NEWS

NEWS

రైతులకు బేడీలు వేసిన విషయం మరిచారా?

రాష్ట్రంలో పంటలకు నష్టపరిహారం, మద్ధతు ధరలు ఏవీ రైతు ప్రభుత్వం అంటూ ప్రచారాలు చేసుకుంటే చాలా డియా సమావేశంలో సిఎం కెసిఆర్‌పై మాజీ పిసిసి చీఫ్‌ ‌పొన్నాల లక్ష్మయ్య ఫైర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30 : ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌దోచుకున్న డబ్బు తాత్కాలికమేనని కాంగ్రెస్‌ ‌నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. దీనిని ఎప్పికైనా…

న్యూ ఇయర్‌ ‌వేడుకలకు పటిష్ట బందోబస్తు

నగరంలో ఫ్లై ఓవర్ల మూసివేత ప్రమాదాల నివారణకు పోలీసుల చర్యలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30 : ‌న్యూఇయర్‌ ‌వేడుకల నగరంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా ప్రమాదాలు జరక్కుండా చర్యలకు ఉపక్రమించారు. ఫ్లై ఓవర్లను మూసివేస్తున్నారు. డ్రంకన్‌ ‌డ్రైవ్‌ ‌కొనసాగుతుందని ప్రకటించారు. హోటళ్లు, పబ్‌ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. మాదకద్రవ్యాల…

బిజెపి చేసిన ఒక్క మంచి పని లేదు

ధరలు పెంచడం, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడం తప్ప చేసిందేమీ లేదు దుబ్బాకలో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లేకున్నా కెసిఆర్‌కు ఎనలేని ప్రేమ : మంత్రి హరీష్‌ ‌రావు రాష్ట్రంలో బిజెపి ప్రయోగాలు సాగవు : వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ ‌రెడ్డి దుబ్బాకలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30…

యాదాద్రి లక్ష్మీ నృసింహుని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర. డిసెంబర్‌30 : ‌భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయంలో వారికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్రపతి ముందుగా ప్రధాన ఆలయంలో ధ్వజ స్తంభానికి మొక్కి అనంతరం గర్భాలయంలో స్వయంభువులను దర్శించుకున్నారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముఖ మంటపంలో రాష్ట్రపతి,…

‌ప్రజాతంత్ర క్యాలెండర్‌, ‌డైరీ – 2023 ఆవిష్కరణ

ముషీరాబాద్‌, ‌ప్రజాతంత్ర విలేఖరి, డిసెంబర్‌ 30 : ‌తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ ఆకాంక్షల కోసం ఏర్పడి మలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రజాతంత్ర దినపత్రిక 2023 నూతన సంవత్సర ‘క్యాలెండర్‌-‌డైరీ’ని ప్రజాతంత్ర వ్యవస్థాపక సంపాదకులు, ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వ జాతీయ మీడియా-అంతర్‌ ‌రాష్ట్ర వ్యవహారాల సలహాదారులు దేవులపల్లి…

‌ప్రజాతంత్ర దినపత్రిక నిజాయితీకి నిలువుటద్దం

సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30:  ‌ప్రజాతంత్ర తెలంగాణ దినపత్రిక-2023 ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్‌ను  రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య  శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆవిష్కరించారు. శుక్రవారం సిద్ధిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో  మంత్రి  హరీష్‌రావు  ‘ప్రజాతంత్ర’ దినపత్రిక బ్యూరో ఇంఛార్జి అయ్యమ్మగారి సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో కలిసి మంత్రి హరీష్‌రావు…

ప్రజాతంత్ర క్యాలెండర్‌ ‌ను ఆవిష్కరించిన భద్రాచలం శాసనసభ్యులు పోదెం వీరయ్య

భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30 :   ‌ప్రజాతంత్ర 2023 క్యాలెండర్‌ ‌ను భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాతంత్ర తెలంగాణ పత్రిక దినదిన అభివృద్ధి చెందటం ఎంతో ఆనందదాయకమని అన్నారు. అన్ని పత్రికలు దీటుగా వార్తలు అందించడంలో ఎంత గానో పనిచేస్తుందని కొనియాడారు. ప్రజాతంత్ర…

అం‌తరంగ దృశ్యీకరణ…

మనషివవ్వాలంటే/ అప్పుడప్పుడు / కన్నీళ్లతోటి/ మాట్లాడు అంటారొక నానీలో ప్రముఖ కవి, విమర్శకులు డాక్టర్‌ ఎస్‌ ‌రఘు. నానీలలో అసాధారణ మానవీయ కోణాల్ని దృశ్యీకరించిన ఆయన జీవనలిపి లోకి తొంగి చూస్తే అనంతకోటి ఆర్తి చిత్రాన్ని అజరామరంగా పలికేది ఖచ్చితంగా కవిత్వమేననిపిస్తుంది. హృదయగత భావాలను వెల్లడించగలిగే ప్రక్రియగా నానీలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత,…

బిజెపి..T22…!

‘‘‌రాజకీయంగా చూస్తే, గడచిపోతున్న సంవత్సరం అంతా మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీకి పెద్ద విజయాలనే అందించింది. అయితే చివరలో హిమాచల్‌, ‌దిల్లీ ఎన్నికల్లో దెబ్బతీసింది. ఇది ఓ హెచ్చరికగా ఆయన తీసుకుంటే మంచిది. ఆయా రాష్టాల్ల్రో సాధించిన విజయాలే 2024లో జరిగే ఎన్నికల్లో బిజెపి తిరిగి జాతీయ స్థాయిలో అధికారం చేజిక్కించుకుంటుందన్న ధీమాలో బిజెపి…

రాత్రి ఒంటిగంట వరకు మద్యం అమ్మకాలు

తనిఖీలు తప్పవన్న ట్రాఫిక్‌ ‌పోలీసులు న్యూ ఇయర్‌ ‌వేడుకలపై ఆంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29 : ‌కొత్త సంవత్సర వేడుకలపై ఈ యేడు కూడా ఆంక్షలు తప్పడం లేదు. కరోనా దెబ్బతో మళ్లీ ఆంక్షలు మొదలయ్యాయి. దీంతో బహిరంగంగా పార్టీలకు అవకాశం లేదు.  కరోనా జాగ్రత్తలు, ఆంక్షల మధ్య  నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా…