బిఆర్ఎస్లో ఏపి నాయకుల భారీ చేరికలు

ప్రజాతంత్ర డెస్క్, జనవరి 2 : వైకుంఠ ఏకాదశి పర్వదినాన బిఆర్ఎస్ పార్టీ ద్వారాలు తెరుచుకున్నాయి. టిఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ నుండి బిఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిన తర్వాత వొచ్చిన ఈ ఏకాదశి ఆ పార్టీకి బాగా కలిచివచ్చినట్లుంది. పర్వదినాన్ని పురస్కరించుకుని ఏపి రాష్ట్రానికి చెందిన పలువురు నాయకులు, వివిధ సంస్థల ప్రతినిధులు ఆ పార్టీలో…









