సామాజిక విప్లవకారిణి..

ఆధునిక భారత ప్రధమ మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి ఫూలే 192వ జయంతి భారతీయ సంఘ సంస్కర్త, సామాజిక విప్లవకారిణి,ఆధునిక భారత దేశ తొలి మహిళా ఉపాధ్యాయిని, రచయిత్రి, నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే మహారాష్ట్ర సతారా జిల్లాలో నయాగావ్ అనే గ్రామంలో, 1831 జనవరి 3న ఒక రైతు కుటుంబంలో…









