సాంకేతికత ప్రయోజనాలు మారుమూల ప్రాంతాలకు, నిరు పేదలకు చేరాలి
సామాజిక సాధనంగా ఉపయోగించుకోవాలి నేటి ప్రపంచంలో ఇంజనీరింగ్ వృత్తి చాలా క్లిష్టం సైన్స్ శాఖలను చేపట్టేందుకు మహిళలు మరింత ముందుకు రావాలి విద్యార్థులు తమతో పాటు ఇతరులకూ సాధికారత కల్పించాలి నారాయణమ్మ విద్యా సంస్థలను సందర్శించిన రాష్ట్రపతి ద్రైపది ముర్ము హైదరాబాద్, పిఐబి, డిసెంబర్ 29 : సాంకేతికత ప్రయోజనాలు మారుమూల ప్రాంతాలకు మరియు పేదలలోని…
