NEWS

NEWS

చైనా కూలుతోంది

కొరోనా మలి విజృంభణతో అగ్రజున్నని విర్రవీగిన చైనా పసికూనలా వణుకుతుంది తలొగ్గేదే లేదన్న డ్రాగన్‌ ‌తలొంచి మోకరిల్లుతుంది పటిష్టమేనన్న బీజింగ్‌ ‌పునాదితో కూలుతుంది తను పుట్టించిన కొరోనా తననే మట్టి కరిపిస్తుంది తను రాజేసిన మంటల్లో తానే తగలబడిపోతుంది ఇపుడు దేశం అంతటా ప్రాణాలు రాలుతున్నయ్‌ ‌పీనుగలు పోగవుతున్నయ్‌ ‌చితి సెగలు రగులుతున్నయ్‌ అ‌శ్రు నదులు…

బిఆర్‌ఎస్‌లో మొదలైన రాజీనామాల పర్వం

టిఆర్‌ఎస్‌ ‌ప్రాంతీయ పార్టీ నుండి జాతీయ పార్టీగా మారినప్పటి నుండీ దేశంలోని భిన్న ప్రాంతాల నుండి అనేక మంది ఆ పార్టీలో చేరడానికి ఆతసక్తి చూపుతున్నారు. రాష్ట్ర రాజధానికి స్వయంగా విచ్చేసి తమ మద్దతును ప్రకటిస్తున్నవారు కొందరైతే, తమ రాష్ట్రాల్లో పార్టీ నిర్మాణానికి అనుమతివ్వాల్సిందిగా కోరుతున్నవారు మరికొందరు. దీంతో బిఆర్‌ఎస్‌ ‌జాతీయ స్థాయిలో విస్తృతిస్తుందనుకుంటే స్వరాష్ట్రంలోనే…

వేములవాడ రాజన్న ఆలయంలో పెరిగిన రద్దీ

వేములవాడ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : ఈ ‌సంవత్సరం చివరుకు చేరడంతో రాజన్న సన్నిధికి భక్తుల తాకిడి పెరిగింది. కోడె మొక్కులు తీర్చేందుకు భక్తులు బారులు తీరారు. ప్రతి సోమవారం కోడె మొక్కులు చెల్లించుకుని రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. అయితే మంగళ, బుధవారాల్లో కూడా రద్దీ కొనసాగింది. ఈ క్రమంలో భక్తులు భారీగా తరలి వొచ్చి…

చదువు సమాజ పురోగతికి దోహదం చేయాలి

పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి గిరిజన పూజారుల సమ్మేలనంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్‌గా ఏకలవ్య మోడల్‌ ‌రెసిడెన్సియల్‌ ‌పాఠశాలలను ప్రారంభం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్న రాష్ట్రపతి 41.38 కోట్లతో పనులకు శంఖుస్థాపన భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : ‌విద్యార్ధులు చదువుపై మనసు లగ్నం చేయాలని, చదువు పూర్తయి,…

రామప్పలో రాష్ట్రపతి…

మొదటిసారి సందర్శించిన దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము ప్రసాద్‌ ‌పథకం, కామేశ్వరాలయ పునరుద్ధరణ శిలాఫలకాల ప్రారంభం వెంకటాపూర్‌(‌ములుగు), ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : ‌ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని బుధవారం  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించారు. కాకతీయుల పాలనలో క్రీస్తుశకం 1213లో నిర్మించబడిన రామప్ప దేవాలయాన్ని దేశ ప్రథమ…

రేపు యాదాద్రికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : ‌రేపు 30వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వొస్తున్నారు. ఆమె యాదగిరిగుట్ట వొస్తున్న నేపథ్యంలో..భద్రతా చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటికే పోలీస్‌ అధికారులు పర్యవేక్షించారు. ఇకపోతే 30 రాష్ట్రపతి రాక కారణంగా ఉదయం సుప్రభాత సేవ నుంచి మధ్యాహ్నం నివేదన వరకు స్వామివారి దర్శనాలు…

ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసులో దోషులెవరో ?

ఎవరికి వారమే బాధితులమన్నట్లు బిజెపి, బిఆర్‌ఎస్‌ ‌పార్టీల తీరు కాంగ్రెస్‌ ‌పార్టీ ఎమ్మెల్యేల చేరిక నుంచే విచారణ సాగాలి ఈ విషయంలో త్వరలో సిబిఐకి ఫిర్యాదు వి•డియాతో చిట్‌చాట్‌లో పిసిసి చీఫ్‌ ‌రేంవత్‌ ‌రెడ్డి గాంధీభవన్‌లో ఘనంగా కాంగ్రెస్‌ అవిర్భావ దినోత్సవం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : ‌ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసు విచారణ సరైన…

కాంగ్రెస్‌తోనే దేశానికి స్వాతంత్య్రం

దేశాభివృద్ధికి బాటలు వేసిన పార్టీ మధిర పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన భట్టి ఖమ్మం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీతోనే భారతదేశానికి స్వాతంత్రం వొచ్చిందని కాంగ్రెస్‌ ‌పార్టీ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. 138వ పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా మధిరలో కేక్‌ ‌కట్‌ ‌చేసి…

సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి

రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబమే బాగుపడ్డది అనుముల మండల కాంగ్రెస్‌ ‌సమావేశంలో కాంగ్రెస్‌ ఎం‌పి ఉత్తమ్‌ నల్లగొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : ‌టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంలో సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకునే దుస్థితి వొచ్చిందని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల ఫ్యామిలీ మాత్రమే బాగుపడిందని…ఈసారి తప్పనిసరిగా కాంగ్రెస్‌ అధికారంలోకి వొస్తుందని ధీమా…

హైకోర్టులో రోహిత్‌ ‌రెడ్డికి ఎదురుదెబ్బ

హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 28(ఆర్‌ఎన్‌ఎ) : ‌ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసులో ఎమ్మెల్యే పైలెట్‌ ‌రోహిత్‌ ‌రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ దర్యాప్తుపై స్టే ఇవ్వాలన్న రోహిత్‌ ‌రెడ్డి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. కేసు తదుపరి విచారణను 5వ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం..ఆ లోగా ఈడీ కౌంటర్‌ ‌దాఖలు…