NEWS

NEWS

గురు దక్షిణ

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి ద్రోణాచార్యుడు శిష్యులను గురుదక్షిణ కోరాడు. ద్రుపదుని బంధించి తీసుకుని రమ్మని కోరాడు.ఇదే నాకు మీరిచ్చే గురుదక్షిణ అన్నాడు. పాండవులూ, కౌరవులూ ఇద్దరూ బయలుదేరారు. ద్రుపదుడు తన సోదర సమేతుడై దుర్యోధనాదులను ఎదుర్కొన్నాడు. దుర్యోధనుడూ, దుశ్శాసనుడూ, జలసంధుడూ, కర్ణ,  వికర్ణులూ ద్రుపదుని బంధించాలని ఆయన ముందు నిలిచారు. కురు సంతతి…

2023 ముంగిట్లో మాంద్యం..!

‘‘‌గతానికి వీడ్కోలుకు పలుకుతూనే కొత్త సంవత్సరానికి ఆనందంగా స్వాగతం చెప్పాల్సిన సమయమిది. లాక్‌డౌన్లు, కొరోనా వేవ్‌ల దెబ్బకు 2021లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ తల్లకిందులయ్యాయి. 2022లో నెమ్మదిగా పుంజుకుంటున్న దశలో పులిద పుట్రలా రష్యా-ఉక్రెయిన్‌ ‌యుద్ధం వొచ్చిపడింది. దీంతో పలుదేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగిపో యింది. కొత్త ఏడాదిలో కూడా పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదని.. ప్రపంచం…

జర్నలిస్టులకు..వారి కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు:మంత్రి హరీష్ రావు

జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు మంత్రి హరీష్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శనివారం హైదరాబాద్    ప్రెస్స్ క్లబ్ లో జరిగిన స్కాలర్ షిప్స్ పంపిణీ, నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..జర్నలిస్టుల పిల్లలకు అందిస్తున్న స్కాలర్షిప్ లో భాగంగా ఏటా తన వంతుగా 5 లక్షలు ఇస్తానని …

రాజకీయ ప్రకంపనలు లేపిన 2022

ఎన్నికల ముందు సంవత్సరం కావడంతో 2022 అంతా రాజకీయ వేడి రాచుకుంది. ఒకవిధంగా రాష్ట్ర రాజకీయాలను ఒక కుదుపు కుదిపేసిందనే చెప్పాలె. రానున్న ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు తమ కార్యక్రమాలను విస్తృతం చేసిందికూడా ఈ సంవత్సరమే. ఆందోళనలు, నిరసన సభలు, సవాళ్ళు, పాదయాత్రలతో రాష్ట్రం రాజకీయ రణరంగంగా మారింది. కాగా…

కాలానికి రోషమెక్కువే…

జరిగేది తెలియనప్పుడు కోల్పోవడమేమిటి? పొందటమేమిటి? జమా ఖర్చులతో పొగిడినా,నిందించినా కాలానికి రోషమెక్కువే తెలియకుండా ఓ అర్హతనిచ్చి గౌరవంగా మనసుకు గుర్తింపునిచ్చి ముఖంపై వేగనిరోధంలేని మాటల ప్రయాణంలో తిలకించిన దృశాలలో కాలం అడుగులను లిఖించిన వాస్తవాలను మది మడుగులో మగ్గపెట్టి తలపుకొచ్చే క్షణకాలంలో చిగురించిన సువాసనాలతో దేహాల్లో ఊహలు తలుపు తెరచుకుని చిరిగిన కలకు చికిత్సతొ అరిగిన…

ఆధునిక భారతదేశానికి రూపశిల్పి మీనన్‌

ఆయన పేరు మీద ఒక్క జీవిత చరిత్ర లేదు. పాఠశాలల సిలబస్‌లో ఆయన రచనల ప్రస్తావన లేదు. చివరి ముగ్గురు వైస్రాయ్‌లకు వారి రాజ్యాంగ సలహాదారుగా సేవలందించిన ప్రతిభా శాలి, సమర్థ అధికారి ఆయన. స్వతంత్ర భారత దేశంలో, అధికార బదిలీల కీలక పాత్ర ధారిగా, కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల శాఖ కార్యదర్శిగా, తరువాత ఒడిశా…

మొండి బకాయిలన్నీ కార్పొరేటు పాపాలే

‘‘‌సామాన్యులు విషయంలో అయితే ఖాతాలో కనీస నిల్వ లేదని.బ్యాంకింగ్‌ ‌సేవల చార్జీలు అని,ఏటీఎం విత్‌ ‌డ్రాల్‌ ‌చార్జీలు అని ఎస్‌ ఎం ఎస్‌ ‌చార్జీలు అని విభిన్న రూపాలలో వసూలు చేయగా వచ్చిన ఆదాయాలను ఆర్జిస్తున్న బ్యాంకులు వాటిని కార్పొరేట్‌ ‌వర్గాల వారికి ఋణాలుగా అందించడమే కాదు.వారి మొండి బకాయిల విషయంలో ఉదాసీనత వైఖరి ప్రకటిస్తు…

మాతా శిశుసంరక్షణలో భేష్‌

తెలంగాణ ప్రభుత్వంపై యూనిసెఫ్‌ ‌ప్రశంసలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30 : ‌తెలంగాణ ప్రభుత్వంపై యునిసెఫ్‌ ఇం‌డియా ప్రశంసలు కురిపించింది. మాతా శిశువుల సంరక్షణ కోసం రాష్ట్ర సర్కార్‌ ‌చేస్తున్న కృషి అద్భుతమని కొనియాడింది. సురక్షిత డెలివరీల కోసం సిబ్బందికి మిడ్‌ ‌వైఫరీ కోర్సులో శిక్షణ ఇస్తున్న తీరును యునిసెఫ్‌ ఇం‌డియా మెచ్చుకున్నది. ఈ నేపథ్యంలో…

కేసీఆర్‌ ‌హఠావో.. తెలంగాణ బచావో నినాదంతో ప్రజల్లోకి…

అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా బస్సు యాత్ర జనవరి 16 నుంచి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌పర్యటన 90 అసెంబ్లీ సీట్లు లక్ష్యంగా రూట్‌మ్యాప్‌ ‌బిజెపి ఎంపి డాక్టర్‌ ‌లక్ష్మణ్‌ ‌వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30 : ‌తాము ‘కేసీఆర్‌ ‌హఠావో.. తెలంగాణ బచావో’ పేరుతో ప్రజల్లోకి వెళ్తామని బిజెపి ఎంపి డా।।…

పధాని మోదీకి మాతృవియోగం

శుక్రవారం ఉదయం కన్నుమూసిన హీరాబెన్‌ ‌హుటాహుటిన అహ్మదాబాద్‌ ‌చేరుకున్న మోదీ నిరాడంబరంగా ముగిసిన అంత్యక్రియలు పలువురు ప్రముఖులు, బిజెపి నేతల సంతాపం అహ్మదాబాద్‌, ‌డిసెంబర్‌ 30 : ‌ప్రధాని మోదీకి మాతృవియోగం కలిగింది. వందేళ్ల పూర్తి జీవితాన్ని పూర్తి చేసుకున్న హీరాబెన్‌ ‌కన్నుమూసింది. అస్వస్థతకు గురైన హీరాబెన్‌ ‌కోలుకుంటున్నట్లు యూఎన్‌ ‌మెహతా హాస్పిటల్‌ ‌వర్గాలు గురువారం…