NEWS

NEWS

కందుకూరు ఘటనపై ఎపి సిఎం జగన్‌ ‌దిగ్భ్రాంతి

చంద్రబాబు సభలో 8 మంది తొక్కిసలాట మృతిపై ఆందోళన మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటన అమరావతి, డిసెంబర్‌ 29 :‌నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభలో తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌తీవ్ర దిగ్భ్రాతితి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు  ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ…

కంబోడియా హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం

ఘటనలో 10 మంది మృతి.. 30 మందికి గాయాలు న్యూ దిల్లీ, డిసెంబర్‌ 29 : ‌కంబోడియాలోని గ్రాండ్‌ ‌డైమండ్‌ ‌సిటీ హోటల్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బాంటే ంచే ప్రావిన్స్ ‌పరిధిలోని పోయ్పెట్‌ ‌పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో 10 మంది మృతిచెందగా, 30 మందికి గాయాలయ్యాయి. ఈ హోటల్‌ ‌థాయ్‌ ‌లాండ్‌…

రాహుల్‌కు సెక్యూరిటీలో ఎక్కడా లోపం లేదు

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 29 : ‌రాహుల్‌ ‌గాంధీకి సరైన రీతిలో సెక్యూర్టీ కల్పించడం లేదని కాంగ్రెస్‌ ‌పార్టీ చేసిన తీవ్ర ఆరోపణలపై సెంట్రల్‌ ‌రిజర్వ్ ‌పోలీసు ఫోర్స్ ‌ఘాటుగా స్పందించింది. కాంగ్రెస్‌ ‌పార్టీ చేసిన ఆరోపణలను సీఆర్పీఎఫ్‌ ‌ఖండించింది. ఇటీవల అనేక సార్లు రాహుల్‌ ‌గాంధీయే సెక్యూర్టీ ఉల్లంఘనలకు పాల్పడినట్లు సీఆర్పీఎఫ్‌ ‌వెల్లడించింది. ఈ…

టాటా ఛైర్మన్‌ ‌రతన్‌టాకు మంత్రి కెటిఆర్‌ ‌జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 29 : ‌టాటా గ్రూప్‌ ‌చైర్మన్‌, ‌భారతీయ పారిశ్రామిక దిగ్గజాల్లో ఒకరైన రతన్‌ ‌టాటా జన్మదినం సందర్భంగా రతన్‌ ‌టాటాకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ ‌చేశారు. పలు సందర్భాల్లో రతన్‌ ‌టాటాతో కొంత సమయం గడిపే అదృష్టం తనకు కలిగిందన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను…

దేశంలో స్వల్పంగా పెరిగిన కోవిడ్‌ ‌కేసులు

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 29 : ‌భారత్‌లో కొరోనా వైరస్‌ ‌కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 1,34,995 కొవిడ్‌ ‌నిర్దారణ పరీక్షలు చేయగా.. 268 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 4,46,77,647కి చేరింది. ఇక ఇప్పటి వరకు 4,41,43,665 మంది…

కందుకూరు మృతుల కుటుంబాలకు బాబు పరామర్శ

ఒక్కో కుటుంబానికి పార్టీ పక్షాన రూ.24లక్షలు పంపిణీ వారి బాధ్యతను టిడిపి చూసుకుంటుందని హా ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు అమరావతి,డిసెంబర్‌29: ‌నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ… మృతుల కుటుంబాలకు టీడీపీ అండగా…

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమల, డిసెంబర్‌ 29 :‌తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 19 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం కలుగుతుంని అధికారులు తెలిపారు. బుధవారం 71,299 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 28,288 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.26…

శ్రీ‌వారిని దర్శించుకున్న సిజెఐ జస్టిస్‌ ‌డీవై చంద్రచూడ్‌

తిరుమల, డిసెంబర్‌ 29 : ‌కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని సుప్రీమ్‌ ‌కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌డీవై చంద్రచూడ్‌ ‌దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో జస్టిస్‌ ‌చంద్రచూడ్‌ ‌దంపతులకు పండితులు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ చైర్మన్‌ ‌వైవీ సుబ్బారెడ్డి, ఈవో…

ఎపిలో ఈ ఏడాది సైబర్‌ ‌నేరాలు పెరిగాయి

క్రైమ్‌ ‌రేటు మాత్రం తగ్గింది వివరాలు వెల్లడించిన రాష్ట్ర డిజిపి రాజేంధ్రనాథ్‌ ‌రెడ్డి అమరావతి, డిసెంబర్‌ 28 : ఆం‌ధ్రప్రదేశ్‌లో గడిచిన ఏడాదికాలంగా సైబర్‌ ‌నేరాలు పెరిగాయని ఏపీ డీజీపీ రాజేంధ్రనాథ్‌ ‌రెడ్డి తెలిపారు. అయితే ఈ ఏడాది రాష్ట్రంలో క్రై ‌రేటు తగ్గిందని డీజీపీ వివరించారు. బుధవారం క్యాంప్‌ ‌కార్యాలయంలో ఏర్పాటు చేసిన డియా…

దేశ ప్రజలను ఏకతాటిపైకి తెచ్చే యత్నం

రాహుల్‌ ‌జోడో యాత్ర లక్ష్యం కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత మణిశంకర్‌ అయ్యర్‌ ‌న్యూ దిల్లీ, డిసెంబర్‌ 28 : ‌కాషాయ పార్టీ బిజెపిపై కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత మణిశంకర్‌ అయ్యర్‌ ‌తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశాన్ని కులం, మతం, భాషా పరంగా బీజేపీ, ఆరెస్సెస్‌లు విభజించి విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. సంఘ్‌ ‌పరివార్‌ ‌కుట్రలకు…