NEWS

NEWS

రాష్ట్ర వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి శోభ

భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు పలు ఆలయాల్లో ఉత్తరద్వార దర్శనాలు భారీగా తరలివొచ్చి స్వామిని దర్శించుకున్న భక్తులు జంటనగరాల్లో వైకుంఠ శోభ…ఆలయాలకు పోటెత్తిన భక్తులు ధర్మపురిలో వైభవంగా ముక్కోటి యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, జనవరి 2 : ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలంగాణ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉత్తరద్వార దర్శనం కోసం భక్తులు ఆలయ దర్శనాలకు వొచ్చారు.…

నూతన సంవత్సర శుభాకాంక్షలు

పాఠకులకు, ప్రకటనకర్తలకు, ఏజెంటు మిత్రులకు, శ్రేయోభిలాషులకు, కుటుంబసభ్యులందరికీ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు                                                              …

నూతన సంవత్సరాది పూర్వాపరాలు

ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో సంవత్సరాది పండగను వివిధ దినాలలో జరుపుకుంటారు. ఇలా జరుపుకోవడానికి కారణం సంవత్సర పరిగణన వేరువేరు మాసాలలో జరగడమే. ప్రపంచంలో అత్యధికులు ఆచరించేది ప్రస్తుత గ్రెగేరియన్‌ ‌క్యాలెండర్‌ ‌క్రీ.శ.1582లో రూపొందించినది. జనవరి 1వ తేదీన నూతన సంవత్సర తొలి రోజును పండగలా జరుపుకోవడం సాపేక్షంగా కొత్త దృగ్విషయం. క్రీ.పూ.2000లో వసంత సమరాత్రి సమయాన…

గురు దక్షిణ

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి ద్రోణాచార్యుడు శిష్యులను గురుదక్షిణ కోరాడు. ద్రుపదుని బంధించి తీసుకుని రమ్మని కోరాడు.ఇదే నాకు మీరిచ్చే గురుదక్షిణ అన్నాడు. పాండవులూ, కౌరవులూ ఇద్దరూ బయలుదేరారు. ద్రుపదుడు తన సోదర సమేతుడై దుర్యోధనాదులను ఎదుర్కొన్నాడు. దుర్యోధనుడూ, దుశ్శాసనుడూ, జలసంధుడూ, కర్ణ,  వికర్ణులూ ద్రుపదుని బంధించాలని ఆయన ముందు నిలిచారు. కురు సంతతి…

2023 ముంగిట్లో మాంద్యం..!

‘‘‌గతానికి వీడ్కోలుకు పలుకుతూనే కొత్త సంవత్సరానికి ఆనందంగా స్వాగతం చెప్పాల్సిన సమయమిది. లాక్‌డౌన్లు, కొరోనా వేవ్‌ల దెబ్బకు 2021లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ తల్లకిందులయ్యాయి. 2022లో నెమ్మదిగా పుంజుకుంటున్న దశలో పులిద పుట్రలా రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం వొచ్చిపడింది. దీంతో పలుదేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగిపో యింది. కొత్త ఏడాదిలో కూడా పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదని.. ప్రపంచం…

జర్నలిస్టులకు..వారి కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు:మంత్రి హరీష్ రావు

జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు మంత్రి హరీష్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శనివారం హైదరాబాద్    ప్రెస్స్ క్లబ్ లో జరిగిన స్కాలర్ షిప్స్ పంపిణీ, నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..జర్నలిస్టుల పిల్లలకు అందిస్తున్న స్కాలర్షిప్ లో భాగంగా ఏటా తన వంతుగా 5 లక్షలు ఇస్తానని …

రాజకీయ ప్రకంపనలు లేపిన 2022

ఎన్నికల ముందు సంవత్సరం కావడంతో 2022 అంతా రాజకీయ వేడి రాచుకుంది. ఒకవిధంగా రాష్ట్ర రాజకీయాలను ఒక కుదుపు కుదిపేసిందనే చెప్పాలె. రానున్న ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు తమ కార్యక్రమాలను విస్తృతం చేసిందికూడా ఈ సంవత్సరమే. ఆందోళనలు, నిరసన సభలు, సవాళ్ళు, పాదయాత్రలతో రాష్ట్రం రాజకీయ రణరంగంగా మారింది. కాగా…

కాలానికి రోషమెక్కువే…

జరిగేది తెలియనప్పుడు కోల్పోవడమేమిటి? పొందటమేమిటి? జమా ఖర్చులతో పొగిడినా,నిందించినా కాలానికి రోషమెక్కువే తెలియకుండా ఓ అర్హతనిచ్చి గౌరవంగా మనసుకు గుర్తింపునిచ్చి ముఖంపై వేగనిరోధంలేని మాటల ప్రయాణంలో తిలకించిన దృశాలలో కాలం అడుగులను లిఖించిన వాస్తవాలను మది మడుగులో మగ్గపెట్టి తలపుకొచ్చే క్షణకాలంలో చిగురించిన సువాసనాలతో దేహాల్లో ఊహలు తలుపు తెరచుకుని చిరిగిన కలకు చికిత్సతొ అరిగిన…

ఆధునిక భారతదేశానికి రూపశిల్పి మీనన్‌

ఆయన పేరు మీద ఒక్క జీవిత చరిత్ర లేదు. పాఠశాలల సిలబస్‌లో ఆయన రచనల ప్రస్తావన లేదు. చివరి ముగ్గురు వైస్రాయ్‌లకు వారి రాజ్యాంగ సలహాదారుగా సేవలందించిన ప్రతిభా శాలి, సమర్థ అధికారి ఆయన. స్వతంత్ర భారత దేశంలో, అధికార బదిలీల కీలక పాత్ర ధారిగా, కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల శాఖ కార్యదర్శిగా, తరువాత ఒడిశా…