NEWS

NEWS

నోయిడాలో షేర్‌ ఆటోలో యువతిపై అత్యాచారం

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 28 : ‌నోయిడాలో దారుణం జరిగింది. షేర్డ్ ‌టాక్సీలో వెళ్తున్న యువతిపై అదే టాక్సీలో ఎక్కిన మరో ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను ఎత్మాద్‌పూర్‌ ఏరియాలో దించేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై బాధితురాలు ఎత్మాద్‌పూర్‌ ‌పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను షేర్డ్ ‌టాక్సీ బుక్‌ ‌చేసుకుని వెళ్తుండగా…

‌నికు ఎలాంటి అమ్మాయి కావాలి…

నానమ్మ, అమ్మ లక్షణాలున్న వారిని ఇష్టపడతా విలేఖరి ప్రశ్నకు రాహుల్‌ ‌గాంధీ ఆసక్తికర సమాధానం న్యూ దిల్లీ, డిసెంబర్‌ 28 : ‌రాహుల్‌ ‌గాంధీ భారత్‌ ‌జోడో యాత్ర రెండోరోజు దిల్లీలో కొనసాగుతున్నది. పెండ్లిపై ఒకరు ప్రశ్నించగా.. ఆయన సమాధానం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే, ఎప్పటిమాదిరిగానే నవ్వుతూ సమాధానమిచ్చారు. నానమ్మ ఇందిరా గాంధీ,…

లైంగిక వేధింపుల కేసు

మాజీ సిఎం ఓమన్‌ ‌చాందీకి క్లీన్‌చిట్‌ ‌తిరువనంతపురం, డిసెంబర్‌ 28 : ‌లైంగిక వేధింపుల కేసులో కేరళ మాజీ సీఎం ఓమన్‌ ‌చాండీకి సీబీఐ క్లీన్‌ ‌చిట్‌ ఇచ్చింది. చీఫ్‌ ‌జుడిషియల్‌ ‌మెజిస్ట్రే ‌కోర్టుకు ఆ నివేదికను సమర్పించారు. సోలార్‌ ‌స్కామ్‌లో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఓ మహిళ .. మాజీ సీఎంపై ఆరోపణలు చేసిన…

అమెరికాను వదలని మంచు

న్యూయార్క్, ‌డిసెంబర్‌ 28 : అమెరికాను మంచు తుఫాను వణికిస్తోంది. మైనస్‌ ‌డిగ్రీల చలికి మంచినీరు కూడా గడ్డ కట్టుకుపోతోంది. మంచు తుఫాను ధాటికి..  గల గల పారే నయాగరా జలపాతం కూడా మూగబోయింది. జల సవ్వడులు లేక గడ్డకట్టుకుపోయింది. అందమైన నయాగారా ప్రస్తుతం  మంచుదిబ్బలను తలపిస్తోంది. అమెరికా, కెనడాల మధ్య ఉన్న నయాగారా జలపాతం…

నటుడు చలపతిరావు అంత్యక్రియలు పూర్తి

హాజరైన సినీ ప్రముఖులు హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 28 : ఇటీవల మరణించిన సీనియర్‌ ‌నటుడు చలపతిరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన కుమారుడు రవిబాబు చలపతిరావుకు జుబ్లీహిల్స్ ‌మహా ప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆయన కుటుంబసభ్యులు.. కుమర్తెలతోపాటు.. హీరో మంచు మనోజ్‌, ‌నిర్మాత సురేష్‌ ‌బాబు, నిర్మాత దామోదర ప్రసాద్‌, ‌రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దర్శకుడు…

కాంగ్రెస్‌ ‌జెండా ఆవిష్కరించిన మల్లికార్జు ఖర్గే

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 28 : ‌భారత జాతీయ కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, కాంగ్రెస్‌ ‌ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు  మల్లికార్జున్‌ ‌ఖర్గే జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సోనియా గాంధీ, రాహుల్‌ ‌గాంధీ సహా పార్టీ ఆఫీస్‌ ‌బేరర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వాతంత్య్ర పోరాటం, సేవ, త్యాగం, అనే నినాదంతో 137…

‌ప్రధాని మోదీ తల్లి హీరాబెన్‌కు అస్వస్థత

అహ్మదాబాద్‌, ‌డిసెంబర్‌ 28 : ‌ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్‌ ‌మోదీ అనారోగ్యానికి గురయ్యారు. ఆమెను హుటాహుటిన అహ్మదాబాద్‌లోని యూఎన్‌ ‌మెహతా హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం హీరాబెన్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తల్లి ఆరోగ్య వార్త తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌ ‌వెళ్లే అవకాశముంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌ ‌పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరవ్యాప్తంగా…

శబరి ఆలయం తాత్కాలికంగా మూసివేత

రేపు సాయంత్రం తెరుచుకోనున్న ఆలయం 14న మకర విలక్కు పూజలకు ఏర్పాట్లు పత్తణంతిట్ట, డిసెంబర్‌ 28 : ‌శబరిమల అయ్యప్ప సన్నిధానం తాత్కాలికంగా మూతపడింది. 41 రోజుల మండల పూజలు చేసిన తర్వాత.. తీర్థయాత్ర తొలి విడత ముగిసింది. ఆలయాన్ని తిరిగి ఈనెల 30న శుక్రవారం తెరుస్తారు. జనవరి 14న మకర విళక్కు పూజలు నిర్వహిస్తారు.…

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల, డిసెంబర్‌ 28 : ‌కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. కొండపై ఉన్న 14 కంపార్టుమెంట్లలో స్వామివారి దర్శనానికి భక్తులు వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 30 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. మంగళవారం స్వామివారిని 70,496 మంది దర్శించుకోగా 25,500 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు…

కనుమరుగవుతున్న మానవ సంబంధాలు

నాది ప్రస్తుత పెద్దపల్లి జిల్లా కొలనూర్ గ్రామం నా చిన్నతనంలో మా ఊళ్లో ఏ మతస్థుల్తెెన ఏ కులం వాళ్లతోనైన ఆప్యాయతతో మమతా అనురాగాలతో ఒకరినొకరు బాధలు కష్టసుఖాలు మాట ముచ్చట్లు చెప్పుకునేవారం. ప్రతి వారిని ఏదో ఒక వరుసతో  పిలుచుకునే వారం. ఇప్పటి కూడా ఇదే  పద్ధతి సాంప్రదాయం  పల్లెలలో గ్రామాలలో జరుగుతున్నది. ఇది చాలా ఆనందదాయకమైన…