NEWS

NEWS

పద్మశ్రీ గ్రహీత శ్రీభాష్యం విజయసారథి కన్నుమూత

కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : ‌కరీంనగర్‌ ‌జిల్లాకు చెందిన ప్రఖ్యాత కవి పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీభాష్యం విజయసారథి బుధవారం తెల్లవారు జామున మృతి చెందారు. శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన నెల రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురై స్వగృహంలో మృతి చెందారు. ఇరుకుల్ల గ్రామ సవి•పంలోని పద్మనాయక శ్మశాన వాటికలో అంతిమ…

పుస్తకాలే మంచి నేస్తాలు

‘‘అందుకే ఎన్ని ఆధునిక పరికరాలు వచ్చినా పుస్తకం నిరంతరం విజ్ఞానం, వికాసం, చైతన్యవంతుల్ని చేస్తూ, అజ్ఞానం తొలగిస్తూ వినూత్న ఆలోచనలకు దారులు వేస్తుంది. పుస్తకాలు చేసే మేలు వెలకట్టలేనిది. ఒంటరితనంలో తోడుగా నిలిచి నీ సమస్యలకు పరిష్కారాలు చూపెడుతుంది. పుస్తకాలకు ఉండే శక్తి అంత గొప్పది. బాల్యం చదువుల్లోనైనా, ఉద్యోగంలోనైనా వివిధ వృత్తుల్లోనైనా సామాజిక, శాస్త్ర…

ప్రజా సమస్యలు గాలికొదిలేసిన పాలకులు

‘‘ఉపాధి కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు కూడా నిర్లక్ష్యం చేస్తున్నాయి. ప్రజలను తప్పుదారి పట్టించడానికే ఎప్పటికప్పుడు మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు ఎర లాంటి వ్యవహారాలు వచ్చినప్పుడు చర్చంతా ఇటువైపు మళ్లించి ప్రజల దృష్టిని మరలుస్తున్నారు. అలాగే ఇప్పుడు కొరోనా ఫోర్త్ ‌వేవ్‌ ‌కారణంగా కూడా ప్రజల మనసంతా ప్రాణాలు కాపాడుకోవడమెలా అన్న దానిపై ఉంటోంది.…

కేసీఆర్ మానసపుత్రిక రైతుబంధు..!

భారతదేశం 70శాతం వ్యవసాయరంగం పై ఆధారపడి జీవిస్తుంది అన్నం పెడుతున్న రైతుకు ఏమైనా చేద్దామని ఏ ఒక ముఖ్యమంత్రి కనీసం దృష్టి పెట్టలేదు.ఆరుగాలం కష్టపడి కడుపునింపుతున్న అన్నదాతను కంటికి రెప్పలా కాపాడుకోవాలని కేసీఆర్ కలలు కన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. ఏటా  రెండు విడతల చొప్పున రెండు సీజన్ల…

మహిళల పట్ల చిన్నచూపు సరైంది కాదు

లింగవివక్ష లేకుండా తల్లిదండ్రులు పిల్లలను తీర్చిదిద్దాలి బాల్యం నుంచే సంస్కారం నేర్పాలి మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలి విద్యార్థులకు వాల్యూ ఎడ్యుకేషన్‌ అం‌దించాలి కేశవ మెమోరియల్‌ ఇనిస్టిట్యూట్‌ను సందర్శించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్న గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌, ‌కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 27 : ‌సమాజంలో మహిళలను…

నేడు భదాద్రికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 27 : ‌ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారిని దర్శించుకోవడానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధువారం రానున్నారు. రాష్ట్రపతి పరయటన సందర్భంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేసారు. రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసారు. మూడు రోజుల ముందు నుండే ఏరియల్‌ ‌సర్వే నిర్వహించారు. రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో…

అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

ఉద్యోగ నియామకాలకు చర్యలు నేటి నుండి రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు రూ.156.32 కోట్లతో జహీరాబాద్‌ ‌నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు సంగారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 27 : అన్ని వర్గాల అభివృద్ధికి  ప్రభుత్వం కృషి చేస్తుందని, కేసీఆర్‌ ‌ప్రభుత్వం…

రుణమాఫీని వెంటనే అమలు చేయాలి

‘ధరణి’ సమస్యలు వెంటనే పరిష్కరించాలి రైతు సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి ఆందోళన జిల్లా కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌పిలుపుతో నిరసనల్లో పాల్గొన్న పార్టీ నేతలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 27 : ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన రుణమాఫీని వెంటనే అమలు చేయాలని బిజెపి డిమాండ్‌…

బాలికా విద్యలో స్వర్ణయుగం

రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కవిత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 27 : ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పాలనలో బాలికల విద్యకు తెలంగాణ రాష్ట్రం స్వర్ణయుగంగా మారిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పీజీలో 72శాతం, డిగ్రీలో 52శాతం,గురుకులాలు,కేజీబీవీల్లో 69 శాతం మంది బాలికలు చేరడం అభినందనీయమని అన్నారు. బీఈడీ ఫస్టియర్‌లో 81 శాతం…

సిరిసిల సెస్‌ ‌ఛైర్మన్‌గా చిక్కాల రామారావు

రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 27 : ‌సిరిసిల్ల సహకార విద్యుత్‌ ‌సరఫరా సొసైటీ సెస్‌ ‌చైర్మన్‌గా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చిక్కాల రామారావు (తంగళ్లపల్లి), వైస్‌ ‌చైర్మన్‌గా దేవరకొండ తిరుపతి(కోనరావుపేట) ఎన్నికయ్యారు. ఈ మేరకు సెస్‌ ఎన్నికల అధికారి బీ మమత ప్రకటించారు. సోమవారం వెల్లడైన సెస్‌ ఎన్నికల ఫలితాల్లో 15 స్థానాల్లోనూ బీఆర్‌ఎస్‌ ‌విజయం…