల్తెెన ఏ కులం వాళ్లతోనైన ఆప్యాయతతో మమతా అనురాగాలతో ఒకరినొకరు బాధలు కష్టసుఖాలు మాట ముచ్చట్లు చెప్పుకునేవారం. ప్రతి వారిని ఏదో ఒక వరుసతో  పిలుచుకునే వారం. ఇప్పటి కూడా ఇదే  పద్ధతి సాంప్రదాయం  పల్లెలలో గ్రామాలలో జరుగుతున్నది. ఇది చాలా ఆనందదాయకమైన…

చైనా కూలుతోంది

కొరోనా మలి విజృంభణతో అగ్రజున్నని విర్రవీగిన చైనా పసికూనలా వణుకుతుంది తలొగ్గేదే లేదన్న డ్రాగన్‌ ‌తలొంచి మోకరిల్లుతుంది పటిష్టమేనన్న బీజింగ్‌ ‌పునాదితో కూలుతుంది తను పుట్టించిన కొరోనా తననే మట్టి కరిపిస్తుంది తను రాజేసిన మంటల్లో తానే తగలబడిపోతుంది ఇపుడు దేశం అంతటా ప్రాణాలు రాలుతున్నయ్‌ ‌పీనుగలు పోగవుతున్నయ్‌ ‌చితి సెగలు రగులుతున్నయ్‌ అ‌శ్రు నదులు…

బిఆర్‌ఎస్‌లో మొదలైన రాజీనామాల పర్వం

టిఆర్‌ఎస్‌ ‌ప్రాంతీయ పార్టీ నుండి జాతీయ పార్టీగా మారినప్పటి నుండీ దేశంలోని భిన్న ప్రాంతాల నుండి అనేక మంది ఆ పార్టీలో చేరడానికి ఆతసక్తి చూపుతున్నారు. రాష్ట్ర రాజధానికి స్వయంగా విచ్చేసి తమ మద్దతును ప్రకటిస్తున్నవారు కొందరైతే, తమ రాష్ట్రాల్లో పార్టీ నిర్మాణానికి అనుమతివ్వాల్సిందిగా కోరుతున్నవారు మరికొందరు. దీంతో బిఆర్‌ఎస్‌ ‌జాతీయ స్థాయిలో విస్తృతిస్తుందనుకుంటే స్వరాష్ట్రంలోనే…

వేములవాడ రాజన్న ఆలయంలో పెరిగిన రద్దీ

వేములవాడ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : ఈ ‌సంవత్సరం చివరుకు చేరడంతో రాజన్న సన్నిధికి భక్తుల తాకిడి పెరిగింది. కోడె మొక్కులు తీర్చేందుకు భక్తులు బారులు తీరారు. ప్రతి సోమవారం కోడె మొక్కులు చెల్లించుకుని రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. అయితే మంగళ, బుధవారాల్లో కూడా రద్దీ కొనసాగింది. ఈ క్రమంలో భక్తులు భారీగా తరలి వొచ్చి…

చదువు సమాజ పురోగతికి దోహదం చేయాలి

పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి గిరిజన పూజారుల సమ్మేలనంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్‌గా ఏకలవ్య మోడల్‌ ‌రెసిడెన్సియల్‌ ‌పాఠశాలలను ప్రారంభం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్న రాష్ట్రపతి 41.38 కోట్లతో పనులకు శంఖుస్థాపన భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : ‌విద్యార్ధులు చదువుపై మనసు లగ్నం చేయాలని, చదువు పూర్తయి,…

రామప్పలో రాష్ట్రపతి…

మొదటిసారి సందర్శించిన దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము ప్రసాద్‌ ‌పథకం, కామేశ్వరాలయ పునరుద్ధరణ శిలాఫలకాల ప్రారంభం వెంకటాపూర్‌(‌ములుగు), ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : ‌ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని బుధవారం  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించారు. కాకతీయుల పాలనలో క్రీస్తుశకం 1213లో నిర్మించబడిన రామప్ప దేవాలయాన్ని దేశ ప్రథమ…

రేపు యాదాద్రికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : ‌రేపు 30వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వొస్తున్నారు. ఆమె యాదగిరిగుట్ట వొస్తున్న నేపథ్యంలో..భద్రతా చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటికే పోలీస్‌ అధికారులు పర్యవేక్షించారు. ఇకపోతే 30 రాష్ట్రపతి రాక కారణంగా ఉదయం సుప్రభాత సేవ నుంచి మధ్యాహ్నం నివేదన వరకు స్వామివారి దర్శనాలు…